Author: chilakaluripetalocalnews@gmail.com

మ‌హిళ‌లు క్యాన్స‌ర్ వ్యాధి ప‌ట్ల అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి ఇన్న‌ర్‌వీల్ క్ల‌బ్ ఉచిత క్యాన్స‌ర్ నిర్ధార‌ణ వైద్య శిబిరానికి విశేష స్పంద‌న చిల‌క‌లూరిపేట‌: భార‌త‌దేశంలో మధ్యవయసు స్త్రీలు చాలా ఎక్కువగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్,రొమ్ము క్యాన్స‌ర్‌కు బ‌లౌతున్నార‌ని ఒమేగా హాస్పిటల్ రేడియేషన్ ఒంకాలజిస్ట్ డాక్ట‌ర్ గీతా రుక్మిణి చెప్పారు. మంగ‌ళ‌వారం రామకృష్ణ మెమోరియల్ నర్సింగ్ హోమ్, ఇన్న‌ర్‌వీల్ క్లబ్ అఫ్ చిలకలూరిపేట సంయుక్థ ఆధ్వర్యంలో, ఒమేగా కాన్సర్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కాన్సర్ నిర్దారణ పరీక్ష లు నిర్వ‌హించారు. ఈ శిబిరానికి విశేష స్పంద‌న ల‌భించింది. ప‌ట్ట‌ణ‌, ప‌రిస‌రాల ప్రాంతాల నుంచి మ‌హిళ‌లు విశేషంగా త‌ర‌లివ‌చ్చారు. కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన మ‌హిళ‌ల‌కు ఒమేగా హాస్పిటల్ రేడియేషన్ ఒంకాలజిస్ట్ డాక్ట‌ర్ గీతా రుక్మిణి అవ‌గాహ‌న క‌ల్పిస్తూ క్యాన్సర్లపై అవగాహన లేకపోవడం వల్ల అవి ఎన్నో జీవితాలకు శాపంగా మారుతున్నాయ‌న్నారు. . తొలినాళ్లలో గుర్తించలేకపోవడంతో ఏటా ఎంతోమంది మహిళలు వీటి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారుని…

Read More

: చారిత్రాత్మక కొండవీడు కోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించండి : మాజీమంత్రి ప్రత్తిపాటి ఢిల్లీ లో పర్యటించిన ఎమ్మెల్యే, ఎంపీ.

Read More

వినుకొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపంలో కాటూరి మెడికల్ కాలేజీ మరియు రోటరీ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవి ఆంజనేయులు గారు*జీడీసీసీ చైర్మన్ *మక్కెన మల్లికార్జున రావు గారు ఎర్రగొండపాలెం ఇన్చార్జి గూడూరు ఎరక్షన్ బాబు గారు మరియు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగశ్రీను రాయల్ మంగళవారం ప్రారంభించారు. పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో కాటూరి మెడికల్ కాలేజీ మరియు రోటరీ క్లబ్ చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వైద్య సిబ్బంది, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Read More

పోలీసులు సైతం బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తుంది మాజీ మంత్రి విడుదల రజిని ఆమెకి తొత్తులుగా వైసీపీ నాయకులు మాట్లాడటం రాష్ట్ర ప్రజానీకీయమే ఆశ్చర్యపోయే విషయం మహిళా లోకం సిగ్గుతో తలదించుకునే విధంగా వ్యవహరిస్తుంది మాజీ మంత్రి విడుదల రజిని.ఐ టి డి పి నాయకులు ఆరోపించారు… ఐ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి మాట్లాడుతూ… పోలీసుల ఉద్యోగాలను అవమానించే విధంగా ఒక నిందితుడు మాజీ మంత్రి విడుదల రజనీకారులో ఉండగా లేడు అని ఎంత పచ్చి అబద్ధం ఆడుతుందో చూడండి సి ఐ గారు ఏ విధంగా వారితో మాట్లాడి కానీ ఎంత ఉద్రేకతంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుందో చూడండి ఈ ఈ మాజీ మంత్రి విడుదల రజిని… ఇదే పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంలో ఒక నిందితుడు ఉన్నారు అని పోలీస్ వారు చెప్పగానే ఆ నిందితుడిని పోలీసు వారికి అప్ప చెప్పి చట్టాన్ని గౌరవిస్తూ…

Read More

చిలకలూరిపేట ఏరియా 100 పడకల ఆస్పత్రికి సూపరెండెంట్ గా నూతనంగా నియమితులైన డాక్టర్ తోక శ్రీనివాసరావు గారు శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సూపరెండెంట్ గారితో డాక్టర్ మహేష్ గారు, డాక్టర్ ప్రశాంతి గారు, డాక్టర్ స్పందన గారు, డాక్టర్ మృదుల గారు తదితరులున్నారు.

Read More

శ్రీవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ అండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అష్టాదశ తమ (18 వ) వార్షిక బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంగా సోమవారం రోజు రాత్రి జరిగే శ్రీవారి కల్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనాలని దేవాలయ కమిటీ మరియు గ్రామ ప్రజల ప్రత్యేక ఆహ్వానంపై శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి తీర్థప్రసాదాలు స్వీకరించి, అన్న ప్రసాద వితరణ మరియు దేవస్థాన కమిటీ ఏర్పాటుచేసిన ఇతర కార్యక్రమాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు…

Read More

మృతదేహాలను సందర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు.. వినుకొండ మండలం శివాపురం – రామిరెడ్డిపాలెం మధ్య జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదిపల్లి గ్రామానికి చెందిన పగడాల రామిరెడ్డి, సుబ్బులు, రామాంజి, అంకమ్మ దంపతులు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చరు. సమాచారం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ బాబు గారు స్పందించడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాల దంపతులు మృతి చెందటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, చంద్రన్న బీమా ద్వారా కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు…

Read More

శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 5 కూలీలు మృతి వినుకొండ: గుంటూరు- కర్నూలు జాతీయ రహదారి వినుకొండ మండలం శివాపురం గ్రామం వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి నలుగురు మహిళ కూలీలు, డ్రైవర్ మృతి చెందారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీద పల్లి గ్రామాన్ని చెందిన నలుగురు మహిళా కూలీలు నరసరావుపేట వద్ద బొప్పాయి కోతకు బొలెరో పార్సిల్ వాహనంలో వెళుతుండగా శివాపురం వద్ద ఎదురుగా వస్తున్న కొబ్బరికాయల లోడ్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో మరో ఇద్దరు మహిళ కూలీలను, బొలెరో వాహనం డ్రైవర్ను వినుకొండ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More

శ్రీ భావన్నారాయణ స్వామి వారి ప్రత్యేక పూజల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి దంపతులు వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం, ఇనిమేళ్ళ గ్రామంలో వేంచేసి యున్న శ్రీ భావన్నారాయణ స్వామి వారి తిరుణాళ్ళ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Read More

నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు చొరవతో పల్లె బాటలకు మరోసారి మహర్దశ నరసరావుపేట ఎంపీ,టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీ కృష్ణ దేవరాయలు చొరవతో మరోసారి పల్నాడు గ్రామాల్లోని డొంకలు, పొలాలు రోడ్లు అభివృద్ధి బాట పట్టనున్నాయి. తరచు రైతులు, గ్రామస్థుల నుండి వస్తున్న అభ్యర్థణల మేరకు.. గత ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నప్పుడు మంచి ఆలోచన చేసి.. తన సొంత నిధులు, కొంత రైతుల సహకారం తీసుకుని మంచి ప్రణాళికలతో గ్రామాల్లోని రోడ్లను, డొంకలను అభివృద్ధి చేయించిన విధానాన్ని మరలా పునరావృతం చేయిస్తున్నారు.కేవలం 10 నెలల్లో 86 గ్రామాల్లో,, 435 కి. మీ మేర గతంలో అభివృద్ధి చేసి.. ఆ గ్రామాల్లో కొత్త కళను తీసుకు వచ్చారు. అలాగే మరలా పల్నాడు ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో శ్రీ కృష్ణ దేవరాయలు.. ఈరోజు అభివృద్ధి పనులను ప్రారంభింప చేశారు. ఎంపీ కృష్ణ దేవరాయలు తన సొంత నిధులని వెచ్చించి.. మెషినరీ (…

Read More