నాఓటు – నాహక్కు”
పేరుతో నూతన ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.ప్రజాస్వామ్యం ఓటు హక్కు అమ్మకంతో అపహాస్యం కాకూడదని భావించి మార్పుకోసం మరో మహోద్యమానికి నవతరం పార్టీ శ్రీకారం చుట్టిందని తెలిపారు.”ఇండియా అగైనెస్ట్ ఓట్ కరప్షన్”దిశగా ఉద్యమం నడిపిస్తామని,ఓటు హక్కును కొనుగోలు చేసే వస్తువుగా చూసే సంప్రదాయం మార్చేందుకు ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకొని ఉద్యమం మొదలు పెట్టామని అన్నారు. ముందుగా విద్యార్థులు,యువకులకు ఓటు హక్కు అమ్మకం వల్ల జరుగుతున్న నష్టం వివరిస్తామని, వారి భాగస్వామ్యంతోనే ఉద్యమం ముందుకు తీసుకొని వెళతామని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు.వచ్చే సార్వత్రిక ఎన్నికలు నాటికీ ఒక్క ఓటు కూడా అమ్మడం లేక కొనడానికి అవకాశం లేకుండా చేయడమే ఉద్యమం లక్ష్యం అని అన్నారు.ఓటుఅమ్మకం లేని నవ భారతావనిని సృష్టించడమే లక్ష్యం అన్నారు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే మార్పు సాధ్యమే అన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. నవతరం పార్టీ నుండి అందరి సహకారం ఆశిస్తున్నామన్నారు.
Trending
- పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు అందించిన ప్రత్తిపాటి
- ప్రత్తిపాటి సమక్షంలో టీడీపీ గూటికి చేరిన వైసీపీ కార్యకర్తలు
- క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : ప్రత్తిపాటి
- పల్నాడు జిల్లా కలెక్టర్కు జనతా వారధి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు
- రాజ్యసభ సభ్యునిగా సాయినాథుని మొక్కులు చెల్లించుకున్నా: భాష్యం రామకృష్ణ
- పశుపోషణతో అదనపు ఆదాయం : ప్రత్తిపాటిరైతుల సహకారంతో సంగం వ్యవస్థను మరింత వృద్ధిలోకి తెస్తాం : దూళిపాళ్ల
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్ డీఆర్ఓ గారికి రాష్ట్రంలో సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరిస్తున్న మానవ మలమూత్ర వ్యర్థాల తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా జనతా వారధి తరపున వినతిపత్రం సమర్పణ
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డ్వాక్రా మహిళల సమస్యలపై జనతా వారధి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ



