సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి పల్నాడు జిల్లా కార్యదర్శి గా నియమితులైన తోట సతష్ నాయుడు సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన పల్నాడు జిల్లా కార్యదర్శి గా నియమితులైన తోట సతీష్ నాయుడు. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా తోట సతీష్ నాయుడు తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన తోట సతీష్ నాయుడు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన తోట సతీష్ నాయుడు. అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన…
Author: chilakaluripetalocalnews@gmail.com
ప్రజల కోసం ఇంటింటి జనగణనపై యానిమేటర్లకు ప్రత్యేక శిక్షణ.. హాజరైన అధికారులు. చిలకలూరిపేట రూరల్ మండలం లో జనగణన-2027 శిక్షణా తరగతులు రెండో రోజు చిలకలూరిపేటపట్టణంలోని అసిస్ట్ మీటింగ్ హాలు నందు జనగణన-2027కు సంబంధించి చిలకలూరిపేట రూరల్ మండల పరిధిలోని సూపర్ వైజర్లు మరియు యానిమేటర్లకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఇండ్ల జనగణన ప్రక్రియపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించారు.డిజిటల్ జనగణన: ఈ సందర్భంగా చిలకలూరిపేట తహశీల్దారు మాట్లాడుతూ, ‘డిజిటల్ భారత్’లో భాగంగా ఈసారి జనగణన ప్రక్రియను పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రస్తుతం ఇండ్ల గణన ప్రక్రియ జరుగుతుందని, ప్రధాన జనగణన 2027 ఫిబ్రవరిలో* ఉంటుందని ఆయన వివరించారు.సెల్ఫ్ ఎన్యూమరేషన్: ఈసారి జనగణనలో ప్రజలు తమ వివరాలను తామే నమోదు చేసుకునే ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యం కల్పించడం ఒక ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు శిక్షణా కార్యక్రమములో ఫీల్డ్…
అనితర సాధ్యుడు అజరామరుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి గోవిందు శంకర్ శ్రీనివాసన్. సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టి అసామాన్యునిగా ప్రపంచ ప్రజల నీరాజనాలు అందుకున్న మేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి గోవిందు శంకర్ శ్రీనివాస్ అన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతి కార్యక్రమం చిలకలూరిపేట కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం ప్రసన్న అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి గోవిందు శంకర శ్రీనివాస్ రైజ్ సంస్థ డైరెక్టర్ చుక్కా విన్సెంట్ పాల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం ప్రసన్న రాష్ట్ర కాంగ్రెస్ మాజీ కార్యదర్శి ఉప్పుటూరి అనిల్ కుమార్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోవూరి శ్రీధర్ పూలమాలలు…
పల్నాడు జిల్లా జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ బాలికల సంక్షేమ హాస్టల్స్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నభట్ల ఆదిత్య దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు నరసరావుపేట పట్టణ కార్యదర్శి సంపత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ కార్యాలయం లొ వినతి పత్రం సమర్పించడం జరిగింది విషయం : SC, ST, BC బాల బాలికల సంక్షేమ వసతి గృహాలలో సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి.(ఈ వేసవి కాలం వసతి గృహాల సంస్కరణ కాలంగా పరిగనించండి) భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమం ద్వారా ప్రతి వారం గ్రామాలు, పట్టణాలు సందర్శిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, వాటి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తున్నది. మరియు ప్రజల ఆశలు,…
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ మరియు కూటమి ఆధ్వర్యంలో టిడ్కో గృహ సముదాయంలో జరిగిన భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమంనిర్వహించడం జరిగింది *చిలకలూరిపేట నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది *సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కమిటీ మరియు కూటమి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు వేడుకల్లో భాగంగా *శ్రీరామనవమి 16 రోజుల పండగ వేడుకలుఘనంగా నిర్వహించడం జరిగింది* *ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం లొ భాగంగా , అనగా *ఏప్రిల్ 12వ తేదీ (ఆదివారం), 52 ఎకరాల టిడ్కో గృహ సముదాయ ఆవరణలో భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లొ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కమిటీ సభ్యులు స్థానిక బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు మరియు స్థానిక హిందూ బంధువులు అందరూ కార్యక్రమం లొ పాల్గొని కార్యక్రమం ను విజయవంతం చేసారు
శావల్యాపురం మండలంలో జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం మేరకు,రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్, శావల్యాపుర మండల సీనియర్ నాయకులు శ్రీ అసుమల్లి వీరేంద్ర గారు ,ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు ,వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, ఈరోజు జనతా వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండల పరిధిలోని బొందిని పాలెం గ్రామంలో మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక బిజెపి నేత రావినూతల ఆదాం నిర్వహణలో చేయడం జరిగింది, కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఎనిమిది దరఖాస్తులు ఇవ్వడం జరిగింది పంచాయతీ ఆఫీస్ నుండి స్మశానానికి వెళ్లే రహదారిని సిసి రోడ్డు వేయించాలని, అలాగే గ్రామంలో ఉన్నటువంటి రహదారులకు సైట్ డ్రైనేజీలు…
కోటప్పకొండ నుండి చిలకలూరిపేట వైపు వస్తూ యడవల్లి వద్ద అర్ధరాత్రి జరిగిన సంఘటనలో అనుమానస్పద మృతిగా శ్రీరామ హరిప్రసాద్ న్యాయవాది చిలకలూరిపేట మండలం యడవల్లి వద్ద చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ అనుమానస్పద మృతితో క్లుజ్ టీం, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం యడవల్లి వద్ద మృతికి గల కారణాలను అన్వేషిస్తున్న బృందాలు శ్రీరామ హరిప్రసాద్ చీమకుర్తికి చెందిన వ్యక్తి న్యాయవాది కీ భార్య ఒక బాబు ఒక పాప కలరు మృతుడి బంధువులు, స్నేహితులు యడవల్లి వద్దకు చేరుకున్నారు,
జనగణన 2027 పై శిక్షణ తరగతులు ప్రారంభం 2011 తరువాత దేశవ్యాప్తంగా జరుగుతున్న 2027 జనగణన ప్రక్రియపై మూడు రోజుల శిక్షణ తరగతులు గణపవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు ప్రారంభమయ్యాయి. మండలంలో జనగణన విధుల్లో 150 మంది ఎన్యుమరేటర్లు, పర్యవేక్షణ అధికారులుగా మరో 14 మంది పాల్గొననున్నారు. మొత్తం ప్రక్రియకు చార్జ్ అధికారిగా తహశీల్దార్ కుటుంబ రావు వ్యవహరించనున్నారు. 150 మంది ఎన్యుమరేటర్లను మూడు బృందాలుగా విభజించి ఒక్కో బృందానికి మూడు రోజుల చొప్పున జనగణన ప్రక్రియపై శిక్షణ ఇవ్వనున్నారు. తొలి రోజు శిక్షణ తరగతులను తహశీల్దార్ వై.వి.బి. కుటుంబ రావు ప్రారంభించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సుభాని, కాట్రూ శ్రీనివాసరావు శిక్షకులుగా వ్యవహరించనున్నారు. డిప్యూటీ తహశీల్దార్ షేక్ సల్మాన్, సిబ్బంది పాల్గొన్నారు.
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సలహాదారులు గా నియమితులైన గోవిందు శంకర్ శ్రీనివాసన్ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సలహాదారులు గా నియమితులైన గోవిందు శంకర్ శ్రీనివాసన్ . జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా గోవిందు శంకర్ శ్రీనివాస్ తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన గోవిందు శంకర్ శ్రీనివాస్. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన గోవిందు శంకర్ శ్రీనివాస్. అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని…
వినుకొండలో ఎన్నికల జాబితా శుద్ధి పై సమీక్ష సమావేశం పల్నాడు జిల్లా వినుకొండలో ఈరోజు ఉదయం 10.00 గంటలకు తహశీల్దారు కార్యాలయంలో ఎన్నికల సంబంధిత ముఖ్య సమావేశం నిర్వహించారు. 99-వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ఏఈఆర్వోలు (AEROs), ఏఆర్వోలు (ARROs) మరియు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల జాబితా శుద్ధి, బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం మరియు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమంపై అధికారులుచర్చించి, పలు సూచనలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలను సమావేశంలో వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ తరఫున పల్నాడు జిల్లా కార్యదర్శి జాన్ బాబు కవలకుంట మరియు పల్నాడు జిల్లా ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు తిలక్…









