ఎడ్లపాడు మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరు ఈశ్వర్ రంజిత్, ఎడ్లపాడు మండల బిజెపి పార్టీ అధ్యక్షులు తులాబంధుల సత్యనారాయణ మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వర రాజు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరావు పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య sc మోర్చా ఎడ్లపాడు మండల ప్రెసిడెంట్ బందెల శ్రీనివాసరావు యూవ మోర్చా ఎడ్లపాడు మండల ప్రెసిడెంట్ మల్ల కోటేశ్వరరావు మైనారిటీ మోర్చా ప్రెసిడెంట్ షైక్ మహబూబ్ సుభాని రావువారి సుబ్బారావు, బీజేవైఎం, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు, రామావత్ శంకర్ నాయక్, రామావత్ అశోక్ నాయక్, బాణావత్ తిమ్మా నాయక్, మాజీ పట్టణ ప్రెసిడెంట్ దండబడ పుల్లయ్య బీజేపీ నాయకులు…
Author: chilakaluripetalocalnews@gmail.com
బీహార్ లో ఘన విజయం సాధించిన బిజెపి సంబరాలు చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నాయకులు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బీహార్ సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా అటల్ బీహారి వాజ్పేయి విగ్రహానికి పూలమాలతో అలంకరించి ఘన నివాళులు అర్పించారు తదుపరి చిలకలూరిపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్నారు సంబరాలు అంబరాన్ని అంటే విధంగా చిలకలూరిపేట బిజెపి నాయకులు ఆనందాలతో హర్షద్వానులు చేస్తూ బాణ సంచాలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ, ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్టా హేమ కుమార్, పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులి గుజ్జు మహేష్, మీడియా ఇన్చార్జి రావికింది…
చిలకలూరిపేట నియోజవర్గ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్ లో పాల్గొన్న బిజెపి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు క్యాంప్ ఆఫీసులో జరిగిన గ్రీవెన్స్ లో పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రసంగించడం జరిగింది. అలాగే బీహార్ లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా బీహార్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు జనసేన పార్టీ సమన్వయకర్త తోటరాజ రమేష్ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ షేక్ రాఫాని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ మద్దిమాల రవి ఎడ్లపాడు…
చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కార వేదిక లొ పిర్యాదుల వెల్లువ చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రతి శనివారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కార వేదిక లొ భాగంగా ఈ శనివారం రోజున స్థానిక నరసరావుపేట సెంటర్ నందు గల బీజేపీ నియోజకవర్గ కార్యాలయం లొ జరిగిన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఎడ్లపాడు మండలం సందేపూడి గ్రామం నుండి గుర్రం విజయకుమార్ వద్దనుండి వారి పొలం కు సంబందించిన సమస్య పై ఫిర్యాదు స్వీకరించి వారి సమస్య పరిష్కార నిమిత్తం ఎడ్లపాడు మండల రెవెన్యూ అధికారులతో మాట్లాడడం జరిగింది. అలాగే ఉన్నవ గ్రామం నుండి వడ్డేపల్లి సుబ్బమ్మ తమ ఇంటి స్థలం సమస్య గురించి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సదరు ఈ విషయంపై ఉన్నవ పంచాయతీ సెక్రెటరీ…
వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు *07-11-2025 వ తేది చిలకలూరిపేట లో బిజెపి రాష్ట అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ ఆదేశాలుతో పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ సూచనలతో వందేమాతరం గీతం రచించి @150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా చిలకలూరిపేట ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ లో కార్యక్రమము ఉదయం 9గంటలకు ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ ఆవరణలో ప్రధాన ఉపాధ్యాయులు ఉప్పలపాటి వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో స్కూలు పిల్లల ఆధ్వర్యంలో వందేమాతర గీతం 150వ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాల్గొన్న వక్తలు వందేమాతర గీతం స్వతంత్ర ఉద్యమంలో స్ఫూర్తినిచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్ వి ఎస్ సి ఎస్…
గణపవరం గ్రామంలో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాలు మేరకు పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షలు ఏలూరి శశి కుమార్ సూచనలు తో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో బిజెపి బలోపేతానికి కృషి చేస్తున్న బిజెపి నాయకులు పాల్గొన్నారు కార్యక్రమానికి నాదెండ్ల మండలం పోగ్రామ్ ఇంచార్జ్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు విచ్చేసి నాదెండ్ల మండలం బిజెపి మాజీ మండల అధ్యక్షులు పిన్నింటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు వాటితో పాటు బూత్ కమిటీలు వేయ్యటం కూడా జరిగింది రావిపాటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీలోకి నూతనంగా 50 మంది కొత్తవారిని కూడా ఆహ్వానించడం జరిగిందికార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డు ప్రతి బూతులో…
రూరల్ మండలాల్లో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాలు మేరకు పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షలు ఏలూరి శశి కుమార్ సూచనలు తో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట రూరల్ మండలంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట రూరల్ మండలం లో బిజెపి బలోపేతానికి కృషి చేస్తున్న బిజెపి నాయకులు ఈ కార్యక్రమానికి చిలకలూరిపేట రూరల్ మండలం పోగ్రామ్ ఇంచార్జ్ పల్నాడు జిల్లా సెక్రటరీ గట్ట హేమ కుమార్ విచ్చేసి చిలకలూరిపేట రూరల్ మండలం బిజెపి అధ్యక్షులు ఉప్పాల భాస్కరరావు ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు బూత్ కమిటీలు వేయ్యటం కూడా జరిగింది పార్టీలోకి కొత్తవారిని కూడా ఆహ్వానించడం జరిగిందికార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డు ప్రతి బూతులో కమిటీల బలోపేతానికి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క బిజెపి కార్యకర్త కృషి…
చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమం ముఖ్యఅతిథిగా కామినేని హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాలు మేరకు పల్నాడు జిల్లాబిజెపి అధ్యక్షలు ఏలూరి శశి కుమార్ సూచనలు తో 04-11-2025 న పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట పట్టణం నందు ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట లో బిజెపి బలోపేతానికి కృషి చేస్తున్న బిజెపి నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు కామినేని హనుమంతరావు విచ్చేసి చిలకలూరిపేట పట్టణంలో పట్టణ బిజెపి అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు బూత్ కమిటీలు వేయ్యటం కూడా జరిగింది చిలకలూరిపేట పట్టణములో జెండా ఆవిష్కరణకు అన్ని సెంటర్లలో జెండా ఆవిష్కరణకు భూమి సేకరించడం జరిగింది మరియు పార్టీలోకి కొత్తవారిని కూడా ఆహ్వానించడం జరిగిందిముఖ్య అతిథిగా…
కార్తీక మాసం 30 రోజులు – పూజించవలసిన దైవం – చేయవలసిన మంత్రం – దానం – నైవేద్యం 1వ రోజు:నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు.దానములు:- నెయ్యి, బంగారంపూజించాల్సిన దైవము:-స్వథా అగ్నిజపించాల్సిన మంత్రము:- ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా 2వ రోజు:నిషిద్ధములు:-తరగబడిన వస్తువులుదానములు:-కలువపూలు, నూనె, ఉప్పుపూజించాల్సిన దైవము:-బ్రహ్మజపించాల్సిన మంత్రము:-ఓం గీష్పతయే – విరించియే స్వాహా 3వ రోజు:నిషిద్ధములు:-ఉప్పు కలిసినవి, ఉసిరిదానములు:- ఉప్పుపూజించాల్సిన దైవము:- పార్వతిజపించాల్సిన మంత్రము:- ఓం పార్వత్యై – పరమేశ్వర్యై స్వాహా 4వ రోజు:నిషిద్ధములు:- వంకాయ, ఉసిరిదానములు:- నూనె, పెసరపప్పుపూజించాల్సిన దైవము:- విఘ్నేశ్వరుడుజపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా 5వ రోజు:నిషిద్ధములు:- పులుపుతో కూడినవిదానములు:- స్వయంపాకం, విసనకర్రపూజించాల్సిన దైవము:- ఆదిశేషుడుజపించాల్సిన మంత్రము:- (మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి) 6వ రోజు:నిషిద్ధములు:- ఇష్టమైనవి , ఉసిరిదానములు:- చిమ్మిలిపూజించాల్సిన దైవము:- సుబ్రహ్మణ్యేశ్వరుడుజపించాల్సిన మంత్రము:- ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా 7వ రోజు:నిషిద్ధములు:- పంటితో తినే వస్తువులు, ఉసిరిదానములు:-…
ఎడ్లపాడు కు చెందిన మల్లా కోటేశ్వరరావు ని భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడిగా బిజెపి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి ఆదేశాల మేరకు నియమించబడ్డారు ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని ఆదివారం బిజెపి పార్టీ ఎడ్లపాడు మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ గారు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు, మండల వైస్ ప్రెసిడెంట్ అయిలవరపు రామారావు, మండల కార్యదర్శి నేలటూరి ఏసురత్నం, నక్క వెంకట దుర్గా, దాట్ల అనిల్ కుమార్, చక్క ఆంజనేయులు, కొండ సాంబశివరావు మరియు మొదలగువారు పాల్గొని అభినందనలు తెలియజేశారుఅనంతరం జరిగిన ఆత్మ నిర్భర్ భరత్ కార్యక్రమం గురించి మరియు మండలంలో చేయవలసిన కార్యక్రమాల గురించి ఎడ్లపాడు మండల ప్రోగ్రాం ఇంచార్జ్ బండారు నాగరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.









