Author: chilakaluripetalocalnews@gmail.com

చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలం, ఈవూరివారిపాలెం గ్రామానికి చెందిన కేతినేని ప్రమీల గారు ఇటీవల మరణించగా, ఈరోజు ఈవూరివారిపాలెం గ్రామంలోని వారి స్వగృహం నందు జరుగుచున్న వారి పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు… ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, జవ్వాజి మధన్, పఠాన్ సమద్, ధూళిపాళ్ళ పద్మ, కేతినేని శ్రీహరి, నాగభైరు ఆంజనేయులు, కేతినేని శ్రీహరి ( కాటన్ ), ఈవూరి బ్రహ్మానందం, నాగభైరు సాంబశివరావు, దూళిపాళ్ళ శ్రీనివాసరావు, నాగభైరు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు…

Read More

చిలకలూరిపేట పట్టణంలోని, పాటిమీద వేంచేసియున్న అంకమ్మతల్లి, పోతురాజు స్వామివార్ల 24వ తిరుణాళ్ళ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొని, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం అమ్మవారి తిరుణాళ్ళ వైభవంగా నిర్వహిస్తున్న కమిటీ వారిని సత్కరించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు, …

Read More

చిలకలూరిపేట పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బూత్ ఇంచార్జ్ మద్ది శివ శంకర్ గుప్తా గారు మరణించగా వారి మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…

Read More

చిలకలూరిపేట పట్టణం, 9వ వార్డ్, రజక కాలనీలో వేంచేసియున్న శ్రీ ఈశాన్య ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థాన దశమ వార్షిక మహోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానంపై స్వామివారిని దర్శించుకొని, కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొని, స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు… ఈ కార్యక్రమములో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, పఠాన్ సమద్ గారు, మద్దుమాల రవి గారు, గంగా శ్రీనివాసరావు గారు, గట్టినేని రమేష్ గారు, పుటిగంపు వెంకటేశ్వరరావు గారు, మండవ వెంకట్రావు గారు, ఒంటిపులి వెంకట్ గారు, మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు…

Read More

ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట లో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వారి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.1886లో అమెరికాలోని చికాగోలో* హే* అనేటువంటి మార్కెట్లో 18 గంటలు పని చేయడం నుండి సమయం తగ్గించాలని మొదలైన ఉద్యమం ఆరుగురు కార్మికులు ఏడుగురు పోలీసులు చనిపోవడం, తర్వాత కార్మికుల నాయకుల్ని నలుగురిని ఉరి తీయడం తో మొదలైన ఈ ఉద్యమం యూరప్ దేశాల్లో మొట్టమొదటిసారిగా మే 1 న సెలవు దినంగా ప్రకటించడం జరిగింది.మన భారతదేశానికి 1923న మద్రాస్ రాష్ట్రంలో “కిసాన్ పార్టీ ఆఫ్ ఇండియా” వారు మొట్టమొదటిగా సెలవుదినంగా ప్రకటించడం తరువాత భారతదేశమంతటా సెలవు దినంగా ప్రకటించటం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి కార్మికుల ఐక్యత కోసం కార్మికుల ఉన్నతి కోసం మానవ హక్కుల సంఘం తరఫున సంఘీభావ ర్యాలీని చేయటం జరిగింది ర్యాలీలో పాల్గొన్న అందరికీ చైర్మన్ అబ్దుల్ మునాఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Read More

కళమాతల్లీ ముద్దుబిడ్డ తెలుగుభాష కోవిధుడు..ఎస్పీ బాలు మృతి పట్ల దిగ్భ్రాంతి ని వ్యక్తం చేసిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు…గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం (74) క‌న్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ ఆయ‌న శుక్రవారం మధ్యాహ్నాం వెంటిలేట‌ర్‌పైనే తుది శ్వాస విడిచారు. త్వ‌రలోనే పూర్తి ఆరోగ్యంతో వ‌స్తాడ‌నుకున్న అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాల‌కు బాలు వెళ్లిపోయారనిమాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి అశ్రు నివాళులు తెలిపారు, బాలు మరణించినట్లు ఆయన కుమారుడు చరణ్‌ మీడియా ముందు ధృవీకరించారు. చెన్నైలోని మౌంట్‌రోడ్డులోని సత్యం థియేటర్ వద్దకు బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయం తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సందర్శకుల కోసం చెన్నై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ బాలుకు క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ఆగ‌స్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో చేరారు. 50…

Read More

కుల మత సాంప్రదాయాలను గౌరవించాలి: మాజీ స్టేట్ వేజిలెన్స్ చేవూరి కృష్ణమూర్తిచిలకలూరిపేట పట్టణంలోని 8 వ వార్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అభిషేకం మరియు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వెలుపల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాజీ స్టేట్ వేజిలెన్స్ చేవూరి కృష్ణమూర్తి మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వానికి పెద్దపీట వేసే భారతదేశంలో మతాల మధ్య, వారి ఆచార వ్యవహారాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నేడు ప్రాచీన సాంప్రదాయాల అవసరం లేదంటూ గౌరవ హోదాలలో ఉన్న వైకాపా పార్టీ నాయకులు అనిచిత వాఖ్యలు చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఒకరి సాంప్రదాయాలను మరొకరు పరస్పరం గౌరవిస్తూ నేటివరకు శాంతి భద్రతల మధ్య ప్రజలందరూ జీవనం కొనసాగిస్తూoటే, నేడు రాజకీయ లబ్ధికోసం కులాల, మతాల పేరిట వైకాపా ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం…

Read More

చిలకలూరిపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు వారివారి బూతుల లో దివంగత నేత జన సంఘం అధ్యక్షుడు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలో అన్ని చోట్ల ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు పార్టీ ఆఫీసులో ముఖ్య నేతలతో సమావేశమై దీనదయాళ్ ఉపాధ్యాయ గారికి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కరణం నాగేశ్వరావు ఉపాధ్యక్షులు డి పుల్లయ్య పట్టణ ప్రధాన సెక్రటరీ బండారు నాగరాజు నియోజకవర్గ ముఖ్య నాయకులు బెల్లంపల్లి రాము గారు పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆదిమూలం గురుస్వామి యువ నాయకులు పులి గుజ్జు మహేష్ గారు బీసీ నాయకులు న రావయ్యా హనుమాన్ సింగ్ కుప్పం కళ్యాణ్ దుర్గారావు గారు జిల్లా నాయకులు పొత్తూరి బ్రహ్మానందం చిలకలూరిపేట పట్టణ ట్రెజరర్ గ్రంధి లక్ష్మీనారాయణ గారు మరియు౦ ఎడ్లపాడుస మండల…

Read More

చెంచుకులస్తులకు భూములు కేటాయించాలని నరసరావుపేట సబ్ కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం,అఖిలపక్షం నేతలు. ✊చిలకలూరిపేట చెంచులకు భూములను స్వాధీనం చేయాలని చిలకలూరిపేట వైస్సార్సీపీ నేతలు అడ్డుకుంటే ఎమ్మెల్యే విడదల రజనీ సమర్థిస్తారా అని అఖిలపక్షం నేతలు ప్రశ్నించారు. నవతరం పార్టీ ఆధ్వర్యంలో నరసరావుపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద 24.09.2020 ఉదయం11 గంటల కు చెంచులతో కలసి నిరసన తెలిపారు.సబ్ కలెక్టర్ శ్రీ వాసున్ పూర్ అజయ్ కుమార్ కు వినతిపత్రాన్ని అందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.చెంచుకులస్తులకు 18 ఎకరాలు భూమి కోసం చిలకలూరిపేట మండలం లో నిధులు విడుదలకు కృషి చేయాలని కోరారు.2కోట్ల 20 లక్షలు మొత్తానికి గాను 1 కోటి 64 లక్షల రూపాయల సబ్సిడీ విడుదల అయినప్పటికీ అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు అని తెలిపారు.సబ్ కలెక్టర్ మాట్లాడుతూ సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి…

Read More

నరసరావుపేట రెవిన్యూ డివిజనల్ అధికారికి మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా నరసరావుపేట పార్లమెంట్ లోని అన్ని నియోజకవర్గాల వారు మరియు చిలకలూరిపేట నియోజకవర్గం కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరిపేట ముఖ్య నాయకులు తన్నీరు రామారావు పట్టణ ఉపాధ్యక్షులు డి పుల్లయ్య ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు అన్నపురెడ్డి లక్ష్మణ్ జిల్లా నాయకులు పొత్తూరి బ్రహ్మానందం ఎడ్లపాడు మండలం జనరల్ సెక్రటరీ వంకాయలపాటి వంశీధర్ ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ ఆదిమూలం గురుస్వామి యువ నాయకుడు pulu గుజ్జు మహేష్ బాబు ముఖ్య నాయకులు అడుసుమల్లి వెంకటేశ్వర రావు మొదలగువారు నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు కర్ణ సైదా రావు గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది

Read More