పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగాచిలకలూరిపేటనియోజకవర్గం బిజెపి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం చంధవరం గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు అమ్మకు ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా చంధవరం గ్రామంలో మొక్కలు నాటడం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ కన్వీనర్ మాజీ నాదెండ్ల మండల అధ్యక్షులు ఆళ్ళ శివకోటిరెడ్డి కో కన్వీనర్ నాగండ్ల వీరయ్య తదితరుల ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది . ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి జయరామిరెడ్డి మల్లెల శివ నాగేశ్వరరావు ప్రోగ్రాం పల్నాడు జిల్లా కన్వీనర్ బండారు నాగరాజు ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురు స్వామి బిజెపి సీనియర్ నాయకులు నల్లమోతు రంగారావు కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు చెరెడ్డి విజయభాస్కర్ రెడ్డి బిజెపి నాయకులు మెట్టు వెంకటరమణారెడ్డి దుగ్యంపూడి అశోక్ రెడ్డి బీజేపీ మహిళా నాయకురాలు చేకూరి అన్నపూర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Share.
Leave A Reply