Author: chilakaluripetalocalnews@gmail.com

కరోన టెస్టులకు సర్వం సిద్ధం ,కోవిడ్ ను ఎదుర్కొంటాం-ఆసుపత్రి ఇంచార్జి డాక్టర్ శ్రీనివాస్ చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోన వైద్యం అందుబాటులో ఉంది-ఇంచార్జి డాక్టర్ శ్రీనివాస్ ప్రస్తుతం కరోన కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చిలకలూరిపేట100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా వార్డ్,కోవిడ్ సెంటర్, పరీక్షలు చేసేందుకు రూమ్ లు ఏర్పాటు చేశామని ఆసుపత్రి ఇంచార్జి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల కు చెందిన వారు…. చుట్టూ ప్రక్కల గ్రామాల వారు ఎవరు వచ్చిన ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నామన్నారు కోవిడ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదని, వైద్య పరీక్షలు జరిపి కోవిడ్ నిర్దారణ అయితే ప్రత్యేకంగా క్వారoటైన్ లో ఉంచి ట్రీట్మెంట్ చేస్తాం-ఇంచార్జి డాక్టర్ శ్రీనివాస్ సరిపడా డాక్టర్లు, కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయి-ఇంచార్జి డాక్టర్ శ్రీనివాస్

Read More

చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వాస్తవ్యులు పెడవల్లి జగన్నాధం గారి మనవడి ( పెడవల్లి రాజేంద్ర ప్రసాద్ గారి కుమారుడు) నూతన వస్త్ర బహూకరణ వేడుక చిలకలూరిపేట పట్టణంలోని నన్నపనేని కన్వెన్షన్ నందు జరుగుచుండగా ఆ వేడుకలో పాల్గొని చిరంజీవి లోకేష్ సాయి ని ఆశీర్వదించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ వేడుకలో వారి వెంట పెడవల్లి వాసు గారు, నాయుడు రమేష్ గారు, దొప్పలపూడి అప్పారావు గారు, చాపలమడుగు రవి గారు, నీరుకొండ బసవయ్య గారు తదితరులున్నారు.

Read More

నాఓటు – నాహక్కు”పేరుతో నూతన ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.ప్రజాస్వామ్యం ఓటు హక్కు అమ్మకంతో అపహాస్యం కాకూడదని భావించి మార్పుకోసం మరో మహోద్యమానికి నవతరం పార్టీ శ్రీకారం చుట్టిందని తెలిపారు.”ఇండియా అగైనెస్ట్ ఓట్ కరప్షన్”దిశగా ఉద్యమం నడిపిస్తామని,ఓటు హక్కును కొనుగోలు చేసే వస్తువుగా చూసే సంప్రదాయం మార్చేందుకు ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకొని ఉద్యమం మొదలు పెట్టామని అన్నారు. ముందుగా విద్యార్థులు,యువకులకు ఓటు హక్కు అమ్మకం వల్ల జరుగుతున్న నష్టం వివరిస్తామని, వారి భాగస్వామ్యంతోనే ఉద్యమం ముందుకు తీసుకొని వెళతామని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు.వచ్చే సార్వత్రిక ఎన్నికలు నాటికీ ఒక్క ఓటు కూడా అమ్మడం లేక కొనడానికి అవకాశం లేకుండా చేయడమే ఉద్యమం లక్ష్యం అని అన్నారు.ఓటుఅమ్మకం లేని నవ భారతావనిని సృష్టించడమే లక్ష్యం అన్నారు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే మార్పు సాధ్యమే అన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. నవతరం పార్టీ నుండి…

Read More

పాల్గొన్నా ఎమ్మెల్యే ప్రత్తిపాటి టిడ్కో గృహాల్లో లబ్దిదారులకు ఫ్యాన్లు పంపిణీ పాల్గొన్నా ఎమ్మెల్యే ప్రత్తిపాటి, మున్సిపల్ చైర్మన్ రఫాని ఫ్యాన్లు ప్రతి ఒక్క లబ్దిదారులకు పంపిణీ చేయాలని సిబ్బందికి, కమిషనర్ కు ఆదేశాలు లబ్దిదారుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా అందరికి ఫ్యాన్లు అందించాలన్నా ఎమ్మెల్యే ఆన్లైన్లో నే ఉన్నవారికిమాత్రమే అనే పదం రాకుండా అందరికి ఫ్యాన్లు ఇవ్వాలి,, లేకుంటే చర్యలు తప్పవు-ఎమ్మెల్యే ప్రత్తిపాటి సిటీ న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు…

Read More

ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట లో జరిగిన మెగా కంటి వైద్య శిబిరాన్ని కి విశేష స్పందన వచ్చింది ఎమ్మెల్యే పుల్లారావుపుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి వృద్ధులు 10వేల మంది హాజరయ్యారు ఈ10వేల మందికి కంటి వైద్య పరీక్షలు చేయగా వారిలో6వేల మంది కి కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ధారించారు కంటి వైద్య శిబిరాన్ని కి సహకరించిన ప్రతి ఒక్కరూ కి క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు ఆపరేషన్ కు ఎంపికైన వారు కోసం శంకర్ కంటి వైద్యసలాకు కు చెందిన బస్సు ప్రతి రోజు ప్రత్తిపాటి గార్డెన్స్ వద్ద ఉంటుందన్నారు. వారి వారికి కేటాయించిన తేదీల్లో వృద్ధులు బస్సు వద్దకు రావాలని వారు కోరారు

Read More

చిలకలూరిపేట మంచి నీటి చెరువుల ను పరిశీలించి న ఎమ్మెల్యే ప్రత్తిపాటి నాగార్జున సాగర్ జలాశయం నుంచి చెరువుల కు అందుతున్న త్రాగునీరు కేవలం త్రాగునీటి అవసరాలకే త్రాగునీటి ని విడుదల చేసిన కేనాల్స్ అధికారులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విజ్ఞప్తి మేరకు నీటిని విడుదల చేసిన అధికారుల బృందం చుక్క నీరు వృద్దగా పోకుండా ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసి నీటిని చెరువుల కు పంపింగ్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది చెరువుల కు నీటిని పంపింగ్ చేస్తున్న విధానాన్ని పరిశీలించి న ఎమ్మెల్యే ప్రత్తిపాటి, చైర్మన్ రఫాని, కమిషనర్ శ్రీహరి ఈ నీటి తో చెరువులు పూర్తిగా నీండితే పుర ప్రజల వినియోగానికి మరొక మూడు నెలల పాటు వస్తాయన్న- ఎమ్మెల్యే నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని కోరిన కమిషనర్ శ్రీహరి

Read More

రిస్కు తో కూడిన డెలివరీ నివాహనం లొనే సాధ్యం చేసిన108 సిబ్బంది వివరాలు ఇలా….అర్ధరాత్రి అంబులెన్స్ లో పండంటి మగ బిడ్డ జననం.వివరాలలోకి వెళితే నాదెండ్ల మండలం ఎండుగంపాలెం గ్రామానికి చెందిన కాలవ గట్టుమీద నివసించే ఎండేటి భద్రయ్య భార్య అడివమ్మ 18 సంవత్సరాలు అర్ధరాత్రి ప్రసవ నొప్పులతో బాధపడుతుందని ఎడ్లపాడు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆమెను పరీక్షించి అంబులెన్స్ లో ఎక్కించుకొని కొంచెం దూరం వెళ్లాక నొప్పులు అధికమయ్యాయి. అంబులెన్స్ ని రోడ్డు పక్కన ఆపి ఆమెకు EMT యడ్ల శోభన్ బాబు, పైలట్ SK అల్లాబక్షు ప్రసవం చేశారు. ఇందులో గ్రామానికి చెందిన ఆశ వర్కర్ బిందు పాల్గొన్నారు . ఆమెకి ఇది తొలి కాన్పు పండంటి మగ బిడ్డ జన్మించడం జరిగింది . తొలి కాన్పులోనే మగ బిడ్డ జన్మించడంతో కుటుంబ…

Read More

చిలకలూరిపేట పట్టణంలోని, నన్నపనేని కళ్యాణమండపం నందు జరుగుచున్న లింగంగుంట్ల గ్రామానికి చెందిన పెడవల్లి జగన్నాధం గారి మనవడు, పెడవల్లి రాజేంద్రప్రసాద్ గారి కుమారుని నూతన వస్త్ర బహుకరణ వేడుకకు హాజరై, ఆ చిన్నారి లోకేష్ సాయిని ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, తుపాకుల అప్పారావు గారు, మారెళ్ల అప్పారావు గారు, మద్దుమాలా రవి గారు, పెడవల్లి చంద్ర గారు తదితరులు పాల్గొన్నారు…

Read More

గోతుల మ‌యంగా మారిన పేట రోడ్లుప్ర‌మాదాల‌కు కార‌ణ‌మౌతున్న గోతులుకౌన్సిల‌ర్లు రోడ్ల దుస్థితిపై గ‌ళ‌మెత్తాలిమాజీ మున్సిప‌ల్ కౌన్సిల్ ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడు షేక్ జ‌మాల్ బాషచిల‌క‌లూరిపేట‌:చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణం గోతుల మ‌యంగా మారి, ప్ర‌జ‌ల ఇబ్బందుల‌కు కార‌ణ‌మౌతుంద‌ని టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మున్సిప‌ల్ కౌన్సిల్ ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడు షేక్ జ‌మాల్ బాష విమ‌ర్శించారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు అధికారంలోకి రాగానే ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉన్న రోడ్ల దుస్థితిపై దృష్టి సారించార‌ని, ప‌లు మార్లు స‌మీక్ష స‌మావేశాల్లో సైతం ప‌ట్ట‌ణ అభివృద్దిపై చ‌ర్చించార‌ని గుర్తు చేశారు. కాని ఏడాది గ‌డుస్తున్నా మున్సిప‌ల్ అధికారులు ప‌ట్ట‌ణంలోని రోడ్ల దుస్థితిపై దృష్టి సారించ‌క‌పోవ‌డం విచార క‌ర‌మ‌న్నారు. కొంత మంది ఎటువంటి అనుమ‌తులు లేకుండానే మున్సిప‌ల్ కుళాయిల మ‌ర‌మ‌త్తుల కోసం గోతులు తీసి వ‌ద‌లివేస్తున్నార‌ని, వివిధ కార‌ణాల‌తో అండ‌ర్ కేబుల్ వ్య‌వ‌స్థ కోసం ప్రైవేటు సంస్థ‌లు రోడ్ల‌ను ద్వంసం చేసి, అనంత‌రం వాటిని పూడ్చ‌క పోవ‌డంతో…

Read More

పుట్టినరోజు నాడు తిరుమల శ్రీవారి ని దర్శించు కోవడం సంతోషం గా ఉంది-ఎమ్మెల్యే ప్రత్తిపాటి పేదలకు సంక్షేమం అందించడానికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని శ్రీవెంకటేశ్వర స్వామివారి ని వేడుకున్నా-ఎమ్మెల్యే ప్రత్తిపాటి దేశంలో నే ఆంద్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవాలని, ఆ దిశగా సీఎం చంద్రబాబు పాటు పడుతున్నారని, వారికి ఆయురాగ్యాలు స్వామి ఇవ్వాలన్నా-ఎమ్మెల్యే ప్రత్తిపాటి మహానాడు లో తీర్మాణాలన్ని దిగ్విజయంగా అమలై లోకేష్ నాయకత్వం లో టీడీపీ తిరుగులేని శక్తి గా ఎదగాలని స్వామివారి ని కోరుకున్నా-ఎమ్మెల్యే స్వామివారి ఆశీసులు తో సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తామన్నా-శాసన సభ్యులు ప్రత్తిపాటి

Read More