Author: chilakaluripetalocalnews@gmail.com

జ‌గ‌న్ వీధి నాట‌కాల‌ను తిప్ప‌కొట్టాలికూటమి ప్రభుత్వ సుపరిపాలనకు మ‌ద్ద‌తుగాఅరాచక పాలన ముగిసి ఏడాది పూర్త‌యిన సంద‌ర్బంగాకదలండి.. పండగ చేసుకుందాం.జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజిచిల‌క‌ల‌రిపేట‌:ఏపీని అన్నిరంగాల్లో కటిక చీకట్లలోకి నెట్టి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హతమార్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌జా తీర్పు ను అప‌హాస్యం చేస్తున్నార‌ని, వెన్నుపోటు దినం పేరుతో కొత్త డ్రామాకు తెరతీస్తున్నార‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి విమ‌ర్శించారు. సోమ‌వారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ ప్ర‌జ‌లు ఓటు వేసి గెలిపించిన జూన్ 4వ తేదీ వైసీపీ అధినేత వెన్నుపోటు దినోత్స‌వంగా పేర్కొంటూ నిర‌స‌న‌ల‌కు పిలుపు నివ్వ‌డం త‌న ఉనికికి కాపాడుకోవ‌డానికేన‌ని ఆరోపించారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ప్ర‌జ‌ల‌కు జ‌న‌రంజ‌క పాల‌న అందిస్తున్న త‌రుణంలో ఏడాది గ‌డ‌వ‌క ముందే నిర‌స‌న‌ల‌కు పిలుపు నిచ్చి, ప్ర‌జా మ‌ద్ద‌తు లేక మ‌మ అని పించార‌ని గుర్తు చేశారు.…

Read More

ప్రేమ పేరుతో మోసానికి వంచనకు గురయ్యాను.. నాకు న్యాయం చేయండి అని స్పందనలో పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ఏఆర్ కానిస్టేబుల్, దుర్గాప్రసాద్ ఇరువురు కూడా నన్ను బాగా ఇబ్బంది పడుతున్నారు సీఎం గారు,.పవన్ గారు, లోకేష్ గారు నాకు న్యాయం చేయండంటూ వీడియో చిలకలూరిపేట : నా పేరు సోడిశెట్టి మంజు భార్గవి మాది చిలకలూరిపేట నియోజకవర్గం లోని నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామం.నా చదువు నిమిత్తం నానమ్మ గారి ఊరైన అద్దంకి కి వెళ్ళి చదువు కొనే సమయంలోఅద్దంకి పట్టణం లోని విశ్వ భారతి జూనియర్ ఇంటర్ కాలేజీ డైరెక్టర్ మాకు దూరపు బంధువు నాకు వరస అయ్యేసోడిశెట్టిరామానాయుడునన్నుప్రేమిస్తున్నానను అని నా వెంట పడి పెళ్ళి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి నన్ను లొంగదీసుకుని వాడుకొని గర్భవతిని చేసి తనతో పెళ్లి చేసుకోకుండా. అధిక కట్నం స్థిరస్తులకు ఆశపడి నన్ను మోసం చేసి వేరొకరితో పెళ్ళికి సిద్ధమైన సమయంలో…

Read More

ఇకనైనా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ను నియంత్రించండి! లోక్ సత్తా భాను ప్రసాద్.. ఇటీవల నేషనల్ హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోంగార్డు శ్రీనివాసరావును మరియు వారి కుమారుడిని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భాను ప్రసాద్ పరామర్శించారు.నేషనల్ హైవే పై మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ, వెనక నుండి అతి వేగంగా వచ్చి గుద్దటం ద్వారా ప్రమాదం జరిగినట్టుగా శ్రీనివాసరావు చెప్పారని అన్నారు. ఈ సందర్భంగా భాను ప్రసాద్ మాట్లాడుతూ కొన్ని మాసాల క్రిందట కోటప్పకొండ రోడ్లో విధులు నిర్వహించి వస్తున్న ఒక కానిస్టేబుల్ కూడా రోడ్డు ప్రమాదం కారణంగా మృతి చెందడం జరిగిందని అన్నారు.చిలకలూరిపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ఇప్పటికైనా అధికారులు డ్రంక్ అండ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ ను నియంత్రించాలని కోరారు.

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంగవీటి మోహన రంగా విగ్రహాల ధ్వంసం కార్యక్రమం లో పాల్గొన్న దుష్ట మూకలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావుపిఠాపురం నియోజకవర్గంలో యు కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహానికి సంబంధించిన చేతులు తీసివేయటం జరిగింది. చేతులు తీసివేసిన దుష్ట మూకలను వారు ఎంతటి పలుకుబడి ఉన్న వారైనా సరే వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి అప్రజ స్వామిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతి అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు. ఈ మధ్యకాలంలో సఖినేపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వంగవీటి మోహన రంగా విగ్రహ స్థాపనకు పర్మిషన్ లేదంటూ హడావుడి చేసి విగ్రహాన్ని పెట్టకుండా ఇబ్బందులు పాలు చేసిన చర్యలను…

Read More

మాజీ జి డి సి సి బ్యాంక్ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు గారి మాతృమూర్తి మానం మాణిక్యమ్మ గారు స్వర్గస్తులైనారు, ఆమె పార్దివదేహాన్ని సందర్శించి నివాళులర్పించి, అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమం లో షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మదన్, బండారుపల్లి సత్యం, మద్దూరి వీరారెడ్డి, శ్రీనివాసరెడ్డి, కందిమళ్ళ రఘురామరావు, సుబ్బారావు, వలేటి హిమంత్, మరియు తదితరులు పాల్గొన్నారు..

Read More

చిలకలూరిపేట పట్టణంలోని, SMS గార్డెన్స్ నందు జరుగుచున్న రోషన్ ట్రేడర్స్ ప్రాప్రైటర్ షేక్ ఉస్మాన్ షరీఫ్ గారి కుమారుని వలిమా వేడుకకు హాజరై, ఆ నూతన వధూవరులు షేక్ అబ్దుల్ రబ్బాని – అర్షియా ఫాతిమాలను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, పఠాన్ సమద్ గారు, మద్దుమాల రవి గారు, గట్టినేని రమేష్ గారు, ముల్లా కరీముల్లా గారు, అరెకట్ల కోటేశ్వరరావు గారు, షేక్ అజార్ గారు మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు…

Read More

చిలకలూరిపేట పట్టణం మద్దినగర్ వాస్తవ్యులు షేక్ ఉస్మాన్ షరీఫ్ గారి ( రోషన్ ఫ్లైవుడ్స్) కుమారుని వలిమా వేడుక SMS గార్డెన్స్ నందు జరుగుచుండగా ఆ వేడుకకు హాజరై నూతన వధూవరులు షేక్ అబ్దుల్ రబ్బాని – అర్షియా ఫాతిమాలను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు.

Read More

చిలకలూరిపేట పట్టణంలోని, 7వ వార్డ్, డైక్మెన్ కాలనీ కి చెందిన నీలం మాలాద్రి గారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై, వారికి శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, గట్టినేని రమేష్ గారు, మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు…

Read More

నూతన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట:పసుమర్రులో పర్యటించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అధికారులతో కలిసి నూతన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇకనుంచి పేదలు రేషన్ సరుకులను రేషన్ దుకాణాల వద్దే తీసుకోవాలని స్పష్టం చేశారు.ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే పుల్లారావు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ రేషన్ సరఫరా జరగలేదని, ఇంటింటికీ రేషన్ సరుకులు పేరుతో ప్రజలను మోసం చేసిన ఘనత జగన్‌దే అని ఆయన విమర్శించారు.అయితే, 65 సంవత్సరాల వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం రేషన్ డీలర్లు ఇంటి వద్దకే వచ్చి సరుకులు అందజేస్తారని ఎమ్మెల్యే పుల్లారావు వెల్లడించారు. రేషన్ డీలర్లు ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Read More

చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలం, వేలూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వేణు గారి తల్లి గారైనా కట్టా కిష్టాయమ్మ గారు ఇటీవల మరణించడం జరిగింది, ఈరోజు వారింటికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, మురకొండ మల్లిబాబు గారు, షేక్ జానీ బాషా గారు, షేక్ అజార్ గారు మరియు మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు..

Read More