Author: chilakaluripetalocalnews@gmail.com

ఎడ్లపాడులో దొంగలు హల్ చల్వరసగా రెండు ఇళ్లలో చోరీవిలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు మాయం ఘటన స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేపట్టిన యడ్లపాడు పోలీస్ లు యడ్లపాడు ప్రజల్లో కలవరం రేపిన వరుస చోరీ లు నగదు, బంగారం కోసం ఇల్లు మొత్తం క్ష్షుణ్ణం గా వెతికిన దొంగలు ప్రొఫెషనల్ దొంగల పనేనన్న ఎడ్లపాడు SI ఎడ్లపాడు గ్రామంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. రెండు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని భారీగా చోరీ చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాధితుల వివరాలు, పోలీసుల ప్రాథమిక విచారణ ఆధారంగా ఈ ఘటన గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో చోటుచేసుకున్నట్లు గుర్తించారు. గ్రామానికి చెందిన నరవారి హనుమాన్ సింగ్ అనే గృహ యజమాని తన వృత్తి నిమిత్తం వాహన డ్రైవర్‌గా వెళ్లి అర్ధరాత్రి ఇంటికి చేరగా, తలుపు తాళం పగలగొట్టబడిన దృశ్యం కనిపించింది. లోపలికి వెళ్లి చూశాడో లేదో, ఇల్లు…

Read More

విద్యుత్ అధికారులు దాడులు విజలెన్స్ దాడులలో అనాదికారక 150సర్వీస్ గుర్తింపు….. 6,00,000/-జారిమానా 44బ్యాచ్ లుగా 19గ్రామాల్లో దాడులు చేసిన విజిలెన్స్ చిలకలూరిపేట రూరల్ సెక్షన్ పరిధిలోని 19 గ్రామములలో సి ఆర్ డి ఎ సర్కిల్, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ పి. సుబ్రహ్మణ్యం నేతృత్వంలో గుంటూరు టౌన్ 2 ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ వై. ఏడుకొండలు,డీ పి ఈ & విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి హెచ్ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో చిలకలూరిపేట రూరల్ పరిధిలోని 19 గ్రామములలో 44బ్యాచ్ లుగా విద్యుత్ దాడులు నిర్వహించి అనధికారికంగా అధిక లోడు విద్యుత్ వినియోగము చేసుకుంటున్న 150సర్వీసులకు రు. 6,00,000/-, అనదికారికంగా విద్యుత్ వినియోగిస్తున్న 4 సర్వీస్ లకు రు. 1,20,000/-మరియు విద్యుత్ కనెక్షన్ బిల్లింగ్ లలో తేడా గమనించిన 1 సర్వీస్ కు రు. 30,0000/-అపరాధ రుసుము కింద జరిమానా విధించటం జరిగింది. విద్యుత్ చౌర్యం అనేది సామాజిక నేరం కింద…

Read More

చిలకలూరిపేట పట్టణం, శ్రీనివాస కళ్యాణం మండపం నందు గోరంట్ల నారాయణ గారి మనుమని మొదటి పుట్టినరోజు సందర్భంగా అక్కడికి విచ్చేసి ఆ చిన్నారి ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు గారు, రాష్ట్ర నాయకులు షేక్ కరీముల్లా గారు, మండలం అధ్యక్షులు జువ్వాజి మదన్మోహన్ గారు, పార్టీ సీనియర్ నాయకులు మురకొండ మల్లిబాబు గారు,షేక్ అజారుద్దీన్ గారు విచ్చేసి ఆశీర్వదించడం జరిగింది.

Read More

బ్రూటల్ మర్డరర్‌కు ఉరిశిక్ష – మహిళ హత్య కేసులో చారిత్రాత్మక తీర్పు నరసరావుపేట పట్టణాన్ని ఉలిక్కిపడేలా చేసిన మహిళ హత్య కేసులో దారుణ కిరాతక నేరస్తుడు తన్నీరు అంకమ్మరావు అలియాస్ ముళ్ల పంది(30), శివసంజీవయ్య కాలనీ, నరసరావుపేటకు చెందినవాడు ఉరిశిక్ష విధించబడ్డాడు. ఈ మేరకు 13వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి గౌరవనీయులు నేతి సత్యశ్రీ గారు మే 15న తీర్పును ప్రకటించారు. నిందితుడు ఇప్పటికే మరో రెండు హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఇది పోలీసు, ప్రాసిక్యూషన్ సమర్థతకు నిదర్శనం. నేరం వివరాలు:2023 మే 5 ఉదయం లాల్ బహుదూర్ కూరగాయల మార్కెట్ సమీపంలోని సాంబశివ ఫర్నిచర్ షాప్ వద్ద ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం రక్తమడుగులో కనిపించింది. ముఖం వద్ద, చెవి వద్ద గాయాలు ఉండటంతో తొలుత ప్రమాదంగా అనుమానించిన పోలీసులు, CCTV ఫుటేజ్ విశ్లేషణలో అసలైన నిజాన్ని బయటపెట్టారు – నిందితుడు సలీమా అనే…

Read More

శ్రీ దత్త సాయి సన్నిధిలో సద్గురు పూజ, భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం—- చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు గురువారం పురస్కరించుకొని శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి శ్రీ షిరిడి సాయినాధునికి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి అనంతరం భక్తులు స్వామివారికి 16 ప్రదక్షిణాలు పూజ చేసినారు, అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది, జయ జయ సాయి ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ సద్గురు సన్నిధిలో జరిగే అన్నసంతర్పణ కార్యక్రమం మహాశక్తివంతమైనదని ఎవరైతే సద్గురు సన్నిధిలో అన్నదానం చేస్తారో వారికి సకల గ్రహ శాంతి భగవద్ అనుగ్రహం కలుగుతాయని వారి కుటుంబం అంతా సకల శుభాలతో నిండుతుందని తెలియజేశారు ప్రతి ఒక్కర…

Read More

మాజీ మంత్రి విడుదల రజిని నీ ఊసరవల్లి రాజకీయాలు మానుకో దొంగల్ని కాపాడుకోవడం మానుకో నీ దుర్మార్గాలు నీ అరాచకాలు గత ఐదు సంవత్సరాల్లో చెప్పలేనంతగా చేశావు నీ పిఏలు అనుచరులు ఇష్టానుసారంగా దోచేశారు ఇప్పుడు ఆ దొంగల్ని కాపాడుతూ పోలీసు వారిని బెదిరిస్తున్న ఘనత నీది కాదా మాజీ మంత్రి విడుదల రజిని అంటూ చిలకలూరిపేట నియోజకవర్గం tnsf నాయకులు విరుచుకుపడ్డారు…. గత ఐదు సంవత్సరాలు మాజీ మంత్రి విడుదల రజిని నువ్వు నీ కుటుంబ సభ్యులు చేసిన భూకబ్జాలు అరాచకాలు అక్రమ వసూలు చెప్పాలంటే ఎన్ని రోజులు అయినా సరిపోవు…. అక్రమ కేసులు పెట్టడంలో చిలకలూరిపేట పుట్టినిల్లు అనే విధంగా గత ఐదు సంవత్సరాలు వ్యవహరించింది నువ్వు కాదా నా మీద అక్రమ కేసు పనాయించాలని ఒక నెపంతో నా కారులో మద్యం పెట్టించి నాదెండ్ల మండల పార్టీ అధ్యక్షులు సత్యం మాస్టర్ గారిపై నాపై అక్రమ కేసు…

Read More

ఆ పాఠశాల ఇకపై జిల్లా పరిషత్‌ హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌– కొండవీడు యూపీ స్కూల్‌ హైస్కూల్‌గా ఉన్నతి– అలాగే ప్రైమరీ మోడల్‌ స్కూల్‌గా ఎంపిక– ఉత్తర్వులు ఇచ్చిన విద్యాశాఖ..ఈ ఏడాది నుండే అమలు– ఆనందంలో గ్రామస్తులు, ఉపాధ్యాయులు– సమిష్టి కృషితోనే సాధించామని హెచ్‌ఎం జి శ్రీనివాసరావు వెల్లడి యడ్లపాడు మండలం కొండవీడు యూపీ పాఠశాల హైస్కూల్‌గా అప్‌గ్రేట్‌ అయింది. 2025–26 విద్యాసంవత్సరం నుండి హైస్కూల్‌ తరగతి బోధన ప్రారంభం కానున్నట్లు పాఠశాల హెచ్‌ఎం జి శ్రీనివాసరావు వెల్లడించారు. అంతేకాకుండా ఇదే ప్రాంగణంలో ప్రైమరీ మోడల్‌ స్కూల్‌ నిర్వహణకు ఎంపిక చేసినట్లు చెప్పారు. సహుపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామపెద్దలు పార్టీల కతీతంగా సహకారం అందించడంతోనే వీటిని సాధించుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు.

Read More

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు,వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పలు అంశాలపై చర్చించిన మాజీ మంత్రి వర్యులు విడదల రజిని .

Read More

మంత్రి లోకేష్‌, బాలకృష్ణతో చీఫ్‌ విప్ జీవీ, మక్కెన సమావేశం రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో గురువారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనే యులు, జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు. ముఖ్యమంత్రి నివాసం ఉండవల్లిలో ఈ మేరకు వారిద్దర్ని కలిశారు. మంత్రి లోకేష్‌కు ఒక మొక్కను బహూకరించారు. అనంతరం మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు వారిద్దర్ని ప్రత్యేక కలవాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నామ ని, ఈ రోజు కుదరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలతో పాటు వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లినట్లు తెలిపారు.

Read More

టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి: ప్రభుత్వ చీఫ్ విప్ జీవి టిడ్కో ఇళ్ల నిర్మాణాలను త్వరితగెత్తిన పూర్తి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు గారు అధికారులను ఆదేశించారు. స్థానిక వెల్లటూరు రోడ్లోని టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం టిడ్కో ఇళ్ల ను మంజూరు చేసిందన్నారు. పెండింగ్ లో ఉన్న ఇండ్ల పనులను త్వరగా పూర్తిచేసి రోడ్లు డ్రైనేజీ విద్యుత్తు త్రాగునీటి సౌకర్యం వంటి మౌలిక వసుతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు కమిషనర్ గారు, అధికారులు, కౌన్సిలర్లు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More