- కూటమి విజయానికి ఏడాది పూర్తవుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు ఈ రోజు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగశ్రీను రాయల్ గారి ఆధ్వర్యంలో నూజెండ్ల మండలం ముక్కెళ్లపాడు గ్రామం నందు
- సుపరిపాలనకు ఏడాది పేరుతో – ఉదయం మహిళలు రంగవల్లులు వేశారు ఈ కార్యక్రమంలో సింగంశెట్టి బాల వెంకట ప్రసాద్ సర్పంచ్ చండ్రా రామకృష్ణ ఎంపీటీసీశివాజీ కృష్ణమూర్తి ఉప సర్పంచ్చండ్రా శివ నూజెండ్ల మండలం కార్యదర్శిచండ్రా మణి జనసేన పార్టీ నాయకులుచండ్రా సత్యనారాయణ
చండ్రా గురునాథంమాలేపాటి పవన్ కుమార్చండ్రా అనిల్ కుమార్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు
Trending
- మండల అధ్యక్షులు నల్లమోతు మాధవరావు ఆధ్వర్యంలో నాదెండ్ల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం
- చిలకలూరిపేట రూరల్ మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది
- జనతా వారధి ఫిర్యాదుకు తక్షణ స్పందన
- మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట టౌన్ లో నిర్వహించడం జరిగింది
- పేదల సొంతింటి కల సాకారంతో వారి గౌరవం, భద్రతకు ప్రభుత్వం మద్ధతుగా నిలుస్తోంది : ప్రత్తిపాటి
- జనసేన సభ్యత్వ నమోదు మహోత్సవం
- మాచర్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- పిడుగురాళ్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది



