- కూటమి విజయానికి ఏడాది పూర్తవుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు ఈ రోజు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగశ్రీను రాయల్ గారి ఆధ్వర్యంలో నూజెండ్ల మండలం ముక్కెళ్లపాడు గ్రామం నందు
- సుపరిపాలనకు ఏడాది పేరుతో – ఉదయం మహిళలు రంగవల్లులు వేశారు ఈ కార్యక్రమంలో సింగంశెట్టి బాల వెంకట ప్రసాద్ సర్పంచ్ చండ్రా రామకృష్ణ ఎంపీటీసీశివాజీ కృష్ణమూర్తి ఉప సర్పంచ్చండ్రా శివ నూజెండ్ల మండలం కార్యదర్శిచండ్రా మణి జనసేన పార్టీ నాయకులుచండ్రా సత్యనారాయణ
చండ్రా గురునాథంమాలేపాటి పవన్ కుమార్చండ్రా అనిల్ కుమార్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు
Trending
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి పల్నాడు జిల్లా కార్యదర్శి గా నియమితులైన తోట సతష్ నాయుడు
- ప్రజల కోసం ఇంటింటి జనగణనపై యానిమేటర్లకు ప్రత్యేక శిక్షణ.. హాజరైన అధికారులు.
- అనితర సాధ్యుడు అజరామరుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ బాలికల సంక్షేమ హాస్టల్స్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ మరియు కూటమి ఆధ్వర్యంలో టిడ్కో గృహ సముదాయంలో జరిగిన భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమంనిర్వహించడం జరిగింది
- శావల్యాపురం మండలంలో జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- యడవల్లి వద్ద జరిగిన సంఘటనలో అనుమానస్పద మృతిగా శ్రీరామ హరిప్రసాద్ న్యాయవాది
- జనగణన 2027 పై శిక్షణ తరగతులు ప్రారంభం



