- కూటమి విజయానికి ఏడాది పూర్తవుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు ఈ రోజు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగశ్రీను రాయల్ గారి ఆధ్వర్యంలో నూజెండ్ల మండలం ముక్కెళ్లపాడు గ్రామం నందు
- సుపరిపాలనకు ఏడాది పేరుతో – ఉదయం మహిళలు రంగవల్లులు వేశారు ఈ కార్యక్రమంలో సింగంశెట్టి బాల వెంకట ప్రసాద్ సర్పంచ్ చండ్రా రామకృష్ణ ఎంపీటీసీశివాజీ కృష్ణమూర్తి ఉప సర్పంచ్చండ్రా శివ నూజెండ్ల మండలం కార్యదర్శిచండ్రా మణి జనసేన పార్టీ నాయకులుచండ్రా సత్యనారాయణ
చండ్రా గురునాథంమాలేపాటి పవన్ కుమార్చండ్రా అనిల్ కుమార్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు
Trending
- చిలకలూరిపేట మండలం పోతవరం, మద్దిరాల గ్రామాల్లో విజయవంతంగా “రెండేళ్ల పాలన” కార్యక్రమం
- మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సంబంధించి వినతి పత్రం సమర్పించడం జరిగింది
- పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గోవధ నిషేధ చట్టంపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పల్నాడు జిల్లా పర్యటక అభివృద్ధి గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది
- చిలకలూరిపేట పట్టణం 9వ వార్డులో ఘనంగా ప్రారంభమైన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” ఇంటింటి ప్రచార కార్యక్రమం
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జనతా వారధి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ
- బ్యాంకుల సహకారంతోనే సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. ప్రత్తిపాటి
- పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు అందించిన ప్రత్తిపాటి



