- కూటమి విజయానికి ఏడాది పూర్తవుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు ఈ రోజు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగశ్రీను రాయల్ గారి ఆధ్వర్యంలో నూజెండ్ల మండలం ముక్కెళ్లపాడు గ్రామం నందు
- సుపరిపాలనకు ఏడాది పేరుతో – ఉదయం మహిళలు రంగవల్లులు వేశారు ఈ కార్యక్రమంలో సింగంశెట్టి బాల వెంకట ప్రసాద్ సర్పంచ్ చండ్రా రామకృష్ణ ఎంపీటీసీశివాజీ కృష్ణమూర్తి ఉప సర్పంచ్చండ్రా శివ నూజెండ్ల మండలం కార్యదర్శిచండ్రా మణి జనసేన పార్టీ నాయకులుచండ్రా సత్యనారాయణ
చండ్రా గురునాథంమాలేపాటి పవన్ కుమార్చండ్రా అనిల్ కుమార్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు
Trending
- దత్త సాయి సన్నిధి లో విష్ణు సహస్ర నామ పారాయణ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం —-
- డీఎస్సీ నియామకాలను వెంటనే చేపట్టాలి -ఎస్టీయూ
- ఆగస్ట్ 15 తర్వాత సంక్షేమం అమల్లో దేశంలో ఏపీనే టాప్ : ప్రత్తిపాటి.
- సోనా ప్రసాద్ చేస్తున్న పాదయాత్రకు మద్దతు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు
- మర్రి శ్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు
- జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో 26వ వార్డులో వృద్ధురాలికి చేయూత
- యోగాంధ్రతో ప్రపంచ రికార్డు
- వినియోగదారుల హక్కుల పోస్టర్ ను ఆవిష్కరించిన తహసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్