Author: chilakaluripetalocalnews@gmail.com

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారి కుమార్తె వివాహం గుంటూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్ నందు జరుగుచుండగా ఆ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు దివ్య – జైకర్ లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ వేడుకలో వారితో మాజీ జడ్పీటీసీ సభ్యులు కొలకలూరి కోటేశ్వరరావు గారు, అత్తోట జోసెఫ్ గారు తదితరులున్నారు.

Read More

భారీ స్కామ్ లో ఇరుక్కున్న చిలకలూరిపేట మున్సిపల్ ఉద్యోగులు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన స్కామ్ లో పదిమంది ఉద్యోగులు సస్పెండ్ అయ్యారని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరిరావు. ఐదుగురు హయ్యర్ అఫీషియల్స్ ని ప్రభుత్వానికి లేఖ రాసిన మున్సిపల్ శాఖ గత వైసీపీ ప్రభుత్వంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఇక్కుర్తి గంగాభవాని 34.34 లక్షలు స్కామ్ అందులో 12.94 లక్షలు ప్రభుత్వానికి జమ చేశారు. స్కామ్ లో పాత్ర పోషించిన ఉద్యోగులు పేర్లు. Ri లు1. దావూద్2. జమీర్3.మానస కృష్ణ (సీనియర్ అసిస్టెంట్) 4.వెంకటేశ్వర్లు5.గురవయ్య6.రమేష్ బాబు 7.శ్రీనివాసమూర్తి 8.అల్లాబక్షు9.అబ్దుల్ ఖాదర్ 10.ధనలక్ష్మి(J.a)ఈ పదిమంది స్కాం తాలూకా సస్పెండ్ అయిన ఉద్యోగస్తులు. చుక్కల .గోవిందరావు ( కమిషనర్)రవీంద్ర (కమీషనర్) విజయలక్ష్మి (మేనేజర్ ) నగీనా సుల్తానా (మేనేజర్) ఈ ఐదుగురుపై మున్సిపల్ శాఖ, ప్రభుత్వానికి అటాచ్మెంట్ చేసింది. మిగిలిన ఉద్యోగులపై చర్యలుపై ఉత్తర్వులు రావాల్సింది.

Read More

జూన్ 12 తల్లికి వందనం , అన్నదాత సుఖీభవ కూటమి ప్రభుత్వం”సూపర్ సిక్స్” లో భాగంగా ప్రతి తల్లితండ్రులకు తల్లికి వందనం పథకం కింద ప్రతి పిల్లవాడికి 15,000 జూన్ 12తేదిన అమలు చేయబోతున్నారు అలాగే రైతులకు “అన్న దాత సుఖీభవ” పథకం కింద మూడో విడతల్లో 20,000 జమ అవుతాయని అన మాచర్ల నియోజక వర్గ శాసన సభ్యులుజూలకంటి బ్రహ్మానందరెడ్డిమాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షుడుకొమెర దుర్గారావుకలసి తెలియయటం జరిగింది.

Read More

రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులునారా చంద్రబాబు నాయుడు గారుమంత్రి వర్యులు నారా లోకేష్ గారిస్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాలు మేరకుగ్రామ స్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగిందిపల్నాడు జిల్లా ,సత్తెనపల్లి నియోజక వర్గంరాజుపాలెం మండలంచౌటపాపాయపాలెం అర్ఆర్ సెంటర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గా(ST) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగత 30 ఏండ్లు గా పార్టీ కోసం నిరంతరంతన వంతుగా కృషి చేస్తున్న నాయకుడుమెరుగురత్తయ్యగారిన గ్రామ పార్టీ అధ్యక్షుడు గా ఎన్నుకోవడం జరిగిందిఈ క్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులుగ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది

Read More

పల్లెనిద్ర చేసిన ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు రొంపిచర్ల మండలం అలవాల గ్రామం నందు శుక్రవారం రాత్రి పల్లెనిద్ర నిర్వహించారు ఈ కార్యక్రమనికి నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు పాల్గొని అలవాల గ్రామంలో పర్యటించారు ప్రజల నుండి గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమలను గ్రామంలోని ప్రజలకు వివరించారు పార్టీ నాయకులతో పలు సమస్యల పై చర్చించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పలు కార్యక్రమలు చేపడుతున్నామని ప్రజా వేదిక పల్లెనిద్ర కార్యక్రమలు చేస్తున్నామని పట్టణంలో ప్రతి రోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తున్నామని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని వచ్చే నెల నుండి విద్యార్థులకు తల్లికి వందనం రైతులకు ఆర్ధిక…

Read More

ఎడ్లపాడులో దొంగలు హల్ చల్వరసగా రెండు ఇళ్లలో చోరీవిలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు మాయం ఘటన స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేపట్టిన యడ్లపాడు పోలీస్ లు యడ్లపాడు ప్రజల్లో కలవరం రేపిన వరుస చోరీ లు నగదు, బంగారం కోసం ఇల్లు మొత్తం క్ష్షుణ్ణం గా వెతికిన దొంగలు ప్రొఫెషనల్ దొంగల పనేనన్న ఎడ్లపాడు SI ఎడ్లపాడు గ్రామంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. రెండు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని భారీగా చోరీ చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాధితుల వివరాలు, పోలీసుల ప్రాథమిక విచారణ ఆధారంగా ఈ ఘటన గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో చోటుచేసుకున్నట్లు గుర్తించారు. గ్రామానికి చెందిన నరవారి హనుమాన్ సింగ్ అనే గృహ యజమాని తన వృత్తి నిమిత్తం వాహన డ్రైవర్‌గా వెళ్లి అర్ధరాత్రి ఇంటికి చేరగా, తలుపు తాళం పగలగొట్టబడిన దృశ్యం కనిపించింది. లోపలికి వెళ్లి చూశాడో లేదో, ఇల్లు…

Read More

విద్యుత్ అధికారులు దాడులు విజలెన్స్ దాడులలో అనాదికారక 150సర్వీస్ గుర్తింపు….. 6,00,000/-జారిమానా 44బ్యాచ్ లుగా 19గ్రామాల్లో దాడులు చేసిన విజిలెన్స్ చిలకలూరిపేట రూరల్ సెక్షన్ పరిధిలోని 19 గ్రామములలో సి ఆర్ డి ఎ సర్కిల్, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ పి. సుబ్రహ్మణ్యం నేతృత్వంలో గుంటూరు టౌన్ 2 ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ వై. ఏడుకొండలు,డీ పి ఈ & విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి హెచ్ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో చిలకలూరిపేట రూరల్ పరిధిలోని 19 గ్రామములలో 44బ్యాచ్ లుగా విద్యుత్ దాడులు నిర్వహించి అనధికారికంగా అధిక లోడు విద్యుత్ వినియోగము చేసుకుంటున్న 150సర్వీసులకు రు. 6,00,000/-, అనదికారికంగా విద్యుత్ వినియోగిస్తున్న 4 సర్వీస్ లకు రు. 1,20,000/-మరియు విద్యుత్ కనెక్షన్ బిల్లింగ్ లలో తేడా గమనించిన 1 సర్వీస్ కు రు. 30,0000/-అపరాధ రుసుము కింద జరిమానా విధించటం జరిగింది. విద్యుత్ చౌర్యం అనేది సామాజిక నేరం కింద…

Read More

చిలకలూరిపేట పట్టణం, శ్రీనివాస కళ్యాణం మండపం నందు గోరంట్ల నారాయణ గారి మనుమని మొదటి పుట్టినరోజు సందర్భంగా అక్కడికి విచ్చేసి ఆ చిన్నారి ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు గారు, రాష్ట్ర నాయకులు షేక్ కరీముల్లా గారు, మండలం అధ్యక్షులు జువ్వాజి మదన్మోహన్ గారు, పార్టీ సీనియర్ నాయకులు మురకొండ మల్లిబాబు గారు,షేక్ అజారుద్దీన్ గారు విచ్చేసి ఆశీర్వదించడం జరిగింది.

Read More

బ్రూటల్ మర్డరర్‌కు ఉరిశిక్ష – మహిళ హత్య కేసులో చారిత్రాత్మక తీర్పు నరసరావుపేట పట్టణాన్ని ఉలిక్కిపడేలా చేసిన మహిళ హత్య కేసులో దారుణ కిరాతక నేరస్తుడు తన్నీరు అంకమ్మరావు అలియాస్ ముళ్ల పంది(30), శివసంజీవయ్య కాలనీ, నరసరావుపేటకు చెందినవాడు ఉరిశిక్ష విధించబడ్డాడు. ఈ మేరకు 13వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి గౌరవనీయులు నేతి సత్యశ్రీ గారు మే 15న తీర్పును ప్రకటించారు. నిందితుడు ఇప్పటికే మరో రెండు హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఇది పోలీసు, ప్రాసిక్యూషన్ సమర్థతకు నిదర్శనం. నేరం వివరాలు:2023 మే 5 ఉదయం లాల్ బహుదూర్ కూరగాయల మార్కెట్ సమీపంలోని సాంబశివ ఫర్నిచర్ షాప్ వద్ద ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం రక్తమడుగులో కనిపించింది. ముఖం వద్ద, చెవి వద్ద గాయాలు ఉండటంతో తొలుత ప్రమాదంగా అనుమానించిన పోలీసులు, CCTV ఫుటేజ్ విశ్లేషణలో అసలైన నిజాన్ని బయటపెట్టారు – నిందితుడు సలీమా అనే…

Read More

శ్రీ దత్త సాయి సన్నిధిలో సద్గురు పూజ, భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం—- చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు గురువారం పురస్కరించుకొని శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి శ్రీ షిరిడి సాయినాధునికి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి అనంతరం భక్తులు స్వామివారికి 16 ప్రదక్షిణాలు పూజ చేసినారు, అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది, జయ జయ సాయి ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ సద్గురు సన్నిధిలో జరిగే అన్నసంతర్పణ కార్యక్రమం మహాశక్తివంతమైనదని ఎవరైతే సద్గురు సన్నిధిలో అన్నదానం చేస్తారో వారికి సకల గ్రహ శాంతి భగవద్ అనుగ్రహం కలుగుతాయని వారి కుటుంబం అంతా సకల శుభాలతో నిండుతుందని తెలియజేశారు ప్రతి ఒక్కర…

Read More