చిలకలూరిపేట పట్టణం మద్దినగర్ వాస్తవ్యులు షేక్ ఉస్మాన్ షరీఫ్ గారి ( రోషన్ ఫ్లైవుడ్స్) కుమారుని వలిమా వేడుక SMS గార్డెన్స్ నందు జరుగుచుండగా ఆ వేడుకకు హాజరై నూతన వధూవరులు షేక్ అబ్దుల్ రబ్బాని – అర్షియా ఫాతిమాలను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు.

Share.
Leave A Reply