Author: chilakaluripetalocalnews@gmail.com

భారత ప్రధాన మంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన జనతా వారధి కార్యక్రమంలో నకరికల్ మండల ఇన్చార్జిగా పాల్గొని మండల ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వారి నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులు పంపించటం జరిగింది. నకరికల్లు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది అధ్యక్షులు మున్వర్ బాజీ గారు,మండల సీని నాయకులు అనుమోలు శ్రీనివాసరావు గారు,మండల ప్రధాన కార్యదర్శి మోహన కృష్ణ గారు,కోటపాటి వీరాంజనేయులు గారు, ఎర్ల నాగరాజు గారు తదితర నాయకులు,అభిమానులు పాల్గొన్నారు

Read More

జనతా వారిది కార్యక్రమంలో భాగంగా కట్టమూరు గ్రామంలో రైతు కల్లూరి నరసింహారావు తన సమస్యను సత్తెనపల్లి మండలం కో కన్వీనర్ జవాజి రమణకు అర్జీ ఇవ్వడం జరిగింది జనతా వారిది కార్యక్రమంలో భాగంగా కట్టమూరు గ్రామంలో రైతు కల్లూరి నరసింహారావు తన సమస్యను సత్తెనపల్లి మండలం కో కన్వీనర్ జవాజి రమణకు అర్జీ ఇవ్వడం జరిగింది తక్షణమే మేము తాసిల్దారు గారికి సమస్యలను వారి వద్దకు తీసుకెళ్లగా కల్లూరు నరసింహారావు భూమిని ఆన్లైన్ అడంగల్ వెబ్ నందు తప్పు సర్వే నెంబర్ నమోదు అవ్వటం వల్ల మిగిలిన రైతులు కూడా ఇబ్బంది పడటం జరిగింది. దానిని ఎమ్మార్వో గారి దృష్టికి కన్వీనర్ సురేష్ గారు కోకన్వీనర్ జవాజీ రమణ మరియు బిజెపి కార్యకర్తలు తోటపాలెం ఏలియా, నెల్లూరి నరేంద్రబాబు, ప్రసాదు గ్రామతీసుకెళ్లి పక్కన రైతులు సమస్యను వివరంగా చెప్పడం జరిగింది తక్షణమే తాసిల్దారు గారు సర్వేయర్ మరియు విఆర్ఓ రోవర్ తో…

Read More

శ్యావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు శావల్యాపురం మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు జనతా వారిది కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేల్పూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వేల్పూరు గ్రామంలో ఇంటర్ ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ టు ని రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ ఇంతవరకు లెక్చరర్స్ ని లేడీస్ హాస్టల్ మంజూరు చేయలేదని వచ్చే విద్యా సంవత్సరానికైనా…

Read More

పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో గురువారం గురజాల లొ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి నేతృత్వంలో 05-02-2026 వ తేది గురువారం గరజాల పాత పాట అమ్మవారు గుడి సెంటర్ లో జనతా వారధి కార్యక్రమనికి పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మరియు పల్నాడు జిల్లాఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రజల వద్దనుండి పిర్యాదులు స్వీకరించరు. ఈ కార్యక్రమం లొ గురజాల మండల బిజెపి జనతా వారిది కన్వీనర్ పిండి రామాంజనేయులు మండల అధ్యక్షురాలు నాగమణి సీనియర్ నాయకులు కో కన్వీనర్ తవిటి రమేష్ కంచుకోటయ్య గారు ఇమిటి శెట్టి శ్రీనివాసరావు గారు .ఫిర్యాదులు. పాగళ్ళు క్రాంతి పసుపులేటి వేణుగోపాల్ ఫిర్యాదులు ఇచ్చారు సదరు ఈ విషయం…

Read More

ఆధ్యాత్మిక‌ గురువు సంత్ ర‌విదాస్ జ‌యంతి సందర్బంగా చెప్పులు కుట్టే వారిని బీజేపీ తరుపున ఘనంగా సన్మానించడం జరిగింది కులభేదాలు, అసమానతలు లేని సమాజం, సమానత్వం, ప్రేమయే జీవన మార్గమని మాన‌వాళికి బోధించిన ఆధ్యాత్మిక‌ గురువు సంత్ ర‌విదాస్ జ‌యంతి శుభాకాంక్ష‌లు చిలకలూరిపేట బీజేపీ తరుపున తెలియజేస్తూ ఈ సందర్భంగా వారి బోధనలను గుర్తు చేసుకున్నారు సంత్ రవిదాస్ గారి జన్మదిన ఉత్సవాలలో భాగంగా ఈరోజు చిలకలూరిపేట పట్టణం లొ చర్మకారులను ఘనంగా బీజేపీ తరుపున దుశ్యాలువ తో సన్మానించారు ఈ కార్యక్రమం లొ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య పట్టణ మాజీ అధ్యక్షులు దడబడ పుల్లయ్య మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని పట్టణ కార్యదర్శి గుమ్మా బాలకృష్ణ పట్టణ ఉపాధ్యక్షులు కోటా చంద్ర ఆఫీసు ఇన్చార్జి జోలపురం రాయుడు బీజేపీ నాయకులు సల్మాన్ మహిళా నాయకురాలు రాణి…

Read More

పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో ప్రధానమైనటువంటి సమస్య “దివ్యాంగుల సర్టిఫికెట్లు” విషయం పై కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి నేతృత్వంలో ఈ సోమవారం జనత వారధి లో దివ్యాంగుల సర్టిఫికెట్లు సమస్యల పైన వినతి పత్రం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారికి ఇవ్వటం జరిగింది తదుపరి జిల్లా వ్యాప్తంగా వచ్చిన రేషన్ డీలర్ షిప్ సమస్యలు రెవెన్యూ సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వ అధికారులకు జనత భారతి టీం కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అలాగే వాటి సమస్యను త్వరితగారి దిన పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయటం సదరు విషయాలపై ప్రభుత్వ అధికారులు త్వరితగతిన మీరు…

Read More

మండలనేని వెంకటేశ్వర్లు స్వామి ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి పవిత్ర వేళ ఆ మహాశివుడు కొలువై ఉన్న అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేయుటకు భక్తుల పయనం… నాదెండ్ల మండలం గణపవరం గ్రామ వాస్తవ్యులు గణపవరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మాణ కార్యనిర్వాహకులు మండలనేని వెంకటేశ్వర్లు స్వామి ఆధ్వర్యంలో మాఘపౌర్ణమి సందర్భంగా 25వ అరుణాచల గిరి ప్రదక్షణకు స్వామివారి భక్తులు నాలుగు బస్సులలో సుమారు 200 మంది భక్తులు సిద్ధమయ్యారు.ఈ శుభ సందర్భంగా శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ , జనసేన పార్టీ యువ నాయకులు మండల నేని చరణ్ తేజ గణపవరం గ్రామంలోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో వారి ప్రయాణం సుఖవంతం, శుభప్రదం కావాలని ఆ మహశివుని దర్శించుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు.అనంతరం జెండా ఊపి బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ,…

Read More

సోమవారం, ఫిబ్రవరి 2, 2026శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి : పాడ్యమి తె3.02 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఆశ్రేష రా12.09 వరకుయోగం : ఆయుష్మాన్ ఉ8.31 వరకుమరల సౌభాగ్యం తె6.26 వరకుకరణం : బాలువ మ3.40 వరకుతదుపరి కౌలువ తె3.02 వరకువర్జ్యం : మ1.15 – 2.49దుర్ముహూర్తము : మ12.36 – 1.21మరల *మ2.51- 3.36అమృతకాలం : *రా10.36 – 12.09*రాహుకాలం : ఉ7.30 – 9.00యమగండ/కేతుకాలం : ఉ10.30 – 12.00సూర్యరాశి: మకరం || చంద్రరాశి: కర్కాటకంసూర్యోదయం : 6.36 || సూర్యాస్తమయం:5.52ప్రదోష కాలం: 4.37-5.52pm

Read More

ఈరోజు జరిగిన 2026-2027సంవత్సర బడ్జెట్ సమావేశం వీక్షించిన చిలకలూరిపేట బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలసీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉందని బడ్జెట్ సమావేశాన్ని వీక్షించిన బిజెపి నాయకులు అన్నారు పేద ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ప్రవేశించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు సింగరేసు పోలయ్య పట్టణ ఉపాధ్యక్షులు కోటచంద్ర మీడియా ఇంచార్జ్ రావికింది రామకృష్ణ బిజెపి సీనియర్ నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు ఉప్పాల భాస్కరరావు కోమటి వాసు మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షులు షేక్…

Read More

చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సంత్ సవిదాస్ జియంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది సంత్ సవిదాస్ జీ వారోత్సవాల సందర్భంగా ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గ బీజేపీ కార్యాలయం లో నిర్వహించిన జయంతి కార్యక్రమం లొ పుష్పాంజలి ఘటించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పాల్గొన్నారు ముఖ్య అతిధిగా పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు మాట్లాడుతూ సంత్ గురు రవిదాస్ భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక వెలుగురేఖ , అణగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని నేర్పిన మహనీయుడు అని కొనియాడారు సంత్ రవిదాస్ జీ 15వ శతాబ్దంలో జన్మించారు – సమాజం వివక్షత మరియు కఠినమైన కుల సోపానక్రమాలలో లోతుగా పాతుకుపోయిన యుగం. సమాజాల మధ్య అసమానత స్పష్టంగా మరియు విస్తృతంగా ఉండేది. అయినప్పటికీ సంత్ రవిదాస్ జీ ఈ విభజనలను సవాలు చేయడమే కాకుండా, తన జీవితం మరియు కవితా వ్యక్తీకరణల ద్వారా…

Read More