నూతన మార్కెట్ యార్డు డైరెక్టర్ నెల్లూరి శాంతి ప్రియ ని ఘనంగా సత్కరించిన ప్రత్తిపాటి పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీకి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవి వచ్చిన సందర్భంగా నెల్లూరి శాంతిప్రియ ని చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రత్తిపాటి వారి గృహమునందు వారి ఇరువురిని దుశ్యాలువాతో ఘనంగా సత్కరించినారు, నెల్లూరి శాంతి ప్రియ మాట్లాడుతూ మా మీద, మా పార్టీ మీద నమ్మకంతో మాకు ఈ బాధ్యతలు అప్పగించిన మాకు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవకి సహకరించిన చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కి వారి ధన్యవాదములు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరు రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Author: chilakaluripetalocalnews@gmail.com
పల్నాడు జిల్లా చిలకలూరిపేట లో ఉత్తమ పురస్కార అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం నిర్వహించిన బిజెపి నాయకులు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ పురస్కార్ అవార్డు పొందిన అతిధులకు చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమంలో చిలకలూరిపేట ఎమ్మార్వో షేక్ మహమ్మద్ హుస్సేన్, చిలకలూరిపేట రూరల్ సీఐ బి సుబ్బనాయుడుని ఘనంగా సత్కరించడం జరిగింది వారు ఇరువురు ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని చిలకలూరిపేటభారతీయ జనతా పార్టీ తరపున కోరుచున్నాము.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్ట హేమ కుమార్, పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరు యశ్వంత్ రంజిత్, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పులిగుజ్జు మహేష్,…
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించని వైయస్సార్సీపి పార్టీని రద్దు చేయాలి… మల్లెల శివ నాగేశ్వరావు(BJP) భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని తమ ఇంట్లో జరుగుతున్న ఒక పండుగ వాతావరణం లాగా నిర్వహించడం జరిగింది కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి వారి అనుచరులు ఎవ్వరు స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించకపోవడం జాతి ఔన్నత్యాన్ని అగౌరపరచినట్లయితేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్న మల్లెల శివ నాగేశ్వరావు(భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు). ప్రపంచ దేశాలు గర్వపడేలా భారతదేశం లో ప్రజలు ఆగష్టు 15 వ తేదీన జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. వైస్సార్సీపీ నాయకులు జండా పండుగను నిర్వహించక పోవడం భారతదేశ జాతి గౌరవాన్ని జాతి ఔన్నత్యాన్ని అగౌరపరుస్తున్న వైఎస్ఆర్సిపి పార్టీని ఎలక్షన్ కమిషన్ వారు వెంటనే పార్టీని రద్దు చేయాలని ఈ సందర్భంగా పల్నాడు జిల్లా భారతీయ…
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా 79స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ చిలకలూరిపేట బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్ట హేమ కుమార్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పరాంకుశం శ్రీనివాస్ రావు,మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోట్రు పూర్ణచంద్రరావు, చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ కన్వీనర్ తాటిపర్తి జయరాం రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తూబాటి రాజ్యలక్ష్మి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరు ఈశ్వర్ రంజిత్,మాజీ జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు పల్నాడు జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పులిగుజ్జు మహేష్, మాజీ నాదెండ్ల మండల అధ్యక్షుడు ఆల శివ కోటిరెడ్డి ,వరకూటి నాగేశ్వరరావు, ఉప్పాల భాస్కరరావు, మాజీ పట్టణ అధ్యక్షుడు…
కృషితో నాస్తి దుర్భిక్షం….. ఏ కార్యం సిద్ధించాలన్నా. నెరవేరాలన్నా’సాధన’ అవసర మంటారు. ఏ కళలో రాణించాలన్నా సాధన అవసరం. సంగీతం, నాట్యంలో రాణించాలంటే సాధనతో ముడిపడి వుంటుంది. కళలే కాకుండా జ్ఞానానికి, భగవంతునిమీద భక్తి అన్నిటికీ సాధన అవసరం. సాధనతోనే ప్రతిదీ సాధ్యం. భగవంతుని సాన్నిధ్యానికి దగ్గరవడానికి, జ్ఞానానికి నవవిధభక్తులు సాధనాలు సోపానాలైతే ఆ సోపానాలు ఎక్కడానికి సాధనే కావాలి. కలిప్రభావము కారణంగా ఈ కలియుగంలో సాధనకు కుదురు ఉండదు. మనిషిగా అన్నిటిలోనూ సందేహమే. గురువు మీద, సదాచారాల మీద, సంప్రదాయాల మీద అన్నిటిలోనూ సందేహమే. అన్నిటి మీదా, అందరి మీదా అనుమానం కల మనిషికి సాధన సాధ్యపడటం కష్టమంటారు. సాధనకు మరోపేరు కృషి అంటారు. కృషితో నాస్తి దుర్భిక్షం అని అంటారు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అని కూడా అన్నారు. పెద్దలను, అర్హులైన జ్ఞానవంతులను, గురువులను మాతాపితరులను గౌరవించడం నుండి సాధన మొదలుపెట్టాలి. వారి శుభాశీస్సులు సాధనకు తోడవుతాయి.…
భారతదేశ విభజన గాయాల ఫలితంగా అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గం1947 వ సంవత్సరం ఆగస్టు నెలలో యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా బ్రిటిష్ అఖండ భారతదేశాన్ని భారతదేశం గా మరియు పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా విభజిస్తూ అలాగే రెండు స్వతంత్ర ఆదిపత్యం కలిగిన రాజ్యాలుగా విభజన జరిగిన తరుణంలో పాకిస్థాన్లో ఉన్న హిందువులు లక్షల సంఖ్యలో ఊచకోతకు గురై చనిపోయిన సోదరీ సోదరీమణులకు చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ నరసరావుపేట సెంటర్ నుండి సబ్ రిజిస్టార్ ఆఫీసు వరకు జరిగిన మౌన పోరాట ర్యాలీలో పాల్గొన్న బిజెపి నాయకులు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ్ కుమార్…
పులివెందులలో తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ప్రజాస్వామ్య వికాసంపులివెందుల లో జడ్పీటీసీ ఎన్నికల్లో NDA కూటమి భలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి మరెడ్డి లతారెడ్డి 6052 ఓట్ల మెజారిటీ తో గెలుపొందడం హర్షించదగ్గ విషయం.1978 సంవత్సరం తర్వాత పులివెందులలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొనలేదని పల్నాడు జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మల్లెల శివ నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలియజేసారు.అలాగే ఎస్టి, ఎస్సి,బిసి,మైనారిటీ ప్రజలలో ఎక్కువమంది గత 47 సంవత్సరాల నుండి ఓటు వేయలేదంటే పులివెందుల ప్రాంతంలో ప్రజాస్వామ్యం ఏరకంగా వర్ధిల్లిందో తెలుస్తుంది.47 సంవత్సరాలు తర్వాత నిన్న జరిగిన పులివెందుల జడ్పిటిసి ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య వికాసానికి దోహదపడిన పులివెందల ఓటర్ మహాశయులకు బీజేపీ పార్టీ తరుపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వేచ్ఛాయుతమైనటువంటి ఎన్నిక నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలియజేస్తున్న పల్నాడు జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్…
చిలకలూరిపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘర్ ఘర్ తిరంగా అభియాన్ యాత్ర ఘనంగా నిర్వహించారు చిలకలూరిపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ స్టేట్ అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు శశి కుమార్ ఆదేశాల మేరకు ఆగస్టు 15 వారోత్సవాల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ యాత్ర ఈరోజు ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ నుండి చౌత్రా సెంటర్ ఆంజనేయస్వామి గుడి మీదగా సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద పూలమాలవేసి ఎనార్టీ సెంటర్ వరకు కొనసాగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ చిలకలూరిపేట బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్ట హేమ కుమార్,మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోట్రు పూర్ణచంద్రరావు, చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ కన్వీనర్ తాటిపర్తి జయరాం రెడ్డి,…
చిలకలూరిపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు చిలకలూరిపేట పట్టణ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ జన్మదిన సందర్భంగా ఎన్నార్టీ సెంటర్లో ఈరోజు మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సిబిఎన్ మాధవ్ జన్మదిన సందర్భంగా ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు చిలకలూరిపేట బిజెపి నాయకులు అందరూ మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మన రాష్ట్ర అధ్యక్షులకు ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మన బిజెపి పార్టీని ముందుకు నడిపించాలని చిలకలూరిపేట బిజెపి నాయకులు అందరూ కోరుకున్నారుఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చిలకలూరిపేట బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్ట హేమ కుమార్,మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోట్రు పూర్ణచంద్రరావు, చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్…
ఈ రోజు రాధా రంగా మిత్ర మండలి చిలకలూరిపేట నియోజకవర్గ సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభంరాధ రంగా మిత్రమండలి సభ్యత్వ నమోదు కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ అర్చకోల మురళి కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు కు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు కు తదుపరి సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్కుమార్ నాయుడు కు అలాగే పురుషోత్తపట్నం కి చెందిన అంకిరెడ్డి అశోక్ కు తదుపరి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అందేలా శౌరి తన్నీరు వీరయ్య తదితరులకు రాధ రంగా మిత్ర మండలి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమం లో స్థానిక కాపు నాయకులు పాల్గొన్నారు.









