పిడుగురాళ్ళ పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన జనతా వారిది ప్రోగ్రాం పిడుగురాళ్ల పట్టణ కార్యాలయంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ గారి ఆదేశాల తోజరిగినది ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షుడు కేతావత్తు శ్రీనివాస నాయక్ పట్టణ ఉపాధ్యక్షురాలు సూర్య పల్లి అంజమ్మ పట్టణ కోశాధికారి వృధా ప్రసాద్ రావు అర్జీలు స్వీకరించడం జరిగింది అర్జీలు వివరాలు పిడుగురాళ్ల పట్నంలో గల సీతారాంపురం తండ నివాసులైన పడితే దుర్గమ్మ పడితే తిరుపతమ్మ గిరిజన మహిళలు ఇంటి స్థలం కొరకు అర్జీలు ఇవ్వడం జరిగినది
Author: chilakaluripetalocalnews@gmail.com
శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారం కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని గుంటుపాలెం గ్రామంలో స్థానిక బిజెపి నేత అన్నవరపు శ్రీనివాసరావు గారి నిర్వహణలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఐదు అర్జీలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో పూర్తిచేసిన ఇంటింటికి త్రాగునీరు పథకం జేజేఎం స్కీం ప్రారంభించిన పది రోజులకే మరుగున పడిపోయిందని మరల పథకాన్ని పునరుద్ధరించాలని అలాగే గ్రామం లోని…
నకరికల్లు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారత ప్రధాన మంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన జనతా వారిది కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారి ఆదేశానుసారం భారతీయ జనతా పార్టీ పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు నకిరేకల్లు మండలంలో జరిగిన జనతా వారధి కార్యక్రమంలో మండల ఇన్చార్జిగా పాల్గొని నకిరేకల్లు మండల చల్లగుల్ల గ్రామం నుంచి వచ్చిన వినతులు స్వీకరించి సంబంధిత అధికారులు పంపించటం జరిగింది. ఈ కార్యక్రమంలో నకిరేకల్లు మండల అధ్యక్షులు మున్వర్ బాజీ గారు, సీనియర్ నాయకులు మరియు ట్రెజర్ ఇర్లా నాగరాజు గారు, తదితర పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దాచేపల్లి మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాచేపల్లి మండలంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జనతా వారిది కార్యక్రమం నిర్వహించాము. జనతా వారధి కార్యక్రమంలో భాగంగా విద్యా సంవత్సరం 2026 – 27 కు సంబంధించి RTE ద్వారా 1వ తరగతి ప్రవేశానికి అప్లై చేస్తుండగా వెబ్ ఆప్షన్స్ లో పలు టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యల సంబంధించి దాచేపల్లి మండల విద్యాశాఖ వారి కార్యాలయ అధికారులకు వివరించి వారి ద్వారా జిల్లా విద్యాశాఖ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఈ RTE పాలసీకి కి సంబంధించిన సమస్యను అవకాశం ఉన్నంత త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాము. ఈనెల 10వ తారీకు తో ఆన్లైన్ అప్లికేషన్ గడువు కూడా ముగుస్తుంది. అప్లికేషన్ పెట్టుకోవడంలో సమస్యలు పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. టోల్ ఫ్రీ నెంబర్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది…
మాచర్ల లో జరిగిన జనతా వారధి కార్యక్రమం లో ఒక ఫిర్యాదు స్వీకరించడం జరిగింది మార్చి నెలలోనే ఎండలు తీవ్రత పెరిగిన నేపథ్యంలో మాచర్ల పట్టణం ప్రధాన రహదారిపై పలుచోట్ల మున్సిపల్ అధికారులు చలివేంద్రం కేంద్రాలు ఏర్పాటు చేయాలని కొత్తపల్లి గ్రామానికి చెందిన బి వెంకట్రావు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఆధ్వర్యంలో రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్న నేపథ్యంలో ఈ చలివేంద్రాల్లో ఆ వాటర్ వాడాలని ఆయన కోరారు.బిజెపి మాచర్ల పట్టణ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ అధ్యక్షతన జనతా వారధి కార్యక్రమం గురువారం జరిగింది. ప్రోగ్రాం కన్వీనర్ బొగ్గవరపు మస్తాన్రావు, కో కన్వీనర్లు ఏచూరి సురేష్, శివ కోటయ్య నాయక్ లు కార్యక్రమం నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఫిర్యాదును మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఫిర్యాదురుడికి బిజెపి శ్రేణులు వివరించారు.
భారతీయ జనతా పార్టీ చేపట్టిన “పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మండల ప్రశిక్షణ అభియాన్” తరగతుల సన్నాహక సమావేశం వన్ టౌన్ నరసరావుపేట మండలంలో పల్నాడు జిల్లా పార్టీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి బిజెపి జిల్లా మల్లెల శివ నాగేశ్వరరావు హాజరై కార్యక్రమం సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు అంజనా రెడ్డి, పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ గాయత్రి, కిసాన్ మోర్చా త్రీ మెన్ కమిటీ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, నరసరావుపేట వన్ టౌన్ పట్టణ అధ్యక్షులు గుండా రాజేష్ కుమార్ మరియు నరసరావుపేట వన్ టౌన్ ఉపాధ్యక్షులు దేవరశెట్టి విశ్వనాథం పాల్గొన్నారు. ఈనెల 14,15 తేదీలలో జరగబోయే కార్యక్రమం ఏర్పాట్లు, పాల్గొనబోయే కార్యకర్తలు, శిక్షణ విధానాలపై వివరాలను అందించారు. ఈ సందర్భంగా మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కీలక సూచనలు చేస్తూ “మహా ప్రశిక్షణ అభియాన్ ద్వారా పార్టీ సిద్ధాంతాలు,…
భారతీయ జనతా పార్టీ మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం రెంటచింతల మండలంలో నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణా మహా అభియాన్ కార్యక్రమము సమావేశం నేడు రెంటచింతల మండలంలో నిర్వహించడం జరిగింది ఈనెల 7వ తేదీన జరగభోవు పశువుల కార్యక్రమం ఏర్పాటు గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా త్రీ మెన్ కమిటీ సభ్యులు వరికుటి నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శిలు సూరపునేని పుల్లారెడ్డి గారు గంజర్ల ఆదిలక్ష్మి మాజీ అసెంబ్లీ కన్వినర్ నాసరయ్య గుమ్మడి ప్రశిక్షణ కమిటీ సభ్యులు పోలిశెట్టి శ్రీనివాసరావు ఉల్లెందుల వరప్రసాద్ పేరం రంగారెడ్డి సీనియర్ నాయకులు పాశం మట్టా రెడ్డి గారు గంగిశెట్టి చిన్ననాసరయ్య వెంకటరావు రాణి తదితరులు పాల్గొన్నారు
భారతీయ జనతా పార్టీ మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం దుర్గి మండలంలో నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రతిక్షణా మహా అభియాన్ కార్యక్రమము సమావేశం నేడు దుర్గి మండలంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా త్రీ మెన్ కమిటీ సభ్యులు వరి కుటి నాగేశ్వరరావు మాజీ అసెంబ్లీ కన్వినర్ నాసరయ్య గుమ్మడి ప్రశిక్షణ కమిటీ సభ్యులు దుర్గి మండలం మాజీ అధ్యక్షుడు వెలిడండి శ్రీనివాస్ రావు దుర్గి మండలం ఉపాధ్యక్షులు పుల్లయ్య నాయకతదితరులు పాల్గొన్నారు
భారతీయ జనతా పార్టీ మండల ప్రతిక్షణ తరగతుల సన్నాహక సమావేశం కారంపూడి మండలంలో నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాబియాన్ కార్యక్రమంలో భాగంగా కారంపూడి మండలం లో ప్రశిక్షణా సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది మండల అధ్యక్షులు గిరిధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలనాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు కిసాన్ మోర్చా త్రిసభ్య కమిటీ సభ్యులు వరికకుటి నాగేశ్వరావు గారు జిల్లా కోశాధికారి కద్యమ ఆంజనేయులు గారు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి హనుమంతరావు మాజీ అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య సీనియర్ నాయకులు పువ్వాడ శ్రీనివాసరావు ఈద వెంకట కోటిరెడ్డి మండల ప్రధాన కార్యదర్శిలు వెంకటరెడ్డి కృష్ణ తేజ బొంకూరి రఘు తదితరులు పాల్గొన్నారు
మాచర్లలో బీజేపీ మండల మహా ప్రశిక్షణ అభియాన్ సన్నాహక సమావేశం భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మండల lమహా ప్రశిక్షణ అభియాన్” కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాచర్లలో మంగళవారం సన్నాహక సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశానికి బీజేపీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమ నిర్వహణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. అలాగే జిల్లా కిసాన్ మోర్చా త్రీ మెన్ కమిటీ సభ్యులు వరికుటి నాగేశ్వరావు పాల్గొన్నారుపట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్, ప్రధాన కార్యదర్శి ఏచూరి సురేష్ కార్యక్రమ ఏర్పాట్లు, పాల్గొనబోయే కార్యకర్తలు, శిక్షణ విధానాలపై వివరాలు అందించారు. ఈ సందర్భంగా మల్లెల శివ నాగేశ్వరరావు పలు కీలక సూచనలు చేస్తూ, శిక్షణ కార్యక్రమం పార్టీ బలోపేతానికి దోహదపడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.మహా ప్రశిక్షణ అభియాన్ ద్వారా పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, ప్రజా సేవా కార్యక్రమాలపై…









