పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ అరుణ్ బాబు గారు నేడు (04.06.2025) వెల్దుర్తి గ్రామాన్ని సందర్శించి ప్రజా సమస్యల పరిష్కారంపై దాఖలైన ఫిర్యాదుల (PGRS) నాణ్యతను స్వయంగా…

విధ్వంస పాలనకు ప్రతిస్పందనగా గత ఏడాది ఇదే రోజు ప్రజా చైతన్యానికి నాంది. చరిత్ర తిరగరాసిన ప్రజా తీర్పు.. గత సంవత్సరం ఇదే రోజున కూటమి ప్రభుత్వం,…

పాత గవర్నమెంట్ హాస్పటల్ స్థలంలో ప్రభుత్వ చిన్నపిల్లల హాస్పిటల్ నిర్మించాలని ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన నాయకులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును కలిసిన ప్రభుత్వ…

జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం నాగార్జునసాగర్ యోగా స్పూర్తి తో వికసించింది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకూ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్న…

చిలకలూరిపేట వైస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు…

పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య ..దూరం పెట్టిందని తీవ్ర మనస్తాపం చిలకలూరిపేట రూరల్ మురికిపూడి విషాదంచోటుచేసుకుంది. పెళ్లైన నెల రోజులకే భార్య తనను దగ్గరకు రానివ్వడం…

ఈజిప్టులో పర్యటిస్తున్న బృందం ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు వ్యూహాత్మక ప్రణాళికతో ప్రపంచ పర్యటన నిర్వహిస్తున్న అఖిలపక్ష బృందాల్లో ఒకటైన సుప్రియా సులే నేతృత్వంలోని బృందం ఈజిప్టులో పర్యటిస్తోంది. ముందుగా…

నాగర్జునసాగర్ డ్యామ్ కాంగ్రెస్ పార్టీ కట్టిందనో, జవహర్ లాల్ నెహ్రు కట్టాడనో అనుకుంటున్నారు కదూ. కానీ అది పూర్తిగా తప్పు నాగర్జున సాగర్ డ్యామ్ ను నిర్మించింది…

ప్రమాదంలో చనిపోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుని కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు అందజేత.చిలకలూరిపేట, నాదెండ్ల మండలం, గణపవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశ్రీలక…