జనతా వారధి ప్రజాసమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం జరిగే జనతా వారధి ప్రజాసమస్యల పరిష్కార వేదిక లొ భాగంగా ఈ రోజు చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు ఆదేశాలు మేరకు జనతా వారధి కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి — బిజెపి జనతా వారధి అనే నినాదంతో కార్యక్రమం ప్రారంభించి ప్రజల సమస్యల గురించి తెలుసుకొని ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది. సంబందించిన సమస్యల పై ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్య పరిష్కార నిమిత్తం అధికారులతో మాట్లాడడం జరిగింది. సదరు అధికారులకు ఈ విషయంపై మాట్లాడి త్వరితగతిన ప్రజల సమస్యలను పరిష్కరించాలని బిజెపి పార్టీ తెలపడం జరిగింది…
Author: chilakaluripetalocalnews@gmail.com
క్రోసూరు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది జనతా వారధి కార్యక్రమంలో భాగంగా క్రోసూరు గ్రామంలోని భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి జనతా వారధి అనే కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాలకు మేరకు ,జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి సూచనలు మేరకు, ఈరోజు పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన పంట కాలువలో వేస్తున్నటువంటి డంపింగ్ ని తక్షణమే తీసివేసి ఆ పంట కాలవ మీద ఆధారపడి ఉన్న సుమారు 500 ఎకరాల సాగుభూమిని మరల సాగులోకి తేవాలని ఆ గ్రామానికి చెందిన రైతు పోసి పోగు చిన్న వెంకయ్య గారు ఈ యొక్క జనతా వారధి కార్యక్రమంలో అర్జీ ఇవ్వడమైనది, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దమ్మాలపాటి శ్రీనివాసరావు , వి బి జి రామ్…
నకరికల్లు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆజ్ఞ అనుసారం మండల అధ్యక్షులు మున్వర్ బాజీ మరియు బీజేపీ నాయకులు అందరూ నకరికల్లు పీహెచ్సీని సందర్శించి అక్కడ ఉన్న సమస్యలు గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే బీజేపీ నేతలు నకరికల్లు మండల పీహెచ్సీ లొని ప్రజా సమస్యల పై జనతా వారధి కార్యక్రమంలో భాగంగా వైద్య సేవలపై సమాచారం తెలుసుకున్నారు. చలి కారణంగా దగ్గు, జలుబు చికిత్సలు, కుక్కకాటు, పాముకాటు వైద్యం, రక్తపరీక్షలు, నెబ్యులైజేషన్ సేవలు ఉన్నాయని డా. హసీనా తెలిపారు. అనంతరం పలు సమస్యలను తెలియపరిచి చర్చించారు. ఈ కార్యక్రమంలో వారధి కమిటీ కన్వీనర్ కోటపాటి వీరాంజనేయులు, కో-కన్వీనర్ ఇర్ల నాగరాజు, మేరాజ్యోత్ అంజి నాయక్, రావుట్ల సాంబాచారి మండల బీజేపీ నాయకులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
పిడుగురాళ్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు పి వి ఎన్ మాధవ్ గారి ఆదేశానుసారం,పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి సూచనల మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణం లో జనతా వారధి ఇంచార్జీ శ్రీమతి గొడవర్తి సుజాత గారి ఆధ్వర్యం లో కార్యక్రమన్నీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటి స్థలాలా దరఖాస్తులు, ఉజ్వల పథకం దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమనికి పల్నాడు జిల్లా ఎస్టి మోర్చా అధ్యక్షుడు చలంచర్ల విజయ్ కుమార్ గారు,స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఆరే వెంకటేశ్వర్లు గారు,మాజీ పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షులు ఆత్మకూరి కాశీవిశ్వనాథం గారు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.
మాచర్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహణ మాచర్ల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీకి సంబంధించిన ఫిర్యాదులు రావడం జరిగింది. వాటిని వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి నివేదించటం వారు త్వరలో సమస్యను పరిష్కారం చేస్తానని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ బొగ్గవరపు మస్తాన్ రావు గారు కొకన్వీనర్ శివకోటయ్య నాయక్ సీనియర్ నాయకులు పోకూరి కాశీపతి గారు, మాచర్ల పట్టణ ఉపాధ్యక్షులు మారం వంశీకృష్ణ పాల్గొన్నారు.దేవల మణికంఠరాజు అనే వ్యక్తి 8వ వార్డు లోని రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం మరొకరు tidco ఇళ్లకు డబ్బు కట్టినారు కానీ వారి పేరు మీద ఆ ఇల్లు చూపించట్లేదు అని ఫిర్యాదుఅర్జీ అందజేశారు వీటిని త్వరలోనే మున్సిపల్ అధికారులు తెలియజేసి త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది.
బెల్లంకొండ మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది బెల్లంకొండ మండలం బెల్లంకొండ గ్రామం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద పల్నాడు జిల్లా బిజెపి జిల్లా కార్యదర్శి మెటల్ సూరత్నకుమార్ యాదవ్ అదేవిధంగా మండల అధ్యక్షులు ఓర్చు రాజుగారు అదే విధంగా సాంబశివరావు గారు బీజేపీ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది జనతా వారధి కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కొత్త విషయాలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా బెల్లంకొండ మండలం బిజెపి మండల స్థాయిలో రావాలని అందరికీ తెలపాలని అందరికీ తెలిసేలా చేయాలని తెలియజేయడం జరిగింది భారత్ మాతాకీ జై…
ఫిబ్రవరి 7, 8 న రాష్ట్రం గర్వించేలా కొండవీడు ఉత్సవాలు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తొలి శని, ఆదివారాల్లో అంగరంగ వైభవంగా కొండవీడు ఉత్సవాలు. ఫిబ్రవరి 10 నుంచి వేసవి ముగిసేవరకు కొండపై ప్రత్యేక టెంట్ లలో పర్యాటకుల రాత్రి బసకు ఏర్పాట్లు. కొండవీడు వైభవం. చరిత్ర, గొప్పతనం తెలిపేలా ప్రత్యేక గీతావిష్కరణ.. 5 వ తేదీన ప్రత్యేక కర్టెన్ రైజర్. కొండవీడు ఉత్సవాలకు ఉన్న చారిత్రక ప్రాధాన్యత, విశిష్టత, వైభవాలను గత ప్రభుత్వం విస్మరించింది. గతంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారి సమక్షంలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి, మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇకపై ప్రతి ఏటా ఉత్సవాల నిర్వహించబోతున్నాము. కొండవీడు ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో, పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా గారితో కలిసి బుధవారం చారిత్రక ప్రదేశంలోనే సమీక్ష నిర్వహించాను. కొండవీడును సందర్శించిన జిల్లా కలెక్టర్ ఉత్సవాల ఏర్పాట్లు, పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాలపై…
కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణదేవరాయలు 555వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారి 555 జయంతి వేడుకలలో భాగంగా వారిని స్మరించుకుంటూ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ది. 27-1-2026 మంగళవారం ఉదయం 10-00 గంటలకు చిలకలూరిపేట, 25వ వార్డు జాగుపాలెం నందు గల యానాది కాలనీలోని పేదలకు దుప్పట్లు మరియు దోమతెరలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సంఘ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. తదుపరి భాస్కర్ హాల్ సెంటర్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాపు నాయకులు అందరూ కూడా శ్రీకృష్ణదేవరాయలు ఘనత గురించి అలాగే ఆ కాలంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించడం జరిగింది శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తూ…
చిలకలూరిపేట నుండి 20 మంది యువకులు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆధ్వర్యంలో బీజేపీలో చేరిక ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బిజెపిలోకి నూతన చేరికలు చిలకలూరిపేట పట్టణ నుండి నరసరావుపేట వరకు సుమారు 15 కార్లలో ర్యాలీగా వెళ్లి 0పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు నాయకత్వంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో సుమారు 20 మంది బొచ్చు చరణ్ నాయకత్వంలో బిజెపిలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నభట్ల ఆదిత్య మరో ప్రధాన కార్యదర్శి ఘంటా విజయ్ భాస్కర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు ఆదిలక్ష్మి చిలకలూరిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు బీజేవైఎం ఎం రాష్ట్ర కార్యవర్గ…
బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట పట్టణం బిజెపి కార్యాలయం ఎన్నార్టీ సెంటర్ అటల్ బీహార్ వాజ్పేయి విగ్రహం వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది చిలకలూరిపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులకు నియోజకవర్గ ప్రజలకు మరియు కార్యకర్తలకు అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహనీయులు అందించిన ఈ రాజ్యాంగం వల్ల భారతదేశం సర్వసత్తాక, సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. సామాన్యుడికి సైతం సమాన హక్కులు లభిస్తున్నాయని, ఆ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందని ఆయన పేర్కొన్నారు.బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశించే సామాజిక మార్పు, పారదర్శక రాజకీయాల కోసమే తాము నిరంతరం శ్రమిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఈ సందర్భంగావెల్లడించారు.దేశాభివృద్ధిలో యువత చురుగ్గా పాల్గొనాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి…









