Author: chilakaluripetalocalnews@gmail.com

వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ గారి కార్యాలయం, నందు యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారి 102వ జయంతిని నిర్వహించనున్న నాటకోత్సవాల పాంప్లెట్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు మరియు వారి సతీమణి శ్రీమతి గోనుగుంట్ల లీలావతి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి గారు మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడని, ఆయన కేవలం ఒక నటుడిగానే కాకుండా గొప్ప పరిపాలకుడిగా, ప్రజా నాయకుడిగా తెలుగు జాతికి అందించిన సేవలు అపారమని కొనియాడారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నాటకోత్సవాలు నిర్వహించడం ఆయనకు ఘనమైన నివాళిలు ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్రతిష్ఠాత్మకంగా రేపు వినుకొండ తెదేపా మహానాడు: చీఫ్ విప్ జీవీ కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగబోతున్న తెలుగుదేశం మహానాడుకి సన్నాహకంగా సోమవారం వినుకొండలో నియోజకవర్గస్థాయి మహానాడు నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. వినుకొండ తిమ్మాయపాలెం రోడ్డులోని వై కన్వెన్షన్ హాలులో ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. సోమవారం జరగబోయే కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధి కోసం అందరి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తామని, వాటిని నివేదికగా రూపొందించి ఈ నెల 21వ తేదీలోగా పార్టీ కేంద్ర కార్యాలయానికి సమర్పిస్తామని తెలిపారు. ఆదివారం ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగబోతున్న కడప మహానాడు కార్యక్రమానికి అందరినీ సన్నద్ధం చేసే లక్ష్యంతో ఈ మహానాడు…

Read More

చిలకలూరిపేట పట్టణం, నన్నపనేని కళ్యాణ మండపం నందు కరణం పట్టాభి సీతారాం గారి కుమారుని వివాహ రిసెప్షన్ కు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు తోట రాజా రమేష్ గారు, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు గారు, చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షులు జువాజీ మదన్ మోహన్ గారు, ఎడ్లపాడు మండలం అధ్యక్షులు కామినేని సాయిబాబు గారు పలువురు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

Read More

చిలకలూరిపేట నియోజకవర్గo, కనపర్రు గ్రామంలో పూదోట జయప్రద్ గారి కుమారుని వివాహ రిసెప్షన్ కు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు గారు, నాదెండ్ల మండలం అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ గారు, చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షులు జువాజి మదన్మోహన్ గారు పలువురు గ్రామ నాయకులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

Read More

చిలకలూరిపేట నియోజకవర్గo, గణపవరం గ్రామానికి చెందిన సరికొండ సాయి రాజు గారి కుమారుని వివాహమునకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు,చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు గారు, చిలకలూరిపేట జువ్వజీ మండలం అధ్యక్షులు జువ్వాజి మదన్మోహన్ గారు, యడ్లపాడు మండలం అధ్యక్షులు కామినేని సాయిబాబు గారు గ్రామ నాయకులు విచ్చేసి ఆశీర్వదించడం జరిగింది.

Read More

పల్నాడు జిల్లా వినుకొండ వినుకొండలో రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో పోలీసుల తనిఖీలు వినుకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్‌లలో ఆదివారం సాయంత్రం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పట్టణ సీఐ శోభన్ బాబు ఆధ్వర్యంలో సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ (BD) టీమ్ మరియు డాగ్ స్క్వాడ్‌తో కలిసి ఈ తనిఖీ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్‌లోని ప్రయాణికుల లగేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు ఏమైనా ఉన్నాయా అని డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ శోభన్ బాబు మాట్లాడుతూ, ప్రజల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు మరియు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి…

Read More

బస్టాండ్, లాడ్జీలపై జిల్లా SP విస్తృత దాడులు జిల్లా వ్యాప్తంగా యాంటీ సపటైజ్ లో భాగంగా బస్టాండ్,రైల్వే స్టేషన్ లాడ్జి ల చెకింగ్ వాహనాల తనిఖీ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు… పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈరోజు BD Team, డాగ్ స్క్వాడ్ మరియు లోకల్ పోలీసు వారు మధ్యాహ్నం నుండి లాడ్జిలు మరియు వాహన తనిఖీలు, ఆంటీ సబ్టేజ్ గురించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. జిల్లాలో ప్రజాశాంతికి భంగం కలిగించిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ మందు బాబు లను హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులపై పోలీసు అధికారులు సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై దాడులు చేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. జిల్లా…

Read More

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం రెంటచింతల గ్రామంలోని ఎంపీడీవో ఆఫీసు నుండి బస్టాండ్ వరకు తిరంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పహాల్గం దాడికి నిరసనగా భారత సైనికుల శౌర్య పరాక్రమానికి నిదర్శనంగా మన భారత జాతి ఐక్యతను చాటుతూ పాకిస్తాన్ ఉగ్రములకు మన దేశ సైనిక దళాల శక్తిని నిరూపించిన మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురందేశ్వరి గారి ఆదేశాల మేరకు రెంటచింతల మండల బిజెపి అధ్యక్షులు బోయ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మాచర్ల నియోజకవర్గ నాయకులు పోకూరి కాశీపతి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం దేశ రక్షణకు పెద్ద పీట వేస్తుందని యుద్ధంలో చనిపోయిన భారత సైనికులకు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాశం మట్టారెడ్డి, అనంతవరపు గోపి, సురేష్ కుమార్…

Read More

చిలకలూరిపేట రూరల్ పోలీస్ లను ఆశ్రయించిన పసుమర్రు రైతులు నమ్మించి నిలువునా మోసం చేసిన కంపెనీ పై చర్యలు తీసుకోండి—రైతులు పొగాకు వెయ్యమని అధిక ధరకు కొనుగోలు చేస్తాం అని నమ్మించి రైతులను మోసం చేసిన GPI కంపెనీ పై చర్యలు తీసుకోవాలని చిలకలూరిపేట రూరల్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేసిన పసుమర్రు గ్రామం పొగాకు రైతులు. ఫిర్యాదుదారులు :-జక్కంపూడి అశోక్మరియు వారితో పాటు నష్టపోయిన పసుమర్రు రైతులుఅంబటి శంకర్బైపినీడి శివయ్యప్రత్తిపాటి శేషయ్యమందపల్లి బుల్లిబాబుగడిపూడి వెంకటరాయుడుబోయపాటి నాగేశ్వరరావుగొట్టిపాడు శేషుబాబుకోట బాబుగొట్టిపాటి విజయ్గొట్టిపాటి వాసుషేక్ కరీంజక్కంపూడి వినయ్ రామ్గరికపాటి చంద్రాదిత్యన్యాయవాది గదే రవితేజ తదితరులు ఉన్నారు

Read More

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడులో హత్య గొర్రెలు విషయంలో ఎదురెదురుగా ఉన్న రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఫిరంగుల కోటేశ్వరరావు (40సం) తలపై కర్రతో దాడి చేసిన ప్రత్యర్థి ఘటనా స్థలంలోనే మృతి చెందిన ఫిరంగుల కోటేశ్వరరావు (40సం) పమిడిపాడుకి చేరుకుని విచారిస్తున్న నరసరావుపేట రూరల్ పోలీసులు.

Read More