రేపు మహా ధర్నా

రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి

బర్లీ పొగాకు ను కంపెనీలు వెంటనే కొనుగోలు చేయాలి

చిలకలూరిపేట NRT సెంటర్ ITC కంపెనీ ఎదుట ఉదయం 10గంటలు కు మహా ధర్నా కు పొగాకు రైతులు పిలుపు

గుంటూరు, ప్రకాశం,, బాపట్ల ,పల్నాడు, ఉమ్మడి కర్నూలు జిల్లా ల పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి ధర్నాకు రావాలని రైతు సంఘాల నాయకులు ఇప్పటికే సన్నాహాలు

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతుల వద్ద నుంచి పొగాకు కొనాలి-రైతులు

పొగాకు బోర్డు పరిధిలో కి బర్లీ పొగను ను చేర్చాలి-రైతులు

ఈ డిమాండ్ లతో రైతులు రేపు ఉదయం ITC ఎదుట ధర్నా చేయనున్నారు.

Share.
Leave A Reply