Author: chilakaluripetalocalnews@gmail.com

చిలకలూరిపేట మండలం గోపాళంవారిపాలెం మాజీ సర్పంచ్ నల్లపునేని రామాంజనేయులు గారి తల్లి మంగమ్మ గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్య సేవలు తీసుకొని వారి స్వగృహం వద్దకు వచ్చారని తెలుసుకొని వారిని పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మరి రాజశేఖర్ గారు… ఈ కార్యక్రమంలో వారివెంట వేజర్ల కోటేశ్వరరావు గారు, మానుకొండ బాలయ్య గారు, గోరంట్ల రమేష్ గారు, గొట్టిపాటి రామకృష్ణయ్య గారు తదితరులున్నారు

Read More

వాహన తనిఖీలు చేసిన నాదెండ్ల ఎస్సై వెంకటేశ్వరరావు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం రూరల్ మండలం గణపవరం చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించిన నాదెండ్ల ఎస్సై వెంకటేశ్వరరావు వాహనదారులకు పలు సూచనలు చేస్తున్న నాదెండ్ల ఎస్ఐ వెంకటేశ్వరరావు హెల్మెట్ లేని వారికి, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడుపుతున్న వారికి, వాహనాలకి బండి నెంబర్ లేకపోయినా, చిన్న పిల్లలకి వాహనాలు ఇచ్చిన వారికి వాహన తనిఖీలు నిర్వహించి వాహనదారులకు తగు సూచనలు తెలియజేస్తున్న నాదెండ్ల ఎస్సై వెంకటేశ్వరరావు

Read More

ఈ రోజు జరిగిన 129 వ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మాన్ కీ బాత్ కార్యక్రమం లొ పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు ఈ రోజు జరిగిన మాన్యశ్రీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 129వ మాన్ కీ బాత్ కార్యక్రమం లొ పాల్గొన్న బీజేపీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు

Read More

52 ఎకరాలు టీట్కో హౌస్ లో దేవాలయం నిర్మాణం నిమిత్తం స్థలం పరిశీలించిన బీజేపీ నాయకులు పార్క్ స్థలాన్ని పరిశీలించిన చిలకలూరిపేట బిజెపి నాయకులు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం 52 ఎకరాలు టీట్కో హౌస్ లో దేవాలయం లేదని త్వరలో వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించాలని బిజెపి నాయకులు స్థలాన్ని పరిశీలించి కమ్యూనిటీ స్థలం చుట్టూ కాషాయ జండాలు కరెంట్ స్తంభాలకు కట్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బిజెపి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య,పోలూరి శ్యామోహన్ రావు తదితరులు పాల్గొన్నారు

Read More

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వీరబాల దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజ్ఞాన విహార్ స్కూల్ నందు వీర బాల దివాస్ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ చిన్న వయసులోనే దేశం కోసం, ధర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమై, మొఘలుల మత మార్పిడి ఒత్తిడులకు ఏమాత్రం తలవంచక, అసమాన సాహసంతో ధర్మ పరిరక్షణ కోసం శ్రీ గురు గోవింద్ సింగ్ మహారాజ్ పుత్రులు బాబా అజీత్ సింగ్, బాబా జుజార్ సింగ్, బాబా జోరవర్ సింగ్, బాబా ఫతే సింగ్ చేసిన ఆత్మత్యాగం భారత చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన అమర గాథ.సత్యం, ధర్మం, స్వేచ్ఛ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ఆ వీర బాలుల త్యాగం ఈ తరతరాలకు ప్రేరణగా నిలుస్తుంది. అతి చిన్న వయసులోనే దేశం కోసం, ధర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమై,మొఘలుల మత మార్పిడి…

Read More

ఎడ్లపాడు మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరు ఈశ్వర్ రంజిత్, ఎడ్లపాడు మండల బిజెపి పార్టీ అధ్యక్షులు తులాబంధుల సత్యనారాయణ మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వర రాజు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరావు పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య sc మోర్చా ఎడ్లపాడు మండల ప్రెసిడెంట్ బందెల శ్రీనివాసరావు యూవ మోర్చా ఎడ్లపాడు మండల ప్రెసిడెంట్ మల్ల కోటేశ్వరరావు మైనారిటీ మోర్చా ప్రెసిడెంట్ షైక్ మహబూబ్ సుభాని రావువారి సుబ్బారావు, బీజేవైఎం, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు, రామావత్ శంకర్ నాయక్, రామావత్ అశోక్ నాయక్, బాణావత్ తిమ్మా నాయక్, మాజీ పట్టణ ప్రెసిడెంట్ దండబడ పుల్లయ్య బీజేపీ నాయకులు…

Read More

బీహార్ లో ఘన విజయం సాధించిన బిజెపి సంబరాలు చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నాయకులు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బీహార్ సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా అటల్ బీహారి వాజ్పేయి విగ్రహానికి పూలమాలతో అలంకరించి ఘన నివాళులు అర్పించారు తదుపరి చిలకలూరిపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్నారు సంబరాలు అంబరాన్ని అంటే విధంగా చిలకలూరిపేట బిజెపి నాయకులు ఆనందాలతో హర్షద్వానులు చేస్తూ బాణ సంచాలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ, ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్టా హేమ కుమార్, పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులి గుజ్జు మహేష్, మీడియా ఇన్చార్జి రావికింది…

Read More

చిలకలూరిపేట నియోజవర్గ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్ లో పాల్గొన్న బిజెపి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు క్యాంప్ ఆఫీసులో జరిగిన గ్రీవెన్స్ లో పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రసంగించడం జరిగింది. అలాగే బీహార్ లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా బీహార్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు జనసేన పార్టీ సమన్వయకర్త తోటరాజ రమేష్ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ షేక్ రాఫాని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ మద్దిమాల రవి ఎడ్లపాడు…

Read More

చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కార వేదిక లొ పిర్యాదుల వెల్లువ చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రతి శనివారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కార వేదిక లొ భాగంగా ఈ శనివారం రోజున స్థానిక నరసరావుపేట సెంటర్ నందు గల బీజేపీ నియోజకవర్గ కార్యాలయం లొ జరిగిన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఎడ్లపాడు మండలం సందేపూడి గ్రామం నుండి గుర్రం విజయకుమార్ వద్దనుండి వారి పొలం కు సంబందించిన సమస్య పై ఫిర్యాదు స్వీకరించి వారి సమస్య పరిష్కార నిమిత్తం ఎడ్లపాడు మండల రెవెన్యూ అధికారులతో మాట్లాడడం జరిగింది. అలాగే ఉన్నవ గ్రామం నుండి వడ్డేపల్లి సుబ్బమ్మ తమ ఇంటి స్థలం సమస్య గురించి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సదరు ఈ విషయంపై ఉన్నవ పంచాయతీ సెక్రెటరీ…

Read More

వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు *07-11-2025 వ తేది చిలకలూరిపేట లో బిజెపి రాష్ట అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ ఆదేశాలుతో పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ సూచనలతో వందేమాతరం గీతం రచించి @150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా చిలకలూరిపేట ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ లో కార్యక్రమము ఉదయం 9గంటలకు ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ ఆవరణలో ప్రధాన ఉపాధ్యాయులు ఉప్పలపాటి వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో స్కూలు పిల్లల ఆధ్వర్యంలో వందేమాతర గీతం 150వ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాల్గొన్న వక్తలు వందేమాతర గీతం స్వతంత్ర ఉద్యమంలో స్ఫూర్తినిచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్ వి ఎస్ సి ఎస్…

Read More