కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమంలో భాగంగా పులివెందులలో జన సమీకరణ భాగంగా సమావేశం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు.. ఇంచార్జ్ బీటెక్ రవి, ఈనెల 27, 28, 29న కడపలో నిర్వహించే పులివెందులలో నియోజకవర్గంలో తొండూరు మండల హెడ్ క్వార్టర్ లో అన్ని గ్రామాల ముఖ్య నాయకులతో సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి గారితో పాటు ముఖ్య నాయకులతో కలిసి జన సమీకరణ తదితర ఏర్పాట్లపై సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు తదితరులు పాల్గొన్నారు.
Author: chilakaluripetalocalnews@gmail.com
రాయలసీమ వేదికగా తెలుగుదేశం పార్టీ పండుగ లాంటి మహానాడు జరుగుతున్న సందర్బంగా మహానాడు ను విజయవంతం చేయాలని పెనుకొండ నియోజకవర్గం చెందిన యువత సైకిల్ యాత్ర తెలుగుదేశం తరుఫున,44 మంది తెలుగుదేశం పార్టీ యువత కు పులివెందుల నియోజకవర్గంలో ఆహ్వానించి వాళ్ళతో మాట్లాడిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు ఇంచార్జ్ బీటెక్ రవి గారు,జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమంలో భాగంగా పులివెందులలో జన సమీకరణ భాగంగా సమావేశం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు.. ఇంచార్జ్ బీటెక్ రవి, ఈనెల 27, 28, 29న కడపలో నిర్వహించే పులివెందులలో నియోజకవర్గంలో లింగాల మండల హెడ్ క్వార్టర్ లో అన్ని గ్రామాల ముఖ్య నాయకులతో సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి గారితో పాటు ముఖ్య నాయకులతో కలిసి జన సమీకరణ తదితర ఏర్పాట్లపై సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో అవినీతి చేసిన గంగ భవాని ని అరెస్ట్ చేయండి CI రమేష్ ను వేడుకున్న సస్పెండ్ అయిన ఉద్యోగులు చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన సస్పెండ్ అయిన మున్సిపల్ ఉద్యోగులు CI రమేష్ కు వినతిపత్రం అందించిన భాదితులు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతి కి మాకు ఎటువంటి సంబంధం లేదు అవినీతి చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గంగా భవాని ని త్వరగా అరెస్ట్ చేయండి-బాధిత ఉద్యోగులు గంగా భవాని ని అరెస్ట్ చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయి-బాధిత ఉద్యోగులు వినతిపత్రం లో 15మంది బాధిత ఉద్యోగుల పేర్లు వ్రాసి ci రమేష్ కు అందించిన సస్పెండైన ఉద్యోగులు
గురజాల డీఎస్పీగా జగదీశ్ గురజాల డిఎస్పీ గా జగదీశ్ శనివారం రాత్రి మళ్లీ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆదివారం సివిల్స్ పరీక్షకు హాజరయ్యేందుకు విజయవాడ వెళ్లారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో పనిచేస్తారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 10న డీఎస్పీగా ఉన్న జగదీశ్ ని రాజకీయ కారణాలతో డీఐజీకి ఎటాచ్ చేస్తూ అనధికార ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆ రోజు నుంచి గురజాల డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉంది. సత్తెనపల్లి డీఎస్పీ ఇన్ఛార్జిగా భాద్యతలు తీసుకున్నారు. పల్నాడులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, గుండ్లపాడు జంట హత్యలు, రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంగా ఉండటం, డీఎస్పీ పోస్టు కీలకంగా ఉన్న నేపథ్యంలో ఖాళీగా ఉంచడం పద్ధతి కాదని గుర్తించిన పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకసారి డీజీపీకి ఎటాచ్ అయిన అధికారికి తిరిగి అక్కడే పోస్టింగ్ ఇవ్వడం అరుదు. దాచేపల్లి, మాచవరం మండలాల పరిధిలోని రెండు కేసుల్లో అధికార పార్టీకి…
పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన (PGRS) ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు… వికలాంగుల సమస్యలపై పరిష్కారం దిశగా మంచి మనస్సుతో ఉదారతను చాటుకున్న జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు వారి సమస్యలను అడిగి తెలుసుకుని,సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను పిలిచి వెంటనే పరిష్కరించాలని సూచించారుఉన్నత అధికారులతోఫోన్ లో మాట్లాడి వారిలో భరోసా కల్పించారు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పుణ్య శ్లోక అహల్యాబాయ్ హోల్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 300వ పుణ్య శ్లోక అహల్యభాయ్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.అహల్య భాయ్ మహారాష్ట్రలోని చండీ అనే గ్రామంలో మే 31 1733 తల్లి సుశీల భాయ్ తండ్రి మన్కోజి షిండే హోల్కర్ జన్మించారు. 8 సంవత్సరాల వయసులో కాండేరావు కాల్ తో వివాహం జరిగింది. భర్త కాండేరావు యుద్ధంలో మృతి అహల్య భాయ్ సతీసహగమనం ఆలోచనలను అడ్డుకున్న వల్హర్ రావు. అహల్యా బాయ్ సుమారు 16 కోట్ల రూపాయలతో సొంత ఖర్చులతో చార్ధామ్ సప్త పుష్కరాల ఘట్లను, 12 జ్యోతిర్లింగ ఆలయాలను నిర్మించి ఆలయ జీర్ణోదరణ గావించింది. ఆలయాల్లో వేద పండితులను నియమించి వేద పాఠశాలలు ఏర్పాట్లు చేసింది.రాగోబదాదా చేసిన దాడిని చాకచక్యంగా తిప్పి కొట్టిన పుణ్య శ్లోక అహల్య భాయ్ హోల్కర్.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పల్నాడు జిల్లా…
ఉల్లాసంగా, ఉత్సహాం గా జాతీయ స్థాయిలో పోటీలు హాజరైన ఐదు రాష్ట్రాల కళాకారులు, చిన్నారులు గత40సంవత్సరాల నుండి కొనసాగుతున్న నవరస జానపద సంగీత నృత్య పోటీలు మూడు రోజుల పాటు పండుగ వాతావరణం లో జరుగుతున్న పోటీలు చిలకలూరిపేట పట్టణంలో గత 40 సంవత్సరాలుగా జాతీయస్థాయి నవరస శాస్త్రి జానపద సంగీత నాట్య కళారూపాలు పోటీలు జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. ఈనెల 24 25 26 తేదీల్లో ఈ పోటీలు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు. వ్యవస్థాపక నిర్వాహకుడు 1984 నుండి ప్రగడ రాజ మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ కళారూపాలు ప్రదర్శించబడుతున్నాయి. ఈ పోటీలకు ఆంధ్ర ,తెలంగాణ ,కర్ణాటక, కేరళ ,చెన్నై రాష్ట్రాల నుండి కళాకారులు వచ్చి ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పగలు, రాత్రి ఈ సంగీత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి
చిలకలూరిపేట పురపాలక సంఘంలో అవినీతి పై సమగ్ర విచారణ చేయాలి.. బీజేపీ కో కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావుగత ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేట మున్సిపాలిటీలో ప్రతి శాఖలో అవినీతి జరిగింది. వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గం కో కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరరావు.గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ తరఫున టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఏడు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వాటిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్న ఎటువంటిచర్యలు తీసుకోకుండా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం కూడా పలు అనుమానాలకు తావు తీస్తా ఉంది.గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో మాజీ మంత్రి విడుదల రజిని అలాగే మాజీ కౌన్సిలర్ విడుదల గోపి హయాంలో ఎన్నో అవకతవకలు మున్సిపల్ కార్యాలయంలో జరిగినాయి వాటిలో మచ్చుతునక అయినటువంటి టౌన్ ప్లానింగ్ అలాగే రెవెన్యూ సెక్షన్లో ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయి వాటిలో…
జగన్ ఉనికి రాష్ట్రప్రగతి… ప్రజల మనుగడకే ప్రమాదం : మాజీమంత్రి ప్రత్తిపాటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడపలో జరుగుతున్న తొలి మహానాడుని కనీవినీ ఎరుగని విధంగా దిగ్విజయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీమంత్రి, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.మహానాడు జనసమీకరణ కమిటీ సభ్యుడిగా తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా రాజంపేటలో పర్యటించిన ప్రత్తిపాటి, స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీయ ఎన్టీఆర్, ప్రజలు మెచ్చేలా ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలతో దేశం గర్వించేలా పార్టీని నడిపారని పుల్లారావు చెప్పారు. ఆ మహానుభావుడి ఘనతను, చరితను స్మరించుకుంటూ ఏటా తెలుగుదేశం శ్రేణులు ఘనంగా నిర్వహించుకునే గొప్ప పండుగ మహానాడు అని ప్రత్తిపాటి చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ బాటలో పార్టీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు అనతికాలంలోనే తన పనితీరు, పాలనాసంస్కరణలతో ప్రజల మనసుల్లో చెరగని స్థానం…









