Author: chilakaluripetalocalnews@gmail.com

ఏపీలో భూకంపం 3.5 తీవ్రతతో కంపనం AP:ఏపీలోని పల్నాడు జిల్లాలో రిక్టర్ స్కేల్ పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. వినుకొండ, దర్శి పరిసర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Read More

శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి శివాజీ మహారాజ్ మహానుభావుడు, ఆయన ఈ దేశానికి రెండు గొప్ప సేవలు అందించారు.ఒకటి ఆర్ష ధర్మాన్ని నిలబెట్టడానికి గోవులను రక్షించారు.గోవధ యధేఛ్ఛగా జరుగుతున్న రోజుల్లో, గోవులను రక్షించడాన్ని జీవన కర్తవ్యంగా పెట్టుకుని గోవులను కాపాడిన వారు శివాజీ. అలాగే రెండవది స్త్రీలను రక్షించి, వారికి నమస్కరించటం.ఆయన శత్రువులు వివాహం అయిపోయినటువంటి స్త్రీలను కూడా తీసుకెళ్ళి మానభంగం చేస్తుంటే, ఆ స్త్రీలను రక్షించి, కనపడిన ప్రతీ స్త్రీనీ అమ్మవారిగా చూసి పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చి, నమస్కరించినటువంటి ఘనత శివాజి మహరాజ్ దే… యుధ్ధములో తన శత్రువులు అయినటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకి దొరికితే, ఖైదీలుగా బంధించకుండా, వాళ్ళు పెట్టుకొకపోయినా వాళ్ళకీ ఐదోతనపు చిహ్నాలుగా వారికి చీరా, పసుపు, కుంకుమ ఇచ్చి, వారిని తన తల్లిగా భావించి, నమస్కరించి, పల్లకీలో తెరలు వేసి వెనక్కి పంపించినటువంటివాడు శివాజీ మహారాజ్,మహానుభావుడు, సమర్థ రామదాసు గారు…

Read More

ప్రజా సమస్యల కంటే.. జగన్ ఎజెండానే వైసీపీ సభ్యులకు ముఖ్యమైపోయింది : ప్రత్తిపాటి “ మంత్రి నారా లోకేశ్ కొలంబో పర్యటనపై పనిగట్టుకొని మరీ దుష్ప్రచారం చేయడం సాక్షి మీడియా బరి తెగింపునకు పరాకాష్ట. సొంత ఖర్చులతో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లడాన్ని తప్పుపడుతూ.. అవినీతి మీడియా తన అవాస్తవాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసింది. జగన్ సంతోషం కోసం… జనం మనసుల్లో విషబీజాలు నాటే దినచర్యలో వైసీపీ నేతలు.. సాక్షి మీడియా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలా … సాక్షి దుష్ప్రచారాన్ని లోకేశ్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. అవినీతి మీడియా విషపురాతల సృష్టికర్తలకు.. లోకేశ్ సమాధానం కుక్కకాటుకు చెప్పుదెబ్బలా గట్టిగా తగిలిందనే చెప్పాలి. గతంలో లోకేశ్ పై హద్దులు మీరి చేసిన దుష్ప్రచారానికి, కోర్టుల్లో క్షమాపణలు చెప్పుకునే దుస్థితి కల్పించినా.. సాక్షి రాతల్లో మార్పురాలేదు. రచ్చ చేయడానికే సభకు వస్తున్నారు..వైసీపీ ఎమ్మెల్సీలు మండలికి వస్తున్నది ప్రజాసమస్యలపై చర్చకు.. రాష్ట్రానికి మేలు…

Read More

పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో ఏసీబీ దాడులు… ఏసీబీ అధికారుల దాడుల్లో పట్టుబడ్డ నక్కబోయిన నాగేంద్రబాబు. నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో విద్యుత్ శాఖ ఎనర్జీ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న నక్కబోయిన నాగేంద్రబాబు చేజర్ల గ్రామానికి చెందిన గుండాల యోహాన్ అనే రైతు తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరగా అందుకు లంచం డిమాండ్ చేయటంతో ఎనర్జీ అసిస్టెంట్ అయినా నాగేంద్రబాబు తండ్రి ద్వారా లావాదేవీలు నడిపించిన ఎనర్జీ అసిస్టెంట్. నాగేంద్ర బాబు వ్యవహార శైలి డబ్బుల డిమాండ్ తో విసిగి వేసారిన యోహాన్ విజయవాడ ఏసీబీ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈరోజు ఏసీబీ అధికారులు కాపుకాసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు దాడుల్లో ఏసీబీ ఎస్పీ మహేంద్ర మత్తె ముగ్గురు సీఐలు ఎస్ఐలు పాల్గొన్నారు.

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు మొన్న తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ మున్సిపల్ చైర్మన్గా 13 మంది అలాగే రెండు కార్పొరేషన్ చైర్మన్ గా మున్నూరు కాపులు ఎన్నిక కావడం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు తెలంగాణలో ఎన్నికైన మున్నూరు కాపు మున్సిపల్ చైర్మన్ లకు కార్పొరేషన్ చైర్మన్ లకు వివిధ వార్డుల్లో ఎన్నికైన మున్నూరు కాపు కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు పేరుపేరునా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున శుభాభినందనలు తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేట్ జాతి అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వర రావు మాట్లాడుతూ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో జరగబోవు మున్సిపల్ ఎన్నికలలో అలాగే కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి తరుపున జనాభా దామేషా ప్రకారం కాపులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున డిమాండ్ చేస్తున్నాం గత సార్వత్రిక…

Read More

నిస్వార్థ సేవకు నీరాజనం ‘ప్రదాత’గా చరణ్ తేజ ప్రకటించిన జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల కంటే సామాజిక బాధ్యతకు, నిస్వార్థ సేవకు పెద్దపీట వేశారు. చిలకలూరిపేట యువ నాయకుడు చరణ్ తేజ విద్యార్థుల కోసం సాగిస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ‘ప్రదాత’ – ఆ బిరుదు వెనుక ఉన్న అంతరార్థం సాధారణంగా రాజకీయాల్లో పదవులు, హోదాలు సహజం. కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చరణ్ తేజను ‘ప్రదాత’ అని సంబోధించడం వెనుక లోతైన కారణం ఉంది. ఏ ప్రతిఫలం ఆశించకుండా, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న చరణ్ తేజ తీరును ఈ పదం ప్రతిబింబిస్తుందని ఆయన స్పష్టం చేశారు. “స్వార్థం లేని సేవ ఎప్పుడూ గుర్తింపు పొందుతుంది. విద్యార్థుల కోసం చరణ్ తేజ పడుతున్న…

Read More

పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన జనతా వారధి కార్యక్రమం లొ భాగంగా పల్నాడు జిల్లా కార్యాలయం లొ పిర్యాదు ఇవ్వడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి నేతృత్వంలో 17-02-2026 వ తేది మంగళవారం రోజున నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం లొ dpro గారికి పల్నాడు జిల్లా లొ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాలలో జరిగిన అవినీతిపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది . వెంటనే స్పందించిన ప్రభుత్వ అధికారులు ఈ సమస్యపై నివేదికను ప్రభుత్వం వారికి మరియు ముఖ్య మంత్రినారా చంద్రబాబు నాయుడు గారికి సమస్యపై నివేదిక పంపిస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనతా వారధి జనతా వారధి కన్వినర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ…

Read More

పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో గురువారంజరిగిన జనతా వారధి కార్యక్రమ సందర్బంగా దూర్గి మండలం పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి నేతృత్వంలో 12-02-2026 వ తేది గురువారం రోజున దుర్గి మండలం లో జరిగిన జనతా వారధి కార్యక్రమనికి పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రజల వద్దనుండి పిర్యాదులు స్వీకరించి ప్రజల వద్ద నుండి వచ్చిన పిర్యాదుల పరిష్కారం నిమిత్తం ప్రభుత్వ అధికారులు తో మాట్లాడి త్వరతాగతిన పరిష్కారం చేయాలని బీజేపీ నుండి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లొ జనతా వారధి కో కన్వినర్ మరియు జిల్లా ఉపాధ్యక్షురాలు గంజార్ల ఆదిలక్ష్మి మరియు బీజేపీ స్థానిక…

Read More

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విజిలెన్స్ పంజా.. అచ్చంపేటలో భారీగా బియ్యం స్వాధీనం. పల్నాడు జిల్లా అచ్చంపేటలో 82 బస్తాల (37.25 క్వింటాళ్లు) PDS బియ్యం సీజ్. సీతారాంపురం వాగు వద్ద నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు. అక్రమ వ్యాపారం చేస్తున్న ముండ్రు వీరభద్రరావుపై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశం. నిందితుడిపై ఈసీ యాక్ట్ (6A) కింద కేసు నమోదు చేసిన అధికారులు. గత వారం భట్టిప్రోలులో 404 బస్తాల బియ్యం సీజ్.. నేడు అచ్చంపేటలో వరుస దాడులు. రేషన్ మాఫియాపై విసృత తనిఖీలు చేపట్టిన గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ బృందం.

Read More

పేట పట్టణంలో ఆక్రమణలు బోర్డులకే పరిమితమైన నిబంధనలు! చిలకలూరిపేట పట్టణంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి అధికారులు చేపట్టిన చర్యలు “మూడు రోజుల ముచ్చట”గా మారుతున్నాయి. నర్సరావుపేట సెంటర్ నుండి రిజిస్టర్ ఆఫీస్ వరకు రోడ్డు విస్తరణ, ఆక్రమణల నివారణ కోసం ఏర్పాటు చేసిన బోర్డులు నేడు కేవలం అలంకారప్రాయంగా మిగిలాయి.అట్టహాసంగా మార్కింగ్.. ఆపై మౌనంకొద్ది రోజుల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులు నర్సరావుపేట సెంటర్ నుంచి రిజిస్టర్ ఆఫీస్ వరకు రహదారికి ఇరువైపులా ఆక్రమణలు జరగకుండా స్పష్టమైన మార్కింగ్ ఇచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించేలా, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ చర్యల వల్ల మొదటి పది రోజులు రహదారి ఎంతో విశాలంగా, వాహనాల రాకపోకలకు అనువుగా కనిపించింది.అద్దె దందా: ఆక్రమణలే ఆదాయ మార్గంనిబంధనలు అమలులోకి వచ్చిన కొద్ది రోజులకే పరిస్థితి మళ్ళీ మొదటికి చేరింది. షాపుల యజమానులు తమ షాపుల…

Read More