Author: chilakaluripetalocalnews@gmail.com

రంగనాధుడికి పూలంగి సేవసొలస ఆలయంలో ద్వాదశ ప్రక్షిణలు, పవళింపు సేవలు యడ్లపాడు మండలంలోని సొలస గ్రామంలో శ్రీభూ సమేత రంగనాయక స్వామి ఆలయంలో బుధవారం భక్తుజనంతో కళకళలాడింది. ఈనెల 8 నుండి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు కైంకర్యాలు నిర్వహణ అట్టహాసంగా నిర్వహించారు. బుధవారం వేకువ జామునే రంగనాథస్వామికి ఎన్నో రకాల పుష్పాలను భక్తులు మేళతాళాలతో భజాభజీంత్రీలతో గ్రామంలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అర్చకులు పర్చూరి రామకష్ణమచార్యులు ఆధ్వర్యంలో భక్తులు స్వామి వారికి వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి పూలంగి సేవలు అందించారు. హోమపూజల్ని ముగించారు. సాయంత్రం అత్యధిక మంది భక్తులు పాల్గొని ద్వాదశ ప్రదక్షిణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పవళింపు సేవ చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. ఆయా కార్యక్రమాలను ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్, నాగజ్యోతి దంపతులు,…

Read More

చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం గ్రామ వాస్తవ్యులు కేతినేని రామాంజనేయులు గారి కుమార్తె వివాహం చిలకలూరిపేట పట్టణంలోని నన్నపనేని కన్వెన్షన్ నందు జరుగుచుండగా ఆ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు అంజన – అనుదీప్ జై లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ వేడుకలో వారి వెంట నాగబైరు శ్రీనివాసరావు గారు, పమిడి శ్రీనివాసరావు గారు, ఈవూరి సోంబాబు గారు, చెన్నుపాటి రంగారావు గారు, జాలాది వెంకట్రావు గారు తదితరులున్నారు.

Read More

కడియం కోటి సుబ్బారావు పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నరసరావుపేట మాజీ ఎంపీపీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియం కోటి సుబ్బారావు మృతదేహానికి ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఘన నివాళులర్పించారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో తిరుపతిలో కన్నుమూశారు. కడియం కోటి సుబ్బారావు (58) స్వగ్రామం చింతలపాలేనికి పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కడియం కోటి సుబ్బారావు మృతిపట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చింతలపాలెంలోని నివాసం వద్ద సుబ్బారావు భౌతికకాయంపై పూలమాలలు వేసి మృతుడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, జీడీసీసీబీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మృతదేహానికి ఘన నివాళులర్పించారు. చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి.. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. సుబ్బారావు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నరసరావుపేట…

Read More

ట్రాక్టర్ బోల్తా, యువకుడు మృతి. వినుకొండ:- బొల్లాపల్లి మండలం వెల్లటూరు సమిపంలో ఇటుకలు తరలిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా… ప్రమాదంలో మూర బోయిన అనంతరాము మృతి వయసు సుమారు 23 సంవత్సరాలు… ముటుకుల నుంచి వినుకొండ వెళుతున్న ఇటుక ట్రాక్టర్ కొండ దిగగానే ఎదురు వచ్చే వెహికల్ కి ఎటు సైడ్ ఇవ్వాలో అర్థం కాక ఎన్ఎస్పి కాల్వ ఖాతాలో ఇంకొకరుబలి….

Read More

మ‌హిళ‌లు క్యాన్స‌ర్ వ్యాధి ప‌ట్ల అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి ఇన్న‌ర్‌వీల్ క్ల‌బ్ ఉచిత క్యాన్స‌ర్ నిర్ధార‌ణ వైద్య శిబిరానికి విశేష స్పంద‌న చిల‌క‌లూరిపేట‌: భార‌త‌దేశంలో మధ్యవయసు స్త్రీలు చాలా ఎక్కువగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్,రొమ్ము క్యాన్స‌ర్‌కు బ‌లౌతున్నార‌ని ఒమేగా హాస్పిటల్ రేడియేషన్ ఒంకాలజిస్ట్ డాక్ట‌ర్ గీతా రుక్మిణి చెప్పారు. మంగ‌ళ‌వారం రామకృష్ణ మెమోరియల్ నర్సింగ్ హోమ్, ఇన్న‌ర్‌వీల్ క్లబ్ అఫ్ చిలకలూరిపేట సంయుక్థ ఆధ్వర్యంలో, ఒమేగా కాన్సర్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కాన్సర్ నిర్దారణ పరీక్ష లు నిర్వ‌హించారు. ఈ శిబిరానికి విశేష స్పంద‌న ల‌భించింది. ప‌ట్ట‌ణ‌, ప‌రిస‌రాల ప్రాంతాల నుంచి మ‌హిళ‌లు విశేషంగా త‌ర‌లివ‌చ్చారు. కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన మ‌హిళ‌ల‌కు ఒమేగా హాస్పిటల్ రేడియేషన్ ఒంకాలజిస్ట్ డాక్ట‌ర్ గీతా రుక్మిణి అవ‌గాహ‌న క‌ల్పిస్తూ క్యాన్సర్లపై అవగాహన లేకపోవడం వల్ల అవి ఎన్నో జీవితాలకు శాపంగా మారుతున్నాయ‌న్నారు. . తొలినాళ్లలో గుర్తించలేకపోవడంతో ఏటా ఎంతోమంది మహిళలు వీటి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారుని…

Read More

: చారిత్రాత్మక కొండవీడు కోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించండి : మాజీమంత్రి ప్రత్తిపాటి ఢిల్లీ లో పర్యటించిన ఎమ్మెల్యే, ఎంపీ.

Read More

వినుకొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపంలో కాటూరి మెడికల్ కాలేజీ మరియు రోటరీ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవి ఆంజనేయులు గారు*జీడీసీసీ చైర్మన్ *మక్కెన మల్లికార్జున రావు గారు ఎర్రగొండపాలెం ఇన్చార్జి గూడూరు ఎరక్షన్ బాబు గారు మరియు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగశ్రీను రాయల్ మంగళవారం ప్రారంభించారు. పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో కాటూరి మెడికల్ కాలేజీ మరియు రోటరీ క్లబ్ చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వైద్య సిబ్బంది, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Read More

పోలీసులు సైతం బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తుంది మాజీ మంత్రి విడుదల రజిని ఆమెకి తొత్తులుగా వైసీపీ నాయకులు మాట్లాడటం రాష్ట్ర ప్రజానీకీయమే ఆశ్చర్యపోయే విషయం మహిళా లోకం సిగ్గుతో తలదించుకునే విధంగా వ్యవహరిస్తుంది మాజీ మంత్రి విడుదల రజిని.ఐ టి డి పి నాయకులు ఆరోపించారు… ఐ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి మాట్లాడుతూ… పోలీసుల ఉద్యోగాలను అవమానించే విధంగా ఒక నిందితుడు మాజీ మంత్రి విడుదల రజనీకారులో ఉండగా లేడు అని ఎంత పచ్చి అబద్ధం ఆడుతుందో చూడండి సి ఐ గారు ఏ విధంగా వారితో మాట్లాడి కానీ ఎంత ఉద్రేకతంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుందో చూడండి ఈ ఈ మాజీ మంత్రి విడుదల రజిని… ఇదే పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంలో ఒక నిందితుడు ఉన్నారు అని పోలీస్ వారు చెప్పగానే ఆ నిందితుడిని పోలీసు వారికి అప్ప చెప్పి చట్టాన్ని గౌరవిస్తూ…

Read More

చిలకలూరిపేట ఏరియా 100 పడకల ఆస్పత్రికి సూపరెండెంట్ గా నూతనంగా నియమితులైన డాక్టర్ తోక శ్రీనివాసరావు గారు శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సూపరెండెంట్ గారితో డాక్టర్ మహేష్ గారు, డాక్టర్ ప్రశాంతి గారు, డాక్టర్ స్పందన గారు, డాక్టర్ మృదుల గారు తదితరులున్నారు.

Read More

శ్రీవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ అండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అష్టాదశ తమ (18 వ) వార్షిక బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంగా సోమవారం రోజు రాత్రి జరిగే శ్రీవారి కల్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనాలని దేవాలయ కమిటీ మరియు గ్రామ ప్రజల ప్రత్యేక ఆహ్వానంపై శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి తీర్థప్రసాదాలు స్వీకరించి, అన్న ప్రసాద వితరణ మరియు దేవస్థాన కమిటీ ఏర్పాటుచేసిన ఇతర కార్యక్రమాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు…

Read More