చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, అవిశాయపాలెం గ్రామంలో జరుగుచున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు కార్యదర్శి గుర్రం నాగపూర్ణచంద్రరావు గారి అత్తయ్య పునాటి స్వరాజ్యమ్మ గారి పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు గారు, మద్దూరి వీరా రెడ్డి గారు, జవ్వాజి మదన్ గారు, కామినేని సాయిబాబా గారు మరియు మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Author: chilakaluripetalocalnews@gmail.com
చిలకలూరిపేట నియోజకవర్గ బిజెపి విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గ విస్తృత సమావేశం జోనల్ ఇంచార్జ్ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్తలకు ఏ విధంగా పనిచేయాలో పలు సూచనలు అందించారు. పలు అంశాలను చర్చించి బిజెపిపార్టీని లోపేతం చేయటానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుచున్న విధానాల గురించి చర్చించి కార్యకర్తలను అభిప్రాయాలను తెలుసుకొని పార్టీ దృష్టికి తీసుకువెళతానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్, జిల్లా ఇన్చార్జి కొక్కెర శ్రీనివాస్ యాదవ్, జిల్లా నాయకులు కేతనబోయిన హనుమంతరావు, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు పోట్రు పూర్ణచందర్రావు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు రంజిత్, జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి జయరాం రెడ్డి, నియోజకవర్గ కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు పవన్ కుమార్ గాంధీ, ఎడ్లపాడు…
జగన్ చేయాల్సింది పశ్చాత్తాప, ప్రాయశ్చిత్త, సంతాప దినాలు : మాజీమంత్రి ప్రత్తిపాటి
రేపు వైస్సార్సీపీ నిరసన ర్యాలీ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు తరలిరావాలని పిలుపు వెన్నుపోటు దినం.. కదం తొక్కుదాం కూటమి మోసాల్ని ఎండకట్టేందుకే నిరసన అంటూ వెల్లడి మాజీమంత్రి విడదల రజిని పిలుపు చిలకలూరిపేట నియోజకవర్గంలో జూన్ 4వ తేదీన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరగనున్న ‘వెన్నుపోటు దినం‘ కార్యక్రమ పోస్టర్ను పార్టీశ్రేణులతో కలిసి మాజీ మంత్రి విడదల రజిని వారి నివాసంలో ఆవిష్కరించారు. ప్రజల మద్దతుతో జరిగే ఈ నిరసన ర్యాలీను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులకు కార్యక్రమ నిర్వహణపై దిశానిర్ధేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులకు,మండల అధ్యక్షులకు మరియు పట్టణ నాయకులకు గ్రామ అధ్యక్షులకు,కార్యకర్తలకు నమస్కారం జనసేన పార్టీ అధిష్టానం… డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదలై ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలన మొదలై ఏడాది – పీడా విరగడై ఏడాది అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి – దీపావళి పండుగలను కలిపి చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఉదయం పూట ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసి అలాగే ముగ్గుల పోటీలు నిర్వహించి మరియు సాయంత్రం పూట దీపాలు వెలిగించి టపాకాయలు పేల్చవలసిందిగా పార్టీ అధిష్టానం ఈ ఉదయం వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగ శ్రీను రాయల్ గారికి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక నాయకులందరితో కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక,ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 63 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు. అచ్చంపేట మండలం అంబడిపూడి గ్రామస్తుడు అయిన పారుపల్లి నరసింహ రావు అను అతను అదే గ్రామానికి చెందినటువంటి చదలవాడ హరికృష్ణ మరియు చదలవాడ రమణ ఇద్దరు అన్నదమ్ములకు పొలం చేసుకొనుట కొరకు కౌలుకు ఇప్పించినట్లు, మరియు 7,24,000/-రూపాయలు ఇప్పించినట్లు, పైన…
జగన్ వీధి నాటకాలను తిప్పకొట్టాలికూటమి ప్రభుత్వ సుపరిపాలనకు మద్దతుగాఅరాచక పాలన ముగిసి ఏడాది పూర్తయిన సందర్బంగాకదలండి.. పండగ చేసుకుందాం.జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజిచిలకలరిపేట:ఏపీని అన్నిరంగాల్లో కటిక చీకట్లలోకి నెట్టి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హతమార్చిన వైసీపీ అధినేత జగన్ ప్రజా తీర్పు ను అపహాస్యం చేస్తున్నారని, వెన్నుపోటు దినం పేరుతో కొత్త డ్రామాకు తెరతీస్తున్నారని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి విమర్శించారు. సోమవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ ప్రజలు ఓటు వేసి గెలిపించిన జూన్ 4వ తేదీ వైసీపీ అధినేత వెన్నుపోటు దినోత్సవంగా పేర్కొంటూ నిరసనలకు పిలుపు నివ్వడం తన ఉనికికి కాపాడుకోవడానికేనని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు జనరంజక పాలన అందిస్తున్న తరుణంలో ఏడాది గడవక ముందే నిరసనలకు పిలుపు నిచ్చి, ప్రజా మద్దతు లేక మమ అని పించారని గుర్తు చేశారు.…
ప్రేమ పేరుతో మోసానికి వంచనకు గురయ్యాను.. నాకు న్యాయం చేయండి అని స్పందనలో పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ఏఆర్ కానిస్టేబుల్, దుర్గాప్రసాద్ ఇరువురు కూడా నన్ను బాగా ఇబ్బంది పడుతున్నారు సీఎం గారు,.పవన్ గారు, లోకేష్ గారు నాకు న్యాయం చేయండంటూ వీడియో చిలకలూరిపేట : నా పేరు సోడిశెట్టి మంజు భార్గవి మాది చిలకలూరిపేట నియోజకవర్గం లోని నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామం.నా చదువు నిమిత్తం నానమ్మ గారి ఊరైన అద్దంకి కి వెళ్ళి చదువు కొనే సమయంలోఅద్దంకి పట్టణం లోని విశ్వ భారతి జూనియర్ ఇంటర్ కాలేజీ డైరెక్టర్ మాకు దూరపు బంధువు నాకు వరస అయ్యేసోడిశెట్టిరామానాయుడునన్నుప్రేమిస్తున్నానను అని నా వెంట పడి పెళ్ళి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి నన్ను లొంగదీసుకుని వాడుకొని గర్భవతిని చేసి తనతో పెళ్లి చేసుకోకుండా. అధిక కట్నం స్థిరస్తులకు ఆశపడి నన్ను మోసం చేసి వేరొకరితో పెళ్ళికి సిద్ధమైన సమయంలో…
ఇకనైనా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ను నియంత్రించండి! లోక్ సత్తా భాను ప్రసాద్.. ఇటీవల నేషనల్ హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోంగార్డు శ్రీనివాసరావును మరియు వారి కుమారుడిని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భాను ప్రసాద్ పరామర్శించారు.నేషనల్ హైవే పై మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ, వెనక నుండి అతి వేగంగా వచ్చి గుద్దటం ద్వారా ప్రమాదం జరిగినట్టుగా శ్రీనివాసరావు చెప్పారని అన్నారు. ఈ సందర్భంగా భాను ప్రసాద్ మాట్లాడుతూ కొన్ని మాసాల క్రిందట కోటప్పకొండ రోడ్లో విధులు నిర్వహించి వస్తున్న ఒక కానిస్టేబుల్ కూడా రోడ్డు ప్రమాదం కారణంగా మృతి చెందడం జరిగిందని అన్నారు.చిలకలూరిపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ఇప్పటికైనా అధికారులు డ్రంక్ అండ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ ను నియంత్రించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంగవీటి మోహన రంగా విగ్రహాల ధ్వంసం కార్యక్రమం లో పాల్గొన్న దుష్ట మూకలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావుపిఠాపురం నియోజకవర్గంలో యు కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహానికి సంబంధించిన చేతులు తీసివేయటం జరిగింది. చేతులు తీసివేసిన దుష్ట మూకలను వారు ఎంతటి పలుకుబడి ఉన్న వారైనా సరే వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి అప్రజ స్వామిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతి అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు. ఈ మధ్యకాలంలో సఖినేపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వంగవీటి మోహన రంగా విగ్రహ స్థాపనకు పర్మిషన్ లేదంటూ హడావుడి చేసి విగ్రహాన్ని పెట్టకుండా ఇబ్బందులు పాలు చేసిన చర్యలను…









