ఈనెల 18వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వర్యులు,వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో ఈరోజు సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాళ్ల గ్రామంలో పార్టీ నేతలతో పాటు పర్యటించి రూట్ మ్యాప్ పరిశీలించిన మాజీ మంత్రి వర్యులు విడదల రజిని .

Share.
Leave A Reply