తెలగ ,కాపు, బలిజ కళ్యాణ మండపం పునర్నిర్మాణ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన కుల పెద్దలైన తంగేళ్ల లింగారావు మాస్టారు, పొన్నం చంద్రశేఖర్ గారు, తోట సత్యనారాయణ గారు, తోట రామచంద్ర ప్రసాద్ గారు మరియు వారి సోదరులు రాజా గారు, గోవింద శంకర్ శ్రీనివాస్ రావు గారిని గౌరవపూర్వకంగా కలిసి ఈ యొక్క కళ్యాణ మండపం పునర్నిర్మాణం గురించి వివరించి వారి యొక్క సలహాలు మరియు సహాయ సహకారాలు కోరడం జరిగింది . మేం కలిసిన ప్రతి ఒక్కరు సానుకూలంగా స్పందించి మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వెన్నంటి మేము ఉండి చేస్తామని వారి యొక్క గొప్ప మనసు చాటుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోతురాజు హరీష్, ఉయ్యూరి నరసింహారావు, కమ్మిలి శివరామకృష్ణ, పొన్నం చంద్రశేఖర్ గారు, మండల నేని జగదీష్, మిరియాల లక్ష్మీనారాయణ , రామిశెట్టి శివప్రసాద్ తదితర కాపు నాయకులు ఈ పునర్నిర్మాణం లో భాగంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
Trending
- ఎడ్లపాడు మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డది.
- సంబరాలు చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నాయకులు
- చిలకలూరిపేట నియోజవర్గ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్ లో పాల్గొన్న బిజెపి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
- చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కార వేదిక లొ పిర్యాదుల వెల్లువ
- వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు
- గణపవరం గ్రామంలో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం
- రూరల్ మండలాల్లో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం
- చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమం



