అభిమానులకు, జనసైనికులకు ధన్యవాదాలు తెలిపిన:ప్రధాత మండలనేని చరణ్ తేజ ప్రధాత తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ మండలనేని చరణ్ తేజ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా, వ్యక్తిగతంగా శుభాకాంక్షలు అందజేసిన వ్యాపారవేత్తలకు, జనసైనికులకు, వీర మహిళలకు, అభిమానులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కుటుంబ సభ్యుల్లాంటి కార్యకర్తలు”నాపై ఇంతటి అభిమానం చూపించి, నాపై నమ్మకంతో నా వెన్నంటే ఉండి నడిపిస్తున్న మీరందరూ నా కుటుంబ సభ్యులతో సమానం. మీ ఆదరాభిమానాలే నాకు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన నమ్మకాన్ని కొనసాగిస్తానని, మీ అందరి అండదండలతో ప్రజా సేవలో ముందుంటానని” ఈ సందర్భంగా చరణ్ తేజ ఆకాంక్షించారు.
Author: chilakaluripetalocalnews@gmail.com
పంటల మార్పిడి, సాంకేతిక పరిజ్ఞానంతోనే రైతులకు లాభాలు : ప్రత్తిపాటి ఖరీఫ్ సాగుఖర్చులకు ప్రభుత్వం అందించిన అన్నదాత సుఖీభవ సాయం ఉపయోగపడుతుందని, దుక్కిదున్ని భూమిని సాగుకు సిద్ధం చేసే రైతులకు ప్రభుత్వసాయం మేలు చేస్తుందని, ఐదేళ్లు జగన్ రైతులకు మొండిచెయ్యి చూపిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు వారికి అన్నివిధాలా అండగా నిలుస్తున్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన నాదెండ్ల మండలం ఎండుగుంపాలెంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, పల్నాడు కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లాతో కలిసి రైతులకు అన్నదాత సుఖీభవ సాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్లు రైతులతో మాట్లాడి, సాగువిధానాల గురించి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, రాయితీలపై రైతాంగానికి అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు హాజరైన రైతాంగాన్ని ఉద్దేశించి…
కారంపూడి మండలం లొ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది జనతా వారిది కార్యక్రమం కారంపొడి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్ మాధవ గారి పిలుపుమేరకు బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరు శశి కుమార్ గారి ఆదేశాల మేరకు కారంపూడి మండలం లో మండల అధ్యక్షులు కొత్తపల్లి గిరిధర్ అధ్యక్షతన జనత వారధి కార్యక్రమం జరిగింది సదరు కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చిట్టి హనుమంతరావు గారు జిల్లా కోశాధికారి కజం ఆంజనేయులు గారు పువ్వాడ శ్రీనివాసరావు గారు మండల ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు బొంకూరి రఘు గారు జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు ఈదకోటి రెడ్డి గారు మండల ఇన్చార్జ్ డాక్టర్ వడ్లమూడివెంకయ్య గారు పాల్గొన్నారు ప్రజల నుండి ప్రజా విన్నత పత్రం స్వీకరించాము
అందరికి నమస్కారం నేడు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ఈ రోజు కార్యక్రమం లో తప్పక పాల్గొనగలరు
బిజెపి పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వరికూటి నాగేశ్వరరావు ఎన్నిక పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ఆదేశాలు మేరకు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వరికూటి నాగేశ్వరరావు ఎన్నిక పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాని కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా వరికూటి నాగేశ్వరరావుని ఘనంగా సన్మానించిన బిజెపి నాయకులు, తదుపరి వరికూటి నాగేశ్వరావు మాట్లాడుతూ రైతులు గురించి జై కిసాన్ అనే నినాదంతో మొదలు పెడుతూ రైతులకు అండదండలుగా ఉంటూ రైతాంగానికి కావాల్సిన సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పి తెలియజేశారు పల్నాడు జిల్లా రైతాంగానికి అందుబాటులో ఉంటూ అహర్నిశలు కృషిచేసి రైతాంగాన్ని బలోపేతం చేస్తానని తెలియపరిచారు, రైతులకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సిన ముందుండి రైతులు కొరకు పోరాడుతానని కొనియాడారు రైతాంగ…
కోటప్పకొండ ప్రసాదం పై మీడియాలో వస్తున్న కథనాలపై ఈవో చంద్రశేఖర్ వివరణ దేవస్థానంలో ప్రసాదం నాణ్యతపై మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు పూర్తిగా అవాస్తవమని దేవస్థానం ఈవో చంద్రశేఖర్ తెలిపారు. భక్తులకు అందిస్తున్న ప్రసాదం శుభ్రత, నాణ్యత ప్రమాణాలను పూర్తిగా పాటిస్తూ తయారు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.దేవస్థానంలో తయారు చేసే ప్రసాదానికి అవసరమైన పదార్థాలు అన్నీ మంచి నాణ్యతతోనే కొనుగోలు చేసి, పరిశుభ్రమైన వాతావరణంలో తయారీ ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా పర్యవేక్షణ కూడా చేస్తున్నామని చెప్పారు.కొన్ని సోషల్ మీడియా వేదికల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను భక్తులు నమ్మవద్దని, దేవస్థానం పరిపాలన ఎప్పటికప్పుడు ప్రసాదం తయారీపై తనిఖీలు నిర్వహిస్తోందని ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు.దేవస్థానం పరిపాలన భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని, ఎవరైనా అనుమానాలు ఉంటే నేరుగా దేవస్థానం అధికారులను సంప్రదించాలని సూచించారు.
పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసిన పల్నాడు జిల్లా జనతా వారిది టీం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతితో పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి కలుషితమైన నీటి సమస్యపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో వివక్షతకు గురైన కలుషిత నీటి సమస్యపై పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించిన పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నబాట్ల ఆదిత్య పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నార్స శ్రీనివాసరెడ్డి రాష్ట్ర యువ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ వంకాయలపాటి వంశీధర్ పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వారికూటి రాజేశ్వరరావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు ఇత్తడి కిరణ్ చిలకలూరిపేట ఉపాధ్యక్షులు కోట చంద్ర…
పిడుగురాళ్ళ పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన జనతా వారిది ప్రోగ్రాం పిడుగురాళ్ల పట్టణ కార్యాలయంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ గారి ఆదేశాల తోజరిగినది ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షుడు కేతావత్తు శ్రీనివాస నాయక్ పట్టణ ఉపాధ్యక్షురాలు సూర్య పల్లి అంజమ్మ పట్టణ కోశాధికారి వృధా ప్రసాద్ రావు అర్జీలు స్వీకరించడం జరిగింది అర్జీలు వివరాలు పిడుగురాళ్ల పట్నంలో గల సీతారాంపురం తండ నివాసులైన పడితే దుర్గమ్మ పడితే తిరుపతమ్మ గిరిజన మహిళలు ఇంటి స్థలం కొరకు అర్జీలు ఇవ్వడం జరిగినది
శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారం కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని గుంటుపాలెం గ్రామంలో స్థానిక బిజెపి నేత అన్నవరపు శ్రీనివాసరావు గారి నిర్వహణలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఐదు అర్జీలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో పూర్తిచేసిన ఇంటింటికి త్రాగునీరు పథకం జేజేఎం స్కీం ప్రారంభించిన పది రోజులకే మరుగున పడిపోయిందని మరల పథకాన్ని పునరుద్ధరించాలని అలాగే గ్రామం లోని…
నకరికల్లు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారత ప్రధాన మంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన జనతా వారిది కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారి ఆదేశానుసారం భారతీయ జనతా పార్టీ పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు నకిరేకల్లు మండలంలో జరిగిన జనతా వారధి కార్యక్రమంలో మండల ఇన్చార్జిగా పాల్గొని నకిరేకల్లు మండల చల్లగుల్ల గ్రామం నుంచి వచ్చిన వినతులు స్వీకరించి సంబంధిత అధికారులు పంపించటం జరిగింది. ఈ కార్యక్రమంలో నకిరేకల్లు మండల అధ్యక్షులు మున్వర్ బాజీ గారు, సీనియర్ నాయకులు మరియు ట్రెజర్ ఇర్లా నాగరాజు గారు, తదితర పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.









