పోలీసులు సైతం బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తుంది మాజీ మంత్రి విడుదల రజిని ఆమెకి తొత్తులుగా వైసీపీ నాయకులు మాట్లాడటం రాష్ట్ర ప్రజానీకీయమే ఆశ్చర్యపోయే విషయం మహిళా లోకం సిగ్గుతో తలదించుకునే విధంగా వ్యవహరిస్తుంది మాజీ మంత్రి విడుదల రజిని.ఐ టి డి పి నాయకులు ఆరోపించారు… ఐ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి మాట్లాడుతూ… పోలీసుల ఉద్యోగాలను అవమానించే విధంగా ఒక నిందితుడు మాజీ మంత్రి విడుదల రజనీకారులో ఉండగా లేడు అని ఎంత పచ్చి అబద్ధం ఆడుతుందో చూడండి సి ఐ గారు ఏ విధంగా వారితో మాట్లాడి కానీ ఎంత ఉద్రేకతంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుందో చూడండి ఈ ఈ మాజీ మంత్రి విడుదల రజిని… ఇదే పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంలో ఒక నిందితుడు ఉన్నారు అని పోలీస్ వారు చెప్పగానే ఆ నిందితుడిని పోలీసు వారికి అప్ప చెప్పి చట్టాన్ని గౌరవిస్తూ…
Author: chilakaluripetalocalnews@gmail.com
చిలకలూరిపేట ఏరియా 100 పడకల ఆస్పత్రికి సూపరెండెంట్ గా నూతనంగా నియమితులైన డాక్టర్ తోక శ్రీనివాసరావు గారు శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సూపరెండెంట్ గారితో డాక్టర్ మహేష్ గారు, డాక్టర్ ప్రశాంతి గారు, డాక్టర్ స్పందన గారు, డాక్టర్ మృదుల గారు తదితరులున్నారు.
శ్రీవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ అండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అష్టాదశ తమ (18 వ) వార్షిక బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంగా సోమవారం రోజు రాత్రి జరిగే శ్రీవారి కల్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనాలని దేవాలయ కమిటీ మరియు గ్రామ ప్రజల ప్రత్యేక ఆహ్వానంపై శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి తీర్థప్రసాదాలు స్వీకరించి, అన్న ప్రసాద వితరణ మరియు దేవస్థాన కమిటీ ఏర్పాటుచేసిన ఇతర కార్యక్రమాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు…
మృతదేహాలను సందర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు.. వినుకొండ మండలం శివాపురం – రామిరెడ్డిపాలెం మధ్య జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదిపల్లి గ్రామానికి చెందిన పగడాల రామిరెడ్డి, సుబ్బులు, రామాంజి, అంకమ్మ దంపతులు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చరు. సమాచారం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ బాబు గారు స్పందించడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాల దంపతులు మృతి చెందటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, చంద్రన్న బీమా ద్వారా కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు…
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 5 కూలీలు మృతి వినుకొండ: గుంటూరు- కర్నూలు జాతీయ రహదారి వినుకొండ మండలం శివాపురం గ్రామం వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి నలుగురు మహిళ కూలీలు, డ్రైవర్ మృతి చెందారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీద పల్లి గ్రామాన్ని చెందిన నలుగురు మహిళా కూలీలు నరసరావుపేట వద్ద బొప్పాయి కోతకు బొలెరో పార్సిల్ వాహనంలో వెళుతుండగా శివాపురం వద్ద ఎదురుగా వస్తున్న కొబ్బరికాయల లోడ్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో మరో ఇద్దరు మహిళ కూలీలను, బొలెరో వాహనం డ్రైవర్ను వినుకొండ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీ భావన్నారాయణ స్వామి వారి ప్రత్యేక పూజల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి దంపతులు వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం, ఇనిమేళ్ళ గ్రామంలో వేంచేసి యున్న శ్రీ భావన్నారాయణ స్వామి వారి తిరుణాళ్ళ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు చొరవతో పల్లె బాటలకు మరోసారి మహర్దశ నరసరావుపేట ఎంపీ,టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీ కృష్ణ దేవరాయలు చొరవతో మరోసారి పల్నాడు గ్రామాల్లోని డొంకలు, పొలాలు రోడ్లు అభివృద్ధి బాట పట్టనున్నాయి. తరచు రైతులు, గ్రామస్థుల నుండి వస్తున్న అభ్యర్థణల మేరకు.. గత ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నప్పుడు మంచి ఆలోచన చేసి.. తన సొంత నిధులు, కొంత రైతుల సహకారం తీసుకుని మంచి ప్రణాళికలతో గ్రామాల్లోని రోడ్లను, డొంకలను అభివృద్ధి చేయించిన విధానాన్ని మరలా పునరావృతం చేయిస్తున్నారు.కేవలం 10 నెలల్లో 86 గ్రామాల్లో,, 435 కి. మీ మేర గతంలో అభివృద్ధి చేసి.. ఆ గ్రామాల్లో కొత్త కళను తీసుకు వచ్చారు. అలాగే మరలా పల్నాడు ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో శ్రీ కృష్ణ దేవరాయలు.. ఈరోజు అభివృద్ధి పనులను ప్రారంభింప చేశారు. ఎంపీ కృష్ణ దేవరాయలు తన సొంత నిధులని వెచ్చించి.. మెషినరీ (…
ఓల్డ్ గన్ని యూత్ అధ్యక్షులు షేక్ నాసర్ వలి గారి కుమారుని వివాహం నిన్న జరుగగా ఈరోజు వారి స్వగృహం నందు జరుగుతున్న వలీమా వేడుకలో పాల్గొని నూతన వధూవరులు నయీమ్ – కరిష్మాలను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు, శ్రీ సోమేపల్లి వాసు గారు.. ఈ వేడుకలో యూత్ జిలాని గారు, పఠాన్ సుభాని గారు (గోల్డ్), సాతులూరి కోటి గారు, అడ్వకేట్ జిలాని గారు, పేర్ల శరత్ చంద్ గారు, సయ్యద్ జమీర్ గారు, షేక్ మహబుల్లా గారు, షేక్ హమద్ గారు, షేక్ నాగూర్ గారు తదితరులు ఉన్నారు.
జిల్లా ఎస్పీకి 75 ప్రజా ఫిర్యాదు పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ గారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 75 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని శ్రీ ఎస్పీ గారు సూచించారు. పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామానికి చెందిన బీసుపోగు మరియమ్మ భర్త అయిన ఎలమంద సుమారు 24 సంll క్రితం ఆక్సిడెంట్ లో చనిపోయినట్లు, ఫిర్యాది మగ…
మాజీ మంత్రి విడదల రజిని అవినీతికి పాల్పడుతూ, అవినీతి పరులకు అండగా నిలిచారుముద్దాయిని అరెస్టు చేసే క్రమంలో రజిని వ్యవహరించిన తీరు సిగ్గుచేటు నేరస్తుడ్ని అరెస్టు చేయడం తప్పా..? సీఐపై మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లవేసినట్లుంది జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి చిలకలూరిపేట: రాష్ట్ర మంత్రిగా పనిచేసి, చట్టాల పట్ల అవగాహన ఉండి, రాజ్యాంగ బద్దంగా నడుచుకోవాల్సిన మాజీ మంత్రి విడదల రజిని ఇందుకు విరుద్దంగా వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేసే క్రమంలో వ్యవహరించిన తీరు సిగ్గుచేటని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి అన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని తన వాహనంలో ఉంచుకొని, పోలీసులు అరెస్టు చేయటానికి వచ్చిన సమయంలో రాద్దాంతం చేసి, ముద్దాయిని అరెస్టు చేయనీయకుండా పోలీసు విధులను ఆటంకపరిచటమే కాకుండా ఏదో…









