నరసరావుపేట పట్టణంలోని కాసు కన్వెన్షన్ నందు జరుగుచున్న చిలకలూరిపేట పట్టణ రత్న స్వగృహ ఫుడ్స్ అధినేత తవ్వా శ్రీను గారి కుమారుడు మరియు మునిసిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీను గారి మేనకోడలి వివాహ మహోత్సవానికి హాజరై, ఆ నూతన వధూవరులు రాహుల్ – భార్గవి గార్లను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…
ఈ కార్యక్రమంలో షేక్ కరీముల్లా గారు, జవ్వాజి మదన్ గారు, కామినేని సాయిబాబా గారు, కందుల రమణ గారు, తుపాకుల అప్పారావు గారు, తుబాటి శ్రీహరి గారు, గట్టా హేమ గారు, కొల్లా ఉమా గారు తదితరులు పాల్గొన్నారు…
Trending
- పల్నాడు జిల్లా బిజెపి కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రజల దినచర్యగా మారాలి : ప్రత్తిపాటి
- పల్నాడు జిల్లా కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి చెరువుల మట్టి నిర్వహణ పై జనతా వారధి తరపున వినతి పత్రము ఇవ్వడం జరిగింది
- భారతీయ జనతా పార్టీ – పల్నాడు జిల్లా
- సాతులూరు వద్ద కాలేజీ బస్సు ఢీకొని ఇద్దరు యువకుల మృతి



