పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా BD Team, డాగ్ స్క్వాడ్ మరియు లోకల్ పోలీసు వారు ఉదయం నుండి నరసరావుపేట కోటప్పకొండ దేవస్థానం మరియు గురజాల సబ్ డివిజన్ పరిధిలోని ప్రసిద్ధ దేవాలయాల నందు యాంటీ సబటెజ్ లో భాగంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది.

Share.
Leave A Reply