కోర్టు నిర్మాణానికి ఎకరం స్థలం ఇవ్వండి-లాయర్లు చిలకలూరిపేట పట్టణంలో ని NRT సెంటర్ లో ప్రస్తుతం ఉన్న కోర్టు అద్దె భవనం లో ఉన్నందున సొంత కోర్టు భవనం నిర్మాణనికి స్థలం కేటాయించాలని చిలకలూరిపేట బార్ అసోసియేషన్ సభ్యులు, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ను కలసి విన్నవించారు. ఈ విషియం పై ఎమ్మెల్యే ప్రత్తిపాటి సానుకూలంగా స్పందించారు. శాసనసభ్యులు స్పందించి త్వరలో దీనిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
Author: chilakaluripetalocalnews@gmail.com
చిలకలూరిపేట పాత గవర్నమెంట్ హాస్పిటల్ స్థలంలో ప్రభుత్వ తల్లి పిల్లల హాస్పిటల్ నిర్మించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం,, సభకు అధ్యక్షత వహించిన నాయుడు శివ కుమార్. పాల్గొన్న అఖిలపక్ష నేతలు. కార్యక్రమం ఉద్దేశించి రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పాత ప్రభుత్వ ఆసుపత్రి స్థలం సధ్వినియోగం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం చేపట్టాలని అన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు,ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంపూర్ణ సహకారం కోసం వారిని కలుస్తామని అన్నారు. ముఖ్యంగా 50 పడకల తల్లి పిల్లలు ఆసుపత్రికి అనుమతులు సాధించే దిశగా కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు వెళదామన్నారు.తల్లి పిల్లల ఆసుపత్రి తో పాటుగా ట్రామా కేర్ యూనిట్,బ్లడ్ బ్యాంక్ సాధించే విషయంలో అఖిల పక్షం కృషి చేస్తుందన్నారు.
ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన నాటిక పోటీలను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సోమవారం ప్రారంభించారు. ముందుగా నటరాజ, ఎన్టీఆర్ లకు పూజలు నిర్వహించారు. శివశక్తి లీలా పౌండేషన్ చైర్మన్ లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కెన సతీమణి మక్కెన పద్మావతి, ప్రభుత్వ న్యాయవాది ముప్పాళ్ళ కల్పన పాల్గొని జ్యోతిని వెలిగించి నాటికల పోటీలను ప్రారంభించారు. మొదటి రోజు శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి జనరల్ బోగీలు నాటిక, ఉషోదయ కళానికేతన్, కట్రపాడు వారి కిడ్నాప్ నాటికలను శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి నాటికగా జనరల్ బోగీలు నాటికలో జయలక్ష్మీ అనే వృద్దురాలు కుమారుడి రైలు ప్రమాదంలో గుర్తించడంలో పోలీసుల తీరును ఆమె ప్రశ్నించడం చూపరులను ఎంతగానో మంత్ర ముగ్దలని చేసింది ఆదేవింగా జనరల్ బోగీలో ప్రయానించే ప్రయానికులకు గుర్తింపు ఇవ్వలని, తన కోడుకులా మరోకరు ఇబ్బందులు పడకూడదని, ఇప్పటికైనా…
21న డీఈఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండిఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 21వ తేదీ బుధవారం జరిగే ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాలు ముట్టడి కార్యక్రమం జయప్రదం చేయాలని స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరారుఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారాలని ఉపాధ్యాయ సంఘాల ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లో డీఈఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి, ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్షులు బి సంపత్ బాబు హెచ్ఎం అసోసియేషన్ అధ్యక్షులు బి,వెంకటేశ్వర్లు, పి ఆర్టియు నాయకులు షేక్ ఖాజావలితెలిపారు,ప్రాథమిక పాఠశాలల పిఎస్ హెచ్ఎం పోస్టును ప్రాథమిక పాఠశాల లో పనిచేస్తున్న సెకండ్ గ్రేట్ టీచర్ కి…
తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా 35వ వార్డులో నూతన కార్యవర్గం ఎన్నిక
సత్తెనపల్లి నియోజకవర్గ మహానాడు ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారుమరియుజిల్లా అధ్యక్షులు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాల మేరకు, శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి సూచనల మేరకు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈనెల 20వ తేదీన సాయంత్రం 4:00 గంటలకు రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు నియోజకవర్గ మహానాడు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించబడుతుంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా *నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారుమరియు పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారు * పాల్గొంటారు.కావున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఎలక్ట్రానిక్ & ప్రింట్ మీడియా ప్రతినిధులు కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము కన్నా గారికార్యాలయంసత్తెనపల్లి
చిలకలూరిపేట నియోజకవర్గ – మహానాడు తెలుగు నేల పులకించేలా…పసుపు జెండా రెపరెపలాడేలా… మాజీ మంత్రి వర్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శాసన సభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి అధ్వర్యంలో (20.05.2025) మంగళవారం సాయత్రం 4:00 గంటలకు చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ నందు నియోజకవర్గ “మహానాడు” కార్యక్రమం నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవి కుమార్ గారు, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు మరియు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ గారు పాల్గొననున్నారు. కావున ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని రాష్ట్ర,జిల్లా,పార్లమెంట్ మరియు నియోజకవర్గ, మండల,టౌన్, వార్డు,గ్రామ లలోని వివిధ హోదాల్లో గల పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాము. చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ
1300 కోట్ల తో కొత్తగా ఏర్పాటు చేసిన మిషన్ ప్రారంభంప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి రోజుకు చెత్త నుంచి 800టన్నులు సంపద ఉత్పత్తి చిలకలూరిపేట పురపాలక సంఘం కు చెందిన డంపింగ్ యార్డ్ లో వేస్టు చెత్త నుంచి సంపద ఉత్పత్తి చేసే ప్రక్రియ ప్రారంభం-ఎమ్మెల్యే 1300కోట్ల తో నూతనంగా రెండు మిషన్లు ఏర్పాటు చేశారు. ఈ మిషన్ లో వేస్టు చెత్తను వేస్తే దానిలో నుండి సంపద సృష్టించే ఎరువు, వస్తుంది-ఎమ్మెల్యే ప్రత్తిపాటి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ -స్వచ్ఛ చిలకలూరిపేట అనే నినాదం తో ఈ నూతన కార్యక్రమం నిర్వహించమన్న -ఎమ్మెల్యే చెత్త నుంచి సంపద వచ్చే ప్రక్రియ ను పరిశీలించి న -ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ శ్రీహరి ని అడిగి వివరాలు తెలుసుకున్న -ప్రత్తిపాటి ప్రతి రోజు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని కమిషనర్ ను ఆదేశాలు ఇచ్చామన్న -ఎమ్మెల్యే మరో కొన్ని రోజుల లో మరొక మిషన్ ఏర్పాటు కు రంగం…
ఆపరేషన్ సిందూర్ తో దేశ శక్తిసామర్థ్యాలను మోదీ ప్రపంచానికి చాటిచెప్పారు: మాజీమంత్రి ప్రత్తిపాటి అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదశిబిరాల ధ్వంసంతో భారతదేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా తీసుకున్న సాహసోపేతమైన చర్యలకు, దేశ రక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు అన్నివేళలా అండగా నిలిచారని ప్రత్తిపాటి చెప్పారు. ఉగ్రదాడిపై భారత్ సాగించిన ఆపరేషన్ సింధూర్ కు మద్ధతుగా పట్టణంలో సోమవారం సాయంత్రం జరిగిన తిరంగా ర్యాలీలో కూటమినేతలతో కలిసి ప్రత్తిపాటి ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశాన్ని ఉగ్రవాద రహితంగా తీర్చిదిద్దాలన్నదే మోదీ లక్ష్యం : ప్రత్తిపాటి 26 మంది సాధారణ పౌరులను బలితీసుకున్న ఉగ్రవాదుల దుశ్చర్యకు ప్రతిగా భారత సైన్యం పాకిస్తాన్ లోని ఉగ్రశిబిరాలపై దాడులు జరిపి100మందికి పైగా ఉగ్రవాదుల్ని అంతంచేయడం దేశానికే…
ఉత్తమ ప్రతిభ కనపర్చిన చిలకలూరిపేట రూరల్ పోలీస్ లు రాష్ట్ర సాయి లో చోరీలు చేస్తున్నా దొంగల ముఠా ను అరెస్ట్ చేసిన CI సుబ్బనాయుడు బృందం బంగారం,ఇత్తడి, వెండి, రాగి వస్తువులు స్వాదినం 34 లక్షలు విలువ చేసే బంగారు ఆభరాణాలు స్వాధీనం మీడియా సమావేశం లో వివరాలు వెల్లడించిన DSP నాగేశ్వరావు గోల్డ్హారాలు, గాజులు, నెక్లెస్, ఉంగరాలు,, చైన్లు, చిన్న పిల్లలు గాజులు, ఫ్యాన్సీ ఉంగరాలు, బ్రాస్ లైట్, బిందెలు, చెంబులు, వెండి వస్తువులు ఇలా 34లక్షల రూపాయలు విలువ జేసే గోల్డ్ వస్తువులు స్వాధీనం చేసుకున్నామని Dsp నాగేశ్వరావు తెలిపారు. ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరుస్తామని DSP తెలిపారు. గత ఆరు రోజుల క్రితం పసుమర్రు గ్రామంలో లో జరిగిన చోరీ కేసు,ఆరు రోజుల్లో నే కేసును చేదించిన CI సుబ్బనాయుడు బృందం చాకచక్యంగా వ్యవహారించిన CI సుబ్బనాయుడు, SI అనీల్,…









