నాఓటు – నాహక్కు”పేరుతో నూతన ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.ప్రజాస్వామ్యం ఓటు హక్కు అమ్మకంతో అపహాస్యం కాకూడదని భావించి మార్పుకోసం మరో మహోద్యమానికి నవతరం పార్టీ శ్రీకారం చుట్టిందని తెలిపారు.”ఇండియా అగైనెస్ట్ ఓట్ కరప్షన్”దిశగా ఉద్యమం నడిపిస్తామని,ఓటు హక్కును కొనుగోలు చేసే వస్తువుగా చూసే సంప్రదాయం మార్చేందుకు ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకొని ఉద్యమం మొదలు పెట్టామని అన్నారు. ముందుగా విద్యార్థులు,యువకులకు ఓటు హక్కు అమ్మకం వల్ల జరుగుతున్న నష్టం వివరిస్తామని, వారి భాగస్వామ్యంతోనే ఉద్యమం ముందుకు తీసుకొని వెళతామని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు.వచ్చే సార్వత్రిక ఎన్నికలు నాటికీ ఒక్క ఓటు కూడా అమ్మడం లేక కొనడానికి అవకాశం లేకుండా చేయడమే ఉద్యమం లక్ష్యం అని అన్నారు.ఓటుఅమ్మకం లేని నవ భారతావనిని సృష్టించడమే లక్ష్యం అన్నారు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే మార్పు సాధ్యమే అన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. నవతరం పార్టీ నుండి…
Author: chilakaluripetalocalnews@gmail.com
పాల్గొన్నా ఎమ్మెల్యే ప్రత్తిపాటి టిడ్కో గృహాల్లో లబ్దిదారులకు ఫ్యాన్లు పంపిణీ పాల్గొన్నా ఎమ్మెల్యే ప్రత్తిపాటి, మున్సిపల్ చైర్మన్ రఫాని ఫ్యాన్లు ప్రతి ఒక్క లబ్దిదారులకు పంపిణీ చేయాలని సిబ్బందికి, కమిషనర్ కు ఆదేశాలు లబ్దిదారుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా అందరికి ఫ్యాన్లు అందించాలన్నా ఎమ్మెల్యే ఆన్లైన్లో నే ఉన్నవారికిమాత్రమే అనే పదం రాకుండా అందరికి ఫ్యాన్లు ఇవ్వాలి,, లేకుంటే చర్యలు తప్పవు-ఎమ్మెల్యే ప్రత్తిపాటి సిటీ న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు…
ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట లో జరిగిన మెగా కంటి వైద్య శిబిరాన్ని కి విశేష స్పందన వచ్చింది ఎమ్మెల్యే పుల్లారావుపుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి వృద్ధులు 10వేల మంది హాజరయ్యారు ఈ10వేల మందికి కంటి వైద్య పరీక్షలు చేయగా వారిలో6వేల మంది కి కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ధారించారు కంటి వైద్య శిబిరాన్ని కి సహకరించిన ప్రతి ఒక్కరూ కి క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు ఆపరేషన్ కు ఎంపికైన వారు కోసం శంకర్ కంటి వైద్యసలాకు కు చెందిన బస్సు ప్రతి రోజు ప్రత్తిపాటి గార్డెన్స్ వద్ద ఉంటుందన్నారు. వారి వారికి కేటాయించిన తేదీల్లో వృద్ధులు బస్సు వద్దకు రావాలని వారు కోరారు
చిలకలూరిపేట మంచి నీటి చెరువుల ను పరిశీలించి న ఎమ్మెల్యే ప్రత్తిపాటి నాగార్జున సాగర్ జలాశయం నుంచి చెరువుల కు అందుతున్న త్రాగునీరు కేవలం త్రాగునీటి అవసరాలకే త్రాగునీటి ని విడుదల చేసిన కేనాల్స్ అధికారులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విజ్ఞప్తి మేరకు నీటిని విడుదల చేసిన అధికారుల బృందం చుక్క నీరు వృద్దగా పోకుండా ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసి నీటిని చెరువుల కు పంపింగ్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది చెరువుల కు నీటిని పంపింగ్ చేస్తున్న విధానాన్ని పరిశీలించి న ఎమ్మెల్యే ప్రత్తిపాటి, చైర్మన్ రఫాని, కమిషనర్ శ్రీహరి ఈ నీటి తో చెరువులు పూర్తిగా నీండితే పుర ప్రజల వినియోగానికి మరొక మూడు నెలల పాటు వస్తాయన్న- ఎమ్మెల్యే నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని కోరిన కమిషనర్ శ్రీహరి
రిస్కు తో కూడిన డెలివరీ నివాహనం లొనే సాధ్యం చేసిన108 సిబ్బంది వివరాలు ఇలా….అర్ధరాత్రి అంబులెన్స్ లో పండంటి మగ బిడ్డ జననం.వివరాలలోకి వెళితే నాదెండ్ల మండలం ఎండుగంపాలెం గ్రామానికి చెందిన కాలవ గట్టుమీద నివసించే ఎండేటి భద్రయ్య భార్య అడివమ్మ 18 సంవత్సరాలు అర్ధరాత్రి ప్రసవ నొప్పులతో బాధపడుతుందని ఎడ్లపాడు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆమెను పరీక్షించి అంబులెన్స్ లో ఎక్కించుకొని కొంచెం దూరం వెళ్లాక నొప్పులు అధికమయ్యాయి. అంబులెన్స్ ని రోడ్డు పక్కన ఆపి ఆమెకు EMT యడ్ల శోభన్ బాబు, పైలట్ SK అల్లాబక్షు ప్రసవం చేశారు. ఇందులో గ్రామానికి చెందిన ఆశ వర్కర్ బిందు పాల్గొన్నారు . ఆమెకి ఇది తొలి కాన్పు పండంటి మగ బిడ్డ జన్మించడం జరిగింది . తొలి కాన్పులోనే మగ బిడ్డ జన్మించడంతో కుటుంబ…
చిలకలూరిపేట పట్టణంలోని, నన్నపనేని కళ్యాణమండపం నందు జరుగుచున్న లింగంగుంట్ల గ్రామానికి చెందిన పెడవల్లి జగన్నాధం గారి మనవడు, పెడవల్లి రాజేంద్రప్రసాద్ గారి కుమారుని నూతన వస్త్ర బహుకరణ వేడుకకు హాజరై, ఆ చిన్నారి లోకేష్ సాయిని ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, తుపాకుల అప్పారావు గారు, మారెళ్ల అప్పారావు గారు, మద్దుమాలా రవి గారు, పెడవల్లి చంద్ర గారు తదితరులు పాల్గొన్నారు…
గోతుల మయంగా మారిన పేట రోడ్లుప్రమాదాలకు కారణమౌతున్న గోతులుకౌన్సిలర్లు రోడ్ల దుస్థితిపై గళమెత్తాలిమాజీ మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్షనాయకుడు షేక్ జమాల్ బాషచిలకలూరిపేట:చిలకలూరిపేట పట్టణం గోతుల మయంగా మారి, ప్రజల ఇబ్బందులకు కారణమౌతుందని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్షనాయకుడు షేక్ జమాల్ బాష విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికారంలోకి రాగానే పట్టణ పరిధిలో ఉన్న రోడ్ల దుస్థితిపై దృష్టి సారించారని, పలు మార్లు సమీక్ష సమావేశాల్లో సైతం పట్టణ అభివృద్దిపై చర్చించారని గుర్తు చేశారు. కాని ఏడాది గడుస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టణంలోని రోడ్ల దుస్థితిపై దృష్టి సారించకపోవడం విచార కరమన్నారు. కొంత మంది ఎటువంటి అనుమతులు లేకుండానే మున్సిపల్ కుళాయిల మరమత్తుల కోసం గోతులు తీసి వదలివేస్తున్నారని, వివిధ కారణాలతో అండర్ కేబుల్ వ్యవస్థ కోసం ప్రైవేటు సంస్థలు రోడ్లను ద్వంసం చేసి, అనంతరం వాటిని పూడ్చక పోవడంతో…
పుట్టినరోజు నాడు తిరుమల శ్రీవారి ని దర్శించు కోవడం సంతోషం గా ఉంది-ఎమ్మెల్యే ప్రత్తిపాటి పేదలకు సంక్షేమం అందించడానికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని శ్రీవెంకటేశ్వర స్వామివారి ని వేడుకున్నా-ఎమ్మెల్యే ప్రత్తిపాటి దేశంలో నే ఆంద్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవాలని, ఆ దిశగా సీఎం చంద్రబాబు పాటు పడుతున్నారని, వారికి ఆయురాగ్యాలు స్వామి ఇవ్వాలన్నా-ఎమ్మెల్యే ప్రత్తిపాటి మహానాడు లో తీర్మాణాలన్ని దిగ్విజయంగా అమలై లోకేష్ నాయకత్వం లో టీడీపీ తిరుగులేని శక్తి గా ఎదగాలని స్వామివారి ని కోరుకున్నా-ఎమ్మెల్యే స్వామివారి ఆశీసులు తో సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తామన్నా-శాసన సభ్యులు ప్రత్తిపాటి
కడప మహానాడులో విజయవాడ మాజీ ఎమ్మెల్యే స్టేజీ పై కుప్పకూలిన ఘటన వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లిన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు కడపలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కడప మహానాడు వేదికపై పార్టీ ప్రసంగం జరుతున్న క్రమంలో విజయవాడ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆకస్మికంగా కుప్పకూలారు.ఘటన చూసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు వేదిక మీదున్న నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబును ప్రథమ చికిత్స చేయాలని ఆదేశించడంతో స్పందించిన డా౹౹చదలవాడ ప్రాథమిక చికిత్స అందించి దగ్గరలో ఉన్న సన్ రైజు హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళారు.వైద్య పరీక్షల అనంతరం వైద్యులు సకాలంలో తీసుకొనిరావడం వలన జలీల్ ఖాన్ గారి ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు.హాస్పిటల్ లో జలీల్ ఖాన్ ఆరోగ్య పరిస్థిని తెలుసుకొని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు కేంద్ర కార్యాలయానికి సమాచారం అందిస్తున్నారు.
పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి గ్రామంలోని శ్రీ పెద్దింటమ్మ తల్లి దేవస్థానం నందు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించు తదుపరి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అమరావతి మండల MPTC ఆలా లక్ష్మీనారాయణ గారి మనవడి అన్నప్రాసన్న వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదిస్తున్న గుంటూరు నగర మాజీ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారు.ఈ కార్యక్రమంలో YSRCP ముఖ్య నాయకులు భవిరిశెట్టి హనుమంతరావు, పార్టీ ఇతర ముఖ్య నేతలు బంధుమిత్రులు పాల్గొన్నారు









