Author: chilakaluripetalocalnews@gmail.com

శివాపురంలో ‘సుపరిపాలన’ ప్రచారం లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో “సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం” కార్యక్రమo వినుకొండ మండలం, శివాపురం గ్రామంలో ఈ కార్యక్రమo లో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు పాల్గొన్నారు. జీవి గారు గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన ఆవశ్యకతపై ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. “ప్రతి ఒక్కరికీ సుపరిపాలన ఫలాలు అందాలనేదే మా ప్రభుత్వ సంకల్పం. దీనిలో భాగంగానే ఈ ఇంటింటి ప్రచారం చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More

మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో : మంత్రి అచ్చం నాయుడు గారు, చీఫ్ విప్ జీవి గారు మంత్రివర్యులు రవి గారు అద్దంకి నియోజకవర్గం, సంతమాగులూరు మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు గారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు పాల్గొన్నారు. రైతుల సంక్షేమం, మార్కెట్ యార్డ్ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి అచ్చం నాయుడు గారుపిలుపునిచ్చారు. జీవి గారు మాట్లాడుతూ, నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు, యరక్షన్ బాబు గారు, రైతులు, నాయకులు, ప్రజలు సంఖ్యలో పాల్గొన్నారు.

Read More

ప్రత్తిపాటి ఆదేశాలతో పార్టీలకు అతీతంగా వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు:మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని చిలకలూరిపేట: స్థానిక పురపాలక సంఘ పరిధిలోనీ వివిధ వార్డులలో జరుగుతున్నఅభివృద్ధి పనులు,మరియ మంచినీటి సరఫరా పై ప్రజల నుంచి వచ్చిన విన్నతలను స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీమంత్రి స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పట్టణాభివృద్ధి పై జరిపే ప్రతి సమీక్ష సమావేశంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది.ఆయా సమీక్ష సమావేశాలకు కొంతమంది కౌన్సిల్ సభ్యులు హాజరైన హాజరు కాక పోయినపార్టీలకు అతీతంగా రాగద్వేషాలకు పోకుండా, ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని వారి ఆదేశానుసారం పట్టణ ప్రాంతాల్లో ఉన్న అన్ని వార్డుల పరిధిలో పార్టీలకు అతీతంగా రోడ్లు , డ్రైనేజీ లు, కల్వర్టులు, పైపు లైన్ మరమ్మతులు.నూతన పైపు లైన్…

Read More

రోడ్లపై పశువులను వదిలివేస్తున్న యజమానులకు పురపాలక సంఘం వారి హెచ్చరిక చిలకలూరిపేటపట్టణంలో ఆవులు, గేదెలు రోడ్లపై తిరగడం వల్ల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబుతెలిపారుపశువుల వల్ల పారిశుద్ధ్య పనులకు కూడా ఆటంకం కలుగుతోందని ఈ సమస్యను పరిష్కరించేందుకు పురపాలక సంఘం కఠిన చర్యలకు సిద్ధమైంది.రాబోయే మూడు రోజులలోపు తమ పశువులను రోడ్లపై వదిలివేయకుండా, వాటిని తమ సంరక్షణలో ఉంచుకోవాలని పశువుల యజమానులను ఆదేశించింది.ఈ ఆదేశాలను పాటించని పక్షంలో, పురపాలక సంఘం ఆ పశువులను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలిస్తుందని హెచ్చరించింది.అంతేకాకుండా, సంబంధిత యజమానులపై చట్టపరమైన కేసులు కూడా నమోదు చేయబడతాయని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు స్పష్టం చేశారుపట్టణ ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పారిశుద్ధ్యం పరిరక్షణకు ఈ చర్యలు తప్పవని పురపాలక సంఘం పేర్కొంది.

Read More

ఈ నెల 18 న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అజెండాలో 27 కీలక అంశాలు… ఆమోదానికి సిద్ధంగా ఉన్న కౌన్సిల్ సభ్యులు సమావేశానికి హాజరు కావాలని ఆయా వార్డుల కౌన్సిలర్ లకు ఇప్పటికే ఆహ్వానాలు పంపిన మున్సిపల్ చైర్మన్ రఫాని అజెండా లో 27 కీలక అంశాలు చేర్చి కౌన్సిల్ ఆమోదానికి సమావేశంలో ప్రవేశపెట్టనున్న అధికారులు మున్సిపల్ చైర్మన్ రఫాని అధ్యక్షత న జరిగే ఈ కౌన్సిల్ కు 38వార్డులకు చెందిన కౌన్సిలర్ లు తప్పక హాజరు కావాలని సూచించిన చైర్మన్ అజెండా లో పలు అభివృద్ధి పనులు కు సంబంధించిన రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి శ్రీకారం చుట్ట నున్నారు. సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు ను దృష్టిలో పెట్టుకొని అజెండా రూపొందించిన మున్సిపల్ అధికారులు బృందం

Read More

ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ కార్యవర్గ సర్వసభ్య సమావేశం చిలకలూరిపేట:ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ కార్యవర్గ సర్వ సభ్య సమావేశం ఈ నెల 20వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్థానిక తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో వున్న రెడ్ క్రాస్ భవన్ లో నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అధ్యక్షులు, మరియు తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. ఈ సమావేశంలో నూతన కమిటీ ఏర్పాటు పై చర్చ వుంటుందన్నారు. అలాగే గతంలో పనిచేసిన కార్యక్రమాల పై సమీక్ష చేయనున్నట్టు వివరించారు. గత కొంత కాలంగా రెడ్ క్రాస్ సేవలు స్థబ్దంగా ఉన్నందున నూతన కమిటీ ఏర్పాటు చేసి సేవలను విస్తృతం చేయనున్నట్టు తహసిల్దార్ తెలిపారు. సభ్యులు వచ్చేటప్పుడు తమ ఐడెంటిటీ కార్డులు తీసుకు రావాలన్నారు. అలాగే నూతనంగా సభ్యులుగా చేరేవారు సభ్యత్వ రుసుము చెల్లించి సభ్యులుగా చేరవచ్చు అన్నారు.

Read More

నూజెండ్ల మండలం ఐనవోలులో దారుణం: *నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ దాడి నూజెండ్ల నమస్తే పల్నాడు జులై 16 వినుకొండ నియోజకవర్గం, నూజెండ్ల మండలం, ఐనవోలు గ్రామంలో తెల్లవారుజామున (జూలై 16, 2025) దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆరుబయట నిద్రిస్తున్న దంపతులపై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ఈ దాడిలో దంపతులు తీవ్ర గాయాలపాలయ్యారు. మంటల్లో చిక్కుకున్న వారి అరుపులు వినిపించడంతో స్థానికులు వెంటనే స్పందించి, మంటలను ఆర్పేసి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభించి, ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి, పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడి వెనుక గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వ్యక్తిగత…

Read More

చిలకలూరిపేటలో బీ శ్రీను నాయక్ జన్మదిన వేడుకలు చిలకలూరిపేట లోని అమృత దాబా వద్ద చిలకలూరిపేటలోని పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్ జన్మదిన వేడుకలు పులదండలతోటి, శాలవాళతోటి సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేయటమే కాకుండా, తన కలంతో పలు సమస్యలను వెలికి తీస్తున్నారు గిరిజన సంఘాల ద్వారా గిరిజన ప్రజల ఆర్థిక, సామాజికంగా చైతన్యవంతం చేయటమే కాకుండా గిరిజన ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు మునుముందు గిరిజన ఇతర ప్రజల కోసం నిరంతరం పోరాటాలు కొనసాగించాలని నాయకులు అభివర్ణించారు భవిష్యత్తులో ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని అందరు తెలియజేశారు

Read More

మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబుకు అభినందనలు తెలియజేసిన: చైర్మన్ రఫాని చిలకలూరిపేట : ప్లాస్టిక్ నిషేధం పై కఠిన చర్యలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్పి. శ్రీహరి బాబుకు, మునిసిపల్ చైర్మెన్ షేక్ రఫానీ అభినందనలు తెలియజేసి సచివాలయ సిబ్బంది మెప్మా రిసోర్స్ పర్సనల్ చేత చప్పట్లతో హర్షవర్ధన్ చేయించారు. స్థానిక పురపాలక సంఘంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మందిరంలో మెప్మా సిబ్బంది సచివాలయా సెక్రటరీలతో మునిసిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని నేడు పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం చర్యలో భాగంగా నేడు వ్యాపారస్తుల దుకాణాలపై తనిఖీలు పంపించిన కమిషనర్ కు సిబ్బందికి మున్సిపల్ చైర్మన్ అభినందించడమే కాకుండా చప్పట్లతో హర్షం ప్రకటించిన ఘటన చోటుచేసుకుంది.. పట్టణ ప్రజల ప్రజారోగ్యంపై చిత్తశుద్ధితో వివరించే ఇటువంటి అధికారులను అభినందించడం అందరి బాధ్యతఅని కొనియాడారు..

Read More

వినుకొండ నియోజకవర్గం లో సొసైటీ డైరెక్టర్లుగా ఎన్నుకోబడ్డ జనసైనికులు…. ప్రభుత్వ చీప్ విప్ జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగ శ్రీను రాయల్ గారి సూచనల మేరకు ఎన్నుకోపడ్డ సొసైటీ డైరెక్టర్లు ఈపూరు సొసైటీ : చిందుకూరి నరసింహారావు జనసేన పార్టీ తరఫున ఎన్నుకోబడ్డ సొసైటీ డైరెక్టర్లకి వినుకొండ జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము.

Read More