Author: chilakaluripetalocalnews@gmail.com

వైసీపీ నుండి తెలుగుదేశం లోకి చేరిన కుంభా బాబు చిలకలూరిపేట నియోజకవర్గం అభివృద్ధి చేయటం ప్రత్తిపాటి పుల్లారావుకే సాధ్యమని, బడుగుబలహీన వర్గాలకు న్యాయం జరగాలి అంటే తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యమని మురికిపూడి గ్రామంలో ఎస్టీ కాలనీ కీ చెందిన వైసీపీ నాయకుడు కుంభా బాబు, వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీ లోకి మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్ , గ్రామ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో చేరడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు చెన్నుపాటి నాగరాజు , చిగురుపాటి రాజు , కోనకి నాగ మహేంద్ర , కొమ్మనబోయిన రామారావు , షేక్ శ్రీను భాషా , ఉయ్యాల తిరుపతయ్య , ఉయ్యాల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి విడదల రజిని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి విడదల రజిని అబద్దపు హామీలతో అధికారం లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ జూన్ 4న వెన్నుపోటు దినాన్ని నిర్వహించనున్న వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలుకులు గౌతమ్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Read More

మున్సిపల్ చైర్మన్ రఫాని అధ్యక్షత న జరిగిన కౌన్సిల్ సమావేశం హాజరైన 38 వార్డుల కౌన్సిలర్ లు… పలు అంశాలపై కొనసాగుతున్న చర్చ కౌన్సిలర్ లకు గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించిన కౌన్సిలర్లు , అధికారులు తీరుపై ఆగ్రహం సమావేశం ప్రారంభం గాక ముందే….7వ వార్డ్ కౌన్సిలర్ పార్వతి మాట్లాడుతూ వార్డ్ లో ఒక రోడ్ వేయాలని గత మూడు నెలలు నుంచి అడుగుతున్నా…ఇంత వరకు ఆ పని చేయలేదని ఆరోపించారు. ఈ విషయం పై DE రహీం సమాధానమిచ్చారు.రోడ్ నిర్మాణానికి టెండర్లు పిలవడం జరిగిందని పేర్కొనగా,,, చైర్మన్ రఫాని కలగజేసుకొని ఏప్రిల్ నెలలో పనులు ఏమైనా చేశారా… లేదా అని అధికారులు ను ప్రశ్నించారు… DE రహీం …ఏప్రిల్ నెలలో పనులు చేశామని తెలపడంతో… మరీ ఆ పనులు చేసి నప్పుడు… కౌన్సిలర్ పార్వతి చెప్పిన పని ఎందుకు చేయలేదు అని చైర్మన్ మండిపడ్డారు. ఆ తదుపరి ఏజండాలోని అంశాలను…

Read More

అమ్మవారి పూజల్లో మున్సిపల్ చైర్మన్ రఫాని ఘన స్వాగతం పలికి న ఆలయ కమిటీ సభ్యులు చిలకలూరిపేట పట్టణంలోని 13వ వార్డు నందు శ్రీశ్రీ శ్రీ గాయత్రి సామెత విరాట విశ్వకర్మ వరిసిద్ధి వినాయక స్వామివార్ల దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవం . ఈ సందర్భంగా జరుగుతున్న పూజా కార్యక్రమాలలో పాల్గొన్నా మున్సిపల్ చైర్మన్ రఫాని . సాయంత్రం జరుగు అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు గురించి…గుడి వారితో చర్చించిన మున్సిపల్ చైర్మన్ షేక్.రఫాని.

Read More

చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఓబిసి బిజెపి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు గారి సూచనతో పుణ్యక్షలోక అహల్యబాయి హోల్కర్ గారి 300 శతజయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఆమెకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి రాజ్య పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించి అనేక పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 300 సంవత్సరాల క్రితమే మంచి పరిపాలనధ్యక్షురాలుగా మంచి మంచి పేరు ప్రఖ్యాతలుగాంచిన ఆమె చరిత్రను ఈనాటి ప్రజలు అందరూ తెలుసుకోవాలని తెలియజే సారు ఈ త్రి శత జయంతి ఉత్సవ కార్యక్రమాలలో పట్టణ మాజీ అధ్యక్షులు తడబడ పుల్లయ్య ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు పట్టణ ఓబిసి అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపురెడ్డి లక్ష్మణ్ ఆరో వార్డు మైనారిటీ యువ నాయకులు షేక్ సుభాని ఆఫీస్ సెక్రటరీ…

Read More

తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్‌. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. అంతేకాదు తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా అతనే. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ 82 వ పుట్టినరోజు. ఈ సందర్భంగా , …చిలకలూరిపేట కృష్ణ మహేష్ యువత హెల్పింగ్ పీపుల్స్ సొసైటీ అధ్యక్షులు ఇ.శ్రీనివాసరెడ్డి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు కళామందిర్ సెంటర్ లో పట్టణ కృష్ణ మహేష్ యువత కమిటీ గౌరవ అధ్యక్షులు SK. నాసర్ వలి యాచుకులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగినది

Read More

శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పున: నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, ఘాట్ రోడ్డు పున:నిర్మాణ పనులను ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శనివారం ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బాలాలయం వద్ద ఏర్పాటుచేసిన శ్రీ లక్ష్మీ గణపతి హోమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఘాట్ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, చారిత్రాత్మక చరిత్ర కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతంగా చేసి భక్తుల ఆకాంక్షను నెరవేరుస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిడిసిసి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు , కూటమి నాయకులు, కౌన్సిలర్లు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More

సేవలో విద్యకే తొలిప్రాధాన్యత ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ చిలకలూరిపేట అధ్యక్షురాలు గట్టు సరోజిని రవిశంకర్‌ ఆశ్రమ పాఠశాల అభివృద్ధికి రూ.10.20 లక్షల చెక్కు అందజేత యడ్లపాడు అనాథ బాలల విద్యాభ్యున్నతికి ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ భారీ విరాళాన్ని అందించింది. యడ్లపాడు మండలం కొత్తపాలెం(పుట్టకోట) గ్రామంలో ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆఫ్‌ చిలకలూరిపేట ఆధ్వర్యంలో ఆధ్మాత్మిక గురూజీ రవిశంకర్‌ ఆశ్రమ పాఠశాల(ఆర్ట్‌ ఆఫ్‌ లింగ్‌)కు రూ.10.20 చెక్కును శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆఫ్‌ చిలకలూరిపేట అధ్యక్షురాలు గట్టు సరోజిని మాట్లాడుతూ క్లబ్‌ ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాల్లో పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచిత విద్య, సౌకర్యాలను అందించడంలో ఇన్నర్‌వీల్‌ తొలిప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇందులో భాగంగానే మద్ది లక్ష్యయ్య గ్రూప్స్‌ కంపెనీ డైరెక్టర్‌ మద్ది వెంకటేశ్వరరావు, లలితమ్మ దంపతుల ఆర్ధిక సహకారంతో ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆఫ్‌ చిలకలూరిపేట ఆధ్వర్యంలో రూ.10.20 లక్షల విరాళాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ నిధులతో…

Read More

కమ్మవారిపాలెంలో రూ.15 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం గ్రామంలోని ST కాలనీలో రూ. 15 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు శంకుస్థాపన చేశారు. చీఫ్ విప్ జీవి గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి, ముఖ్యంగా నిరుపేదలు నివసించే కాలనీల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కమ్మవారిపాలెం ST కాలనీలో నిధులు మంజూరు కావడంతో స్థానిక ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష నెరవేరిందని ఆయన అన్నారు. ఈ నిధులతో కాలనీలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Read More

మహానాడు ఘన విజయం వెనుక ప్రత్తిపాటి హస్తం ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు క్రమశిక్షణతో చేయి చేయి కలిపితేనే ఘనవిజయం సాధ్యం చిలకలూరిపేట :జన సమీకరణలో భాగంగా రాజంపేట నియోజకవర్గం ఇన్చార్జిగా వ్యవహరించిన మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, ప్రతిపాటి పుల్లారావు రాజంపేట పార్లమెంట్ ఇంచార్జి అయిన చామర్తి జగన్మోహన్ రాజు తో కలిసి జన సమీకరణకు ఏర్పాట్లను పర్యవేక్షించారుపర్యవేక్షణలో భాగంగా ప్రత్తిపాటి ఆదేశాలతో జి డి సి సి బ్యాంక్ మాజీ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు నందలూరు మండలం, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి అయిన షేక్ కరిముల్లా రాజంపేట రూరల్ మండలం.చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన ఐ టీడీపీ నాయకులు మారెళ్ళ అప్పారావు వీరబల్లి మండలం), లీగల్ సెల్ నాయకులు ఎమ్ వెంకటరావు సుండుపల్లి మండలం, చిలకలూరిపేట పట్టణ టీడీపీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్.సిద్దవటం మండలం.సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మురుకొండ మల్లిబాబు రాజంపేట అర్బన్,…

Read More