Author: chilakaluripetalocalnews@gmail.com

పల్నాడు జిల్లా ఓబీసీ మరియు రజక సంఘం ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా 150 వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు చిలకలూరిపేట పట్టణ రజక జనసేవ సంఘం కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పల్లపు శివయ్య ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా గారి 150వ జయంతి నీ పట్టణ రజక జన సేవా సంఘం అధ్యక్షులు కురిచేటి వీర బ్రహ్మంగారిఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా బిజెపి పార్టీ ఇన్చార్జి శ్రీనివాసరావు గారు చిలకలూరిపేట నియోజకవర్గ లో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు జిల్లా మాజీ అధ్యక్షులు పూర్ణ చంద్రా రావు జిల్లా మాజీ అధ్యక్షులు రం మోర్చా గారు జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ చారి జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గరికపాటి లక్ష్మీ గారు జిల్లా మ ఓబీసీ మోర్చా కార్యదర్శి…

Read More

పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారికి పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి తరపున పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు వినతి పత్రం సమర్పించడం జరిగింది గౌరవనీయులైన పల్నాడు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్న ఫిర్యాదు హిందు సంస్కృతి మూలాలు ధ్వంసం చేయడమే జగన్ లక్ష్యం, హిందు సమాజాన్ని అవమానిస్తూ ఆనందం పొందుతున్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో హిందూ సమాజం పై దాడి జరిగింది. తిరుమల డిక్లరేషన్ పై సంతకం చేయకుండా దర్శనానికి వెళ్లి హిందు విశ్వాశాలపై నమ్మకం లేదని తెలిపాడు. ఈ చర్య ద్వారా హిందూ దేవతలు ఆరాధనలపై విశ్వాసం లేదని అర్ధం అయ్యింది. కెమికల్ నెయ్యితో శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ చేసి తీవ్ర అపచారం చేయడమే కాకుండా శాసనమండలి సాక్షిగా చెప్పులు ధరించి కలియుగ దైవం వెంకటేశ్వర స్వాము చిత్ర పఠంతో నినాదాలు చేసి…

Read More

మనిషికి కష్టాలు కన్నీళ్లు బాధలు ఎందుకు? మనకే కాదు, ఎందరికో వచ్చే అనుమానం … ఎలా ఎన్నో కష్టాల్లో ఉన్న ఒకతను తన గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు!!…ఏమిటి స్వామీ నాకీ కష్టాలు, ఇవి ఎప్పటికి తీరేను, అసలు దేవుడు నన్నెందుకు పట్టించుకోడు. శిష్యుడివంక దయగా చూస్తూ చెప్పాడాయన. నేనో చిన్నకథ చెప్తాను వింటావా, అన్నారుతలూపాడు శిష్యుడు, ఆయన కథ చెప్పసాగాడు. ఒకతను తన ఇంట్లో గోడకి కట్టిన ఓ సీతాకోకచిలుక గూడుని చూశాడు. దాన్ని నిత్యం అతను ఆసక్తిగా గమనించ సాగాడు. ఓ రోజు ఆ గూడులో ఓ చోట రంధ్రం పడింది. సీతాకోక చిలుకగా మారిన అందులోని గొంగళిపురుగు ఆ గూటిలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయడం అతను గమనిం చాడు. అయితే దాని పెద్ద శరీరం ఆ చిన్న రంధ్రం లోంచి బయటికి రావడం సాధ్యం కావడం లేదు.అది ఎంత ప్రయత్నించినా ఆ పని దానివల్ల…

Read More

జిల్లా అభివృద్ధికి సూచనలు ఇవ్వండి… ఎమ్మెల్యేలను కోరిన జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పల్నాడు: స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, అధికారులతో ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, చదలవాడ అరవింద బాబు, ఎస్పీ కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ సంజనా సింహా, ఆర్డీవోలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తక్కువ వ్యయంతో, కేవలం విధాన పరమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఎక్కువ ప్రభావం చూపే ఆలోచనలు తమ ముందుంచాలన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో మెగా టూరిజం హబ్, కొండవీడు కోట అభివృద్ధి, పల్నాడు జిల్లాను పూర్ణోదయ పథకం పరిధిలోకి తీసుకురావడం, లింగంగుంట్ల భూముల సమస్య వంటి అంశాలను ఎమ్మెల్యేలు…

Read More

టిడ్కో గృహస్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం: ప్రత్తిపాటి 5,520 టిడ్కో గృహాల్లో నివసించే పేద, మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడేలా, స్థానికంగా నివసించే కొన్ని కుటుంబాలకు ఉపాధి కల్పించేలా 52 ఎకరాల్లో నిర్మితమైన టిడ్కో ప్రాంగణంలోనే అధునాతన దుకాణ సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆదివారం ఆయన చిలకలూరిపేట పట్టణ సమీపంలోని టిడ్కో ఇళ్ల వద్ద రూ.3.60 కోట్లతో నిర్మించ తలపెట్టిన దుకాణ సముదాయ నిర్మాణానికి (షాపింగ్ కాంప్లెక్స్) శంకుస్థాపన చేశారు. అనంతరం టిడ్కో గృహాలను పరిశీలించి, నివాసముంటున్న వారితో మాట్లాడిన ప్రత్తిపాటి వారు తెలియచేసిన సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.3.60 కోట్లతో 30 దుకాణాలతో నూతన షాపింగ్ కాంప్లెక్స్ 5,520 కుటుంబాలకు ఉపయోగపడేలా రూ.3.60 కోట్లతో 30 షాపులు వచ్చేలా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, ఈ షాపులను స్థానికంగ నివసించే వారికే…

Read More

జగన్ పాపాల పాలన ఫలితమే ప్రజల్ని పట్టి పీడిస్తున్న రెవెన్యూ, ఇతర భూ సమస్యలు. ప్రత్తిపాటి చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు ప్రత్తిపాటి స్వయంగా స్వీకరించారు. జగన్ పాపాల పాలన ఫలితమే ప్రజల్ని పట్టి పీడిస్తున్న రెవెన్యూ, ఇతర భూ సమస్యలని, వాటి పరిష్కారంపై ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టారు అని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక (ప్రజాదర్బార్) లో భూ వివాదాలకు సంబంధించి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రత్తిపాటి తెలిపారు. నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లకు ఆస్కారం లేకుండా రాజమార్గంలో అన్ని అనుమతులుండటమే అందరికీ మంచిదనీ అన్నారు. మాజీ అవినీతిమంత్రి, ఆమె అనుచరులు, కుటుంబసభ్యులు కాలువలు, చెరువులు, డొంకలు, జాతీయ రహదారి భూముల్ని కూడా ప్రజలకు అంటగట్టి పరారయ్యారన్నారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

Read More

విజయవాడ జోన్ కి సంబంధించి జనతా వారది శుక్రవారం విజయవాడ బిజెపి కార్యాలయంలో జరిగింది ప్రజల నుండి జనతా వారధి కార్యక్రమం పట్ల స్పందన రావడం బావుంది. ప్రతి శుక్రవారం విజయవాడ జోన్ లొ ఇస్తున్న ప్రజా సమస్యలు పరిష్కరించబడుతున్నాయిఅని ఇంచార్జ్ జనతా వారధి కిలారు దిలీప్ అన్నారు పల్నాడు జిల్లా నుంచి హాజరైన పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు కో కన్వీనర్ గంజర్ల ఆదిలక్ష్మి తదితరులు పాల్గొని పల్నాడు జిల్లా మరియు ఐదు రాష్ట్రాల్లో జరిగిన 15 వేల కోట్ల రూపాయల అవినీతిని పై ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి గారికి బాధితులతో కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వారు వెంటనే పల్నాడు జిల్లా ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది ఈ విషయంపై రాష్ట్ర హోం మినిస్టర్ అనిత గారితో కూడా మాట్లాడతానని బాధితుల కు హామీ ఇవ్వడం జరిగింది చాలామంది వచ్చి తమ సమస్యలు…

Read More

నకరికల్లు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని భావంతో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ప్రవేశపెట్టిన జనతా వారిది కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆదేశానుసారం నకిరేకల్లు మండలంలో గొల్లపల్లి గ్రామంలో జరిగిన జనతా వారిది కార్యక్రమంలో పాల్గొని చికిలి నాగుల మీరా గారు కులం సర్టిఫికెట్ తప్పుగా నమోదయిందని మా వద్దకు రావటం జరిగింది. దీని యొక్క సర్టిఫికెట్ ని తీసుకొని పి జి ఆర్ ఎస్ లో అప్లోడ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నకరికల్లు మండల భారతీయ జనతా పార్టీ ఇన్చార్జిగా నేను (జవిశెట్టి బ్రహ్మయ్య), నకరికల్లు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మున్వర్ బాజీ గారు, సీనియర్ నాయకులు అనుమోలు శ్రీనివాసరావు గారు…

Read More

మాచర్ల పట్టణంలో జనతా వాది కార్యక్రమం నిర్వహించడం జరిగింది మాచర్ల పట్టణంలోని పట్టణ కార్యాలయంలో జనతా వారిది కార్యక్రమం పట్టణ అధ్యక్షులు ఓర్సు క్రాంతికుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణంలో ఇచ్చినటువంటి టీడ్ కొ ఇళ్లఅవకతవకల గురించి అర్జీలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనతా వారిది కన్వీనర్ బొగ్గవరపు మస్తాన్ రావు గారు కోకన్వీనర్ అమర్ సురేష్ బాబు గారు సీనియర్ నాయకులుపోకూరి కాశీపతి గారు జిల్లా నాయకులు ఆలేటి సజ్జనీలు గారు పాల్గొన్నారు

Read More

అమరావతి మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది యండ్రాయి గ్రామం అమరావతి మండలం బూత్ నెంబర్ 250 మరియు 251 లో బూత్ అధ్యక్షుడు వాసిరాజు సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలకు పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు వెంకటరమణ హాజరైనారు మరియు బెజ్జంకి భూలక్ష్మి గారు పాల్గొన్నారు జనతా వారధి కార్యక్రమంలో స్థలం ఉండి పీఎం ఆవాస్ యోజన పథకంలో ఇల్లు మంజూరు చేయించవలసినదిగా ఒకరు అప్లికేషన్ ఇచ్చినారు

Read More