Author: chilakaluripetalocalnews@gmail.com

టిడ్కో గృహస్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం: ప్రత్తిపాటి 5,520 టిడ్కో గృహాల్లో నివసించే పేద, మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడేలా, స్థానికంగా నివసించే కొన్ని కుటుంబాలకు ఉపాధి కల్పించేలా 52 ఎకరాల్లో నిర్మితమైన టిడ్కో ప్రాంగణంలోనే అధునాతన దుకాణ సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆదివారం ఆయన చిలకలూరిపేట పట్టణ సమీపంలోని టిడ్కో ఇళ్ల వద్ద రూ.3.60 కోట్లతో నిర్మించ తలపెట్టిన దుకాణ సముదాయ నిర్మాణానికి (షాపింగ్ కాంప్లెక్స్) శంకుస్థాపన చేశారు. అనంతరం టిడ్కో గృహాలను పరిశీలించి, నివాసముంటున్న వారితో మాట్లాడిన ప్రత్తిపాటి వారు తెలియచేసిన సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.3.60 కోట్లతో 30 దుకాణాలతో నూతన షాపింగ్ కాంప్లెక్స్ 5,520 కుటుంబాలకు ఉపయోగపడేలా రూ.3.60 కోట్లతో 30 షాపులు వచ్చేలా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, ఈ షాపులను స్థానికంగ నివసించే వారికే…

Read More

జగన్ పాపాల పాలన ఫలితమే ప్రజల్ని పట్టి పీడిస్తున్న రెవెన్యూ, ఇతర భూ సమస్యలు. ప్రత్తిపాటి చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు ప్రత్తిపాటి స్వయంగా స్వీకరించారు. జగన్ పాపాల పాలన ఫలితమే ప్రజల్ని పట్టి పీడిస్తున్న రెవెన్యూ, ఇతర భూ సమస్యలని, వాటి పరిష్కారంపై ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టారు అని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక (ప్రజాదర్బార్) లో భూ వివాదాలకు సంబంధించి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రత్తిపాటి తెలిపారు. నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లకు ఆస్కారం లేకుండా రాజమార్గంలో అన్ని అనుమతులుండటమే అందరికీ మంచిదనీ అన్నారు. మాజీ అవినీతిమంత్రి, ఆమె అనుచరులు, కుటుంబసభ్యులు కాలువలు, చెరువులు, డొంకలు, జాతీయ రహదారి భూముల్ని కూడా ప్రజలకు అంటగట్టి పరారయ్యారన్నారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

Read More

విజయవాడ జోన్ కి సంబంధించి జనతా వారది శుక్రవారం విజయవాడ బిజెపి కార్యాలయంలో జరిగింది ప్రజల నుండి జనతా వారధి కార్యక్రమం పట్ల స్పందన రావడం బావుంది. ప్రతి శుక్రవారం విజయవాడ జోన్ లొ ఇస్తున్న ప్రజా సమస్యలు పరిష్కరించబడుతున్నాయిఅని ఇంచార్జ్ జనతా వారధి కిలారు దిలీప్ అన్నారు పల్నాడు జిల్లా నుంచి హాజరైన పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు కో కన్వీనర్ గంజర్ల ఆదిలక్ష్మి తదితరులు పాల్గొని పల్నాడు జిల్లా మరియు ఐదు రాష్ట్రాల్లో జరిగిన 15 వేల కోట్ల రూపాయల అవినీతిని పై ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి గారికి బాధితులతో కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వారు వెంటనే పల్నాడు జిల్లా ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది ఈ విషయంపై రాష్ట్ర హోం మినిస్టర్ అనిత గారితో కూడా మాట్లాడతానని బాధితుల కు హామీ ఇవ్వడం జరిగింది చాలామంది వచ్చి తమ సమస్యలు…

Read More

నకరికల్లు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని భావంతో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ప్రవేశపెట్టిన జనతా వారిది కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆదేశానుసారం నకిరేకల్లు మండలంలో గొల్లపల్లి గ్రామంలో జరిగిన జనతా వారిది కార్యక్రమంలో పాల్గొని చికిలి నాగుల మీరా గారు కులం సర్టిఫికెట్ తప్పుగా నమోదయిందని మా వద్దకు రావటం జరిగింది. దీని యొక్క సర్టిఫికెట్ ని తీసుకొని పి జి ఆర్ ఎస్ లో అప్లోడ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నకరికల్లు మండల భారతీయ జనతా పార్టీ ఇన్చార్జిగా నేను (జవిశెట్టి బ్రహ్మయ్య), నకరికల్లు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మున్వర్ బాజీ గారు, సీనియర్ నాయకులు అనుమోలు శ్రీనివాసరావు గారు…

Read More

మాచర్ల పట్టణంలో జనతా వాది కార్యక్రమం నిర్వహించడం జరిగింది మాచర్ల పట్టణంలోని పట్టణ కార్యాలయంలో జనతా వారిది కార్యక్రమం పట్టణ అధ్యక్షులు ఓర్సు క్రాంతికుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణంలో ఇచ్చినటువంటి టీడ్ కొ ఇళ్లఅవకతవకల గురించి అర్జీలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనతా వారిది కన్వీనర్ బొగ్గవరపు మస్తాన్ రావు గారు కోకన్వీనర్ అమర్ సురేష్ బాబు గారు సీనియర్ నాయకులుపోకూరి కాశీపతి గారు జిల్లా నాయకులు ఆలేటి సజ్జనీలు గారు పాల్గొన్నారు

Read More

అమరావతి మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది యండ్రాయి గ్రామం అమరావతి మండలం బూత్ నెంబర్ 250 మరియు 251 లో బూత్ అధ్యక్షుడు వాసిరాజు సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలకు పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు వెంకటరమణ హాజరైనారు మరియు బెజ్జంకి భూలక్ష్మి గారు పాల్గొన్నారు జనతా వారధి కార్యక్రమంలో స్థలం ఉండి పీఎం ఆవాస్ యోజన పథకంలో ఇల్లు మంజూరు చేయించవలసినదిగా ఒకరు అప్లికేషన్ ఇచ్చినారు

Read More

సాగునీటి లిఫ్ట్ ల నిర్వహణపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలి: ప్రత్తిపాటి అమరావతి న్యూస్ చిలకలూరిపేటపల్నాడు జిల్లాలోని ప్రధాన నియోజకవర్గమైన చిలకలూరిపేట ప్రజలకు సాగు, తాగునీరు అందించే పలు లిఫ్ట్ ల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారిందని, గతంలో కూడా సమస్యను ప్రభుత్వానికి తెలియచేయడం జరిగిందని, సమస్య తీవ్రత దృష్ట్యా మరోసారి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకి తెలియచేస్తున్నానని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రత్తిపాటి నియోజకవర్గంలోని ఎత్తిపోతల వ్యవస్థ (లిఫ్ట్ లు) నిర్వహణా సమస్యపై మాట్లాడారు. సాగు, తాగునీటి లిఫ్ట్ ల నిర్వహణా బాద్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తామని గతంలో జలవనరుల శాఖా మంత్రి చెప్పారని, కానీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదని ప్రత్తిపాటి తెలిపారు. ప్రైవేట్ ఏజెన్సీలు సాధారణంగా ప్రజల ఇబ్బందుల కంటే వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాయి కాబట్టి, ప్రభుత్వం వాటికి సకాలంలో డబ్బులు చెల్లించనంతకాలం బాగానే పనిచేస్తాయని, ఏదైనా సమస్యవల్ల…

Read More

ఏపీలో భూకంపం 3.5 తీవ్రతతో కంపనం AP:ఏపీలోని పల్నాడు జిల్లాలో రిక్టర్ స్కేల్ పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. వినుకొండ, దర్శి పరిసర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Read More

శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి శివాజీ మహారాజ్ మహానుభావుడు, ఆయన ఈ దేశానికి రెండు గొప్ప సేవలు అందించారు.ఒకటి ఆర్ష ధర్మాన్ని నిలబెట్టడానికి గోవులను రక్షించారు.గోవధ యధేఛ్ఛగా జరుగుతున్న రోజుల్లో, గోవులను రక్షించడాన్ని జీవన కర్తవ్యంగా పెట్టుకుని గోవులను కాపాడిన వారు శివాజీ. అలాగే రెండవది స్త్రీలను రక్షించి, వారికి నమస్కరించటం.ఆయన శత్రువులు వివాహం అయిపోయినటువంటి స్త్రీలను కూడా తీసుకెళ్ళి మానభంగం చేస్తుంటే, ఆ స్త్రీలను రక్షించి, కనపడిన ప్రతీ స్త్రీనీ అమ్మవారిగా చూసి పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చి, నమస్కరించినటువంటి ఘనత శివాజి మహరాజ్ దే… యుధ్ధములో తన శత్రువులు అయినటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకి దొరికితే, ఖైదీలుగా బంధించకుండా, వాళ్ళు పెట్టుకొకపోయినా వాళ్ళకీ ఐదోతనపు చిహ్నాలుగా వారికి చీరా, పసుపు, కుంకుమ ఇచ్చి, వారిని తన తల్లిగా భావించి, నమస్కరించి, పల్లకీలో తెరలు వేసి వెనక్కి పంపించినటువంటివాడు శివాజీ మహారాజ్,మహానుభావుడు, సమర్థ రామదాసు గారు…

Read More

ప్రజా సమస్యల కంటే.. జగన్ ఎజెండానే వైసీపీ సభ్యులకు ముఖ్యమైపోయింది : ప్రత్తిపాటి “ మంత్రి నారా లోకేశ్ కొలంబో పర్యటనపై పనిగట్టుకొని మరీ దుష్ప్రచారం చేయడం సాక్షి మీడియా బరి తెగింపునకు పరాకాష్ట. సొంత ఖర్చులతో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లడాన్ని తప్పుపడుతూ.. అవినీతి మీడియా తన అవాస్తవాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసింది. జగన్ సంతోషం కోసం… జనం మనసుల్లో విషబీజాలు నాటే దినచర్యలో వైసీపీ నేతలు.. సాక్షి మీడియా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలా … సాక్షి దుష్ప్రచారాన్ని లోకేశ్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. అవినీతి మీడియా విషపురాతల సృష్టికర్తలకు.. లోకేశ్ సమాధానం కుక్కకాటుకు చెప్పుదెబ్బలా గట్టిగా తగిలిందనే చెప్పాలి. గతంలో లోకేశ్ పై హద్దులు మీరి చేసిన దుష్ప్రచారానికి, కోర్టుల్లో క్షమాపణలు చెప్పుకునే దుస్థితి కల్పించినా.. సాక్షి రాతల్లో మార్పురాలేదు. రచ్చ చేయడానికే సభకు వస్తున్నారు..వైసీపీ ఎమ్మెల్సీలు మండలికి వస్తున్నది ప్రజాసమస్యలపై చర్చకు.. రాష్ట్రానికి మేలు…

Read More