చిలకలూరిపేట నియోజకవర్గం నుండి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా పల్నాడు జిల్లా రీజినల్ హెడ్ గారిని నరసరావుపేట బ్యాంకు లొ కలిసిన చిలకలూరిపేట బిజెపి నాయకులు చిలకలూరిపేట నియోజకవర్గం నుండి బీజేపీ నాయకులు పల్నాడు జిల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ బ్యాంక్ హెడ్ రవికుమార్ గారిని నరసరావుపేట బ్యాంకు రీజినల్ కార్యాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన తరువాత స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ద్వారా చిలకలూరిపేట నియోజకవర్గంలో చిన్న సన్నకార వ్యాపార వర్గానికి రుణాలు ఇవ్వవలసిందిగా రీజనల్ బ్యాంక్ హెడ్ ని బిజెపి తరఫున కోరడం జరిగింది వారు తప్పనిసరిగా చిలకలూరిపేట నియోజకవర్గంలో క్యాంపు ఏర్పాటు చేసి త్వరలో లోన్స్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ జిల్లా…
Author: chilakaluripetalocalnews@gmail.com
నూతన సంవత్సర వేడుకలు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు చిలకలూరిపేట పట్టణ ప్రజలు నూతన సంవత్సర వేడుకలను అత్యంత క్రమశిక్షణతో, చట్టానికి లోబడి జరుపుకోవాలని అర్బన్ సీఐ రమేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన పట్టణ ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూనే, భద్రతా పరమైన అంశాలపై హెచ్చరికలు జారీ చేశారు. నిరంతర నిఘా మరియు పోలీసింగ్ డిసెంబర్ 31 అర్ధరాత్రి వేడుకల సమయంలో పట్టణంలోని ప్రతి ప్రధాన కూడలి, వీధి మరియు కీలక ప్రాంతాల్లో పోలీస్ నిఘా ఉంటుందని సీఐ రమేష్ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన పేర్కొన్నారు. యువతకు ప్రత్యేక సూచనలు ముఖ్యంగా యువత ఉత్సాహంలో అతిగా ప్రవర్తించవద్దని ఆయన సూచించారు. నడిరోడ్డు పై కేక్ కటింగ్ లు ,రోడ్లపై బైక్ రేసింగ్లు చేయడం.అతి వేగంగా వాహనాలు నడపడం.మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి పనులకు దూరంగా…
ఎడ్లపాడు MRO మరియు MPDO కు అభినందనలు తెలియజేసిన బీజేపీ నాయకులు అమరావతి లో జరిగిన అటల్ బిహారి వాజ్ పాయ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎడ్లపాడు నుండి మూడు బస్సుల్లో ప్రజలను తరలించిన కార్యక్రమం లో సహకరించినందుకు ఎడ్లపాడు మండల MRO విజయశ్రీ మరియు MPDO హేమలత గారికి ఎడ్లపాడు బీజేపీ మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో వారికీ ఘనంగా సన్మానించి తరువాత 2026 ఆంగ్ల నూతన సంవత్సరo శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్స్ ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమం లో బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు జిల్లా సోషల్ మీడియా ఇంచార్జి వంకాయలపాటి వంశీ SC మోర్చా మండల అధ్యక్షులు బందెల శ్రీనివాసరావు మహిళా మోర్చా అధ్యక్షురాలు నక్క వెంకట దుర్గ బీజేవైఎం మండల అధ్యక్షులు మల్లా కోటేశ్వరరావు నేలటూరి ఏసురత్నం మొదలగు వారు పాల్గొన్నారు
చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం జగ్గాపురం లొ జరిగిన చేరువ కార్యక్రమం లొ ముఖ్య అతిధిగా పాల్గొన్న బిజెపి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఈ రోజున చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలంలోని జగ్గాపురం గ్రామం నందు అంగన్వాడీ కేంద్రం ,ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించడం జరిగినదిస్కూల్స్ లొ మధ్యాన్న భోజనం గురించి హెడ్ మాస్టర్ ను అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఉజ్యాల పధకం లొ ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందిన లబ్ధిదారులు తో మాట్లాడడం జరిగింది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వస్తున్నా రైతు భరోసా గురించి తెలుసుకోవడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి లబ్ధి పొందుతున్న లబ్ధిదారులను కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు గారు ,జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వంశీధర్ ,యడ్లపాడు మండల యువమోర్చా అధ్యక్షులు మల్ల కోటేశ్వరరావు, ఎడ్లపాడు మండల మహిళా…
లక్ష్మి నరసింహ స్వామి ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాటు గురించి పరిశీలించిన బీజేపీ నాయకులు లక్ష్మి నరసింహస్వామి గుడిలో రేపు జరగబోయేఉత్తరద్వారాదర్శనంఏర్పాటుపరిశీలించినబీజేపీ నాయకులు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యుడు వరికూటి నాగేశ్వరరావు పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర నాయుడు పట్టణ కార్యదర్శి మాచర్ల శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుదేవాలయ పరిరక్షణ సమితి నాయకులు పాల్గొన్నారు
చిలకలూరిపేట మునిసిపల్ కమీషనర్ కు అభినందనలు తెలియజేసిన బీజేపీ నాయకులు అమరావతి లొ జరిగిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చిలకలూరిపేట నుండి నాలుగు బస్సుల్లో ప్రజలను తరలించిన కార్యక్రమంలో సహకరించినందుకు చిలకలూరిపేట మున్సిపల్ కమీషనర్ గారిని అభినందించిన బీజేపీ నాయకులు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ జిల్లా కార్యవర్గ సభ్యుడు వరికూటి నాగేశ్వరరావు పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర నాయుడు పట్టణ మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
చిలకలూరిపేట మండలం గోపాళంవారిపాలెం మాజీ సర్పంచ్ నల్లపునేని రామాంజనేయులు గారి తల్లి మంగమ్మ గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్య సేవలు తీసుకొని వారి స్వగృహం వద్దకు వచ్చారని తెలుసుకొని వారిని పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మరి రాజశేఖర్ గారు… ఈ కార్యక్రమంలో వారివెంట వేజర్ల కోటేశ్వరరావు గారు, మానుకొండ బాలయ్య గారు, గోరంట్ల రమేష్ గారు, గొట్టిపాటి రామకృష్ణయ్య గారు తదితరులున్నారు
వాహన తనిఖీలు చేసిన నాదెండ్ల ఎస్సై వెంకటేశ్వరరావు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం రూరల్ మండలం గణపవరం చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించిన నాదెండ్ల ఎస్సై వెంకటేశ్వరరావు వాహనదారులకు పలు సూచనలు చేస్తున్న నాదెండ్ల ఎస్ఐ వెంకటేశ్వరరావు హెల్మెట్ లేని వారికి, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడుపుతున్న వారికి, వాహనాలకి బండి నెంబర్ లేకపోయినా, చిన్న పిల్లలకి వాహనాలు ఇచ్చిన వారికి వాహన తనిఖీలు నిర్వహించి వాహనదారులకు తగు సూచనలు తెలియజేస్తున్న నాదెండ్ల ఎస్సై వెంకటేశ్వరరావు
ఈ రోజు జరిగిన 129 వ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మాన్ కీ బాత్ కార్యక్రమం లొ పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు ఈ రోజు జరిగిన మాన్యశ్రీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 129వ మాన్ కీ బాత్ కార్యక్రమం లొ పాల్గొన్న బీజేపీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
52 ఎకరాలు టీట్కో హౌస్ లో దేవాలయం నిర్మాణం నిమిత్తం స్థలం పరిశీలించిన బీజేపీ నాయకులు పార్క్ స్థలాన్ని పరిశీలించిన చిలకలూరిపేట బిజెపి నాయకులు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం 52 ఎకరాలు టీట్కో హౌస్ లో దేవాలయం లేదని త్వరలో వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించాలని బిజెపి నాయకులు స్థలాన్ని పరిశీలించి కమ్యూనిటీ స్థలం చుట్టూ కాషాయ జండాలు కరెంట్ స్తంభాలకు కట్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బిజెపి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య,పోలూరి శ్యామోహన్ రావు తదితరులు పాల్గొన్నారు









