Author: chilakaluripetalocalnews@gmail.com

రజిని నివాసానికి వచ్చిన వైస్సార్సీపీ సీనియర్ నేతలు మాజీ మంత్రి విడదల రజిని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ ను ఖoడించిన వైస్సార్సీపీ నేతలు పేర్ని నాని, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డైమండ్ బాబు,లేళ్ళ అప్పిరెడ్డి. చిలకలూరిపేట నివాసం లోమాజీ మంత్రి రజినిని పరమ్మర్సించిన నేతలు

Read More

న్యూ షావోలిన్ కుంగ్ ఫు అకాడమి వారు కుంగ్ ఫు ఊషు ఫ్రీ సమ్మర్ కోచింగ్ చిలకలూరిపేట సి.ఆర్ క్లబ్ నందు నడుపబడుతున్న న్యూ షావోలిన్ కుంగ్ ఫు అకాడమి గత 9 సం.లుగా ఎంతోమంది విద్యార్ధిని, విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ ఉచితముగా శిక్షణ ఇస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విజయకేతనం ఎగుర విషయం అందరికి విధితమే. అందులో భాగంగా ఈ సమ్మర్ శెలవుల్లో విద్యా మానసిక, శారీరక ధృఢత్వమునకు తోడ్పడే విధంగా మార్షల్ ఆర్ట్స్ మరియు డిఫెన్స్లో ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్యాంపును చిలకలూరిపేట సి. ఆర్ క్లబ్ నందు నిర్వహిస్తునా సమ్మర్ కోచింగ్ క్యాంప్ బ్రోచర్ని చిలకలూరిపేట మునిసిపల్ కమీషనర్ శ్రీ పి.శ్రీహరి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. తదుపరి ఈ నెల 12,13,14న కర్నూల్ జిల్లాలో ప్రభుత్వంచే గుర్తించబడిన ఊషు క్రీడా పోటీలలో న్యూ షావోలిన్ కుం అకాడమీ నుండి సబ్ జూనియర్,…

Read More

మాజీమంత్రి విడుదల రజిని వాహనంలోపోలీసు కేసుల్లో ముద్దాయి .మానుకోండ వారి పాలెం శ్రీకాంత్ రెడ్డి ముద్దాయిని కాపాడటం కోసం పోలీస్ విధుల్ని అడ్డుకున్న మాజీ మంత్రి అయినా వెనకాడకుండా తన యొక్క విధినిర్వహణాన్ని సక్రమంగా నిర్వహించి ముద్దాయిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు

Read More

12 న పెద్ద రథం తిరునాళ్ల…. తిరుణాల జయప్రదం చేయాలని కోరుతున్న జనసేన నాయకులు మండలనేని చరణ్ తేజ చిలకలూరిపేట లక్ష్మీ నరసింహ స్వామి పెద్ద రథం తిరుణాల భక్తుల కొంగుబంగారంపల్నాడు జిల్లాలో చిలకలూరిపేట ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిఎంతోమహిమాన్వితుడుగా భక్తుల నమ్మకాన్ని పొందాడు. ప్రతి సంవత్సరం స్వామివారికి జరిగే తిరుణాల ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం, మే12/06/2025 తేదీ సోమవారం సాయంత్రం 5:30 ని||లకు జరిగే పెద్ద రథం తిరుణాల మరింత ప్రత్యేకమైనది.శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తిరుణాల ఒక గొప్ప ఆధ్యాత్మిక వేడుక. ఈ తిరుణాలకు మతాలకతీతంగా చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా, రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. స్వామివారిని దర్శించుకోవడం, రథం లాగడంలో పాల్గొనడం ఒక గొప్ప అనుభూతిగా భావిస్తారు. భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు, స్వామివారి ఆశీస్సులు పొందుతారు. ఈ తిరుణాల ఒక పండుగ…

Read More

చిలకలూరిపేట పట్టణంలోని ఎస్ఎంఎస్ షాది ఖానా వెనుక వైపున ఉన్న ఈనాడు ఉమర్ లేఔట్ నందు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భాను ప్రసాద్ అన్నారు.గతంలో పాదాచారులు దాహం వేస్తే ఇళ్లల్లో మంచినీరు అడిగి త్రాగే వారిని నేడు మారుతున్న పరిస్థితుల్లో అటువంటి అవకాశం లేకుండా పోయిందని అన్నారు. మంచినీటి చలివేంద్రాలు అందుబాటులో ఉండటంవల్ల ఎంతోమంది బయట ప్రాంతాల నుంచి వచ్చే వారికి, పరిసర ప్రాంతాలలో పనుల కోసం వచ్చిన వారికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈనాడు ఉమర్ లేఅవుట్ నందు మంచినీటి చలివేంద్రం క్రమం తప్పకుండా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట లైసెన్సుడు ఇంజనీర్స్ అండ్ సర్వేయర్స్ అధ్యక్షులు డేవిడ్, ఉపాధ్యక్షులు శ్యామ్, శ్రీనివాస్, ఫిరోజ్, సాయి, ఈనాడు ఉమర్ కుటుంబ సభ్యులు మరియు సాదిక్, బాజీ తదితరులు పాల్గొన్నారు..

Read More

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి నాదెండ్ల మండల కేంద్రమైన కనపర్రు గ్రామంలో కరెంటు షాకు తగిలి వ్యక్తి మృతి గ్రామానికి చెందిన మొగిలి రమేష్ మరియు ఆయన భార్య విజయలక్ష్మి శుక్రవారం వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన అనంతరం ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయగా కరెంట్ షాక్ తగిలి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు చిలకలూరిపేట లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అప్పటికే రమేష్ మృతి చెందాడు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read More

వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి గ్రామంలో MSME పార్క్‌ను శంకుస్థాపన చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరియు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవి ఆంజనేయులు గారు జిడిసిసి బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు మరియు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగ శ్రీను రాయల్ గారు ఈ పార్క్ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన అన్నారు. ఈ పార్క్ ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మరియు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Read More

వినుకొండ మండలం తిమ్మాయిపాలెం గ్రామంలోని రంగనాయక స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవి ఆంజనేయులు గారు ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

భారతదేశం మీద పాకిస్తాన్ జరిపే ఉగ్రవాద దాడులను భారత సైన్యం ధీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు కల్పించాలని ఆపరేషన్ సింధూర్ విజయవంత0 కావాలని, భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పేరు మీద మరియు త్రివిధ దళాలు,, భారత సైన్యానికి మనోధైర్యాన్ని అందించాలని , దేశానికి విజయం చేకూర్చాలని దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలలో విజయ సంకల్ప పూజకు భారతదేశం పేరు మీద పూజలు నిర్వహించబడుచున్నవి. బాల త్రిపుర సుందరి సమేత నాగేశ్వరస్వామి దేవాలయం లో, లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నందు పూజ కార్యక్రమములు జరిగినవి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి జయరామిరెడ్డి, కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు, జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు, ఓ బి సి మోర్చా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, BJYM రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ పులిగుజ్జు మహేష్,మాజీ మండల అధ్యక్షులు పోత్తూరు బ్రహ్మానందం , సీనియర్…

Read More

దేవస్థానం చైర్మన్ గా భాస్కరరావు నియామకంచిలకలూరిపేట ::పట్టణంలోని మెయిన్ బజార్ నందు వేంచేసి ఉన్న శ్రీ సీతారామ స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా భాస్కర్ ఫ్యాన్సీ అధినేత గ్రంధి భాస్కరరావు గారు నియమితులయ్యారు. వీరి నియామకం పట్ల ఆర్యవైశ్య సంఘాల నాయకులు, పుర ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు

Read More