Author: chilakaluripetalocalnews@gmail.com

(28.05.2025, బుధవారం) ఉదయం 6.00 గం.లకు కోటప్ప కొండ శైవ క్షేత్రం వద్ద జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. నరసరావు పేట: (28.05.2025, బుధవారం) ఉదయం 6.00 గం.లకు కోటప్ప కొండ శైవ క్షేత్రం వద్ద జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Read More

శ్రీ ఆంజనేయం సేవాదళ్ వారి ఆధ్వర్యంలో అన్నసంతర్పణ కార్యక్రమం శ్రీ ఆంజనేయం సేవాదళ్ వారి ఆద్వర్యం లో ప్రతి మంగళవారం గబ్బిటివారి వీధిలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం నందు మధ్యాహ్నం 12 గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము స్వామి వారి సేవలోఅర్వపల్లి వెంకట అప్పారావు, దత్తాత్రేయ ఫౌండేషన్ అధినేత దివ్వెల రంగా, బచ్చు శ్రీధర రావు, అర్వపల్లి నాగేశ్వరరావు, రావికింది హనుమంతరావు, మిత్తింటి రామకృష్ణ, కొల్లిపర గోపి, తాతా రాజేష్

Read More

రోడ్డు కు కొలతలు వేయండి…. త్వరతీగతిన కొలతలు వేసి రోడ్ ఇవ్వండి యడ్లపాడు తహశీల్దార్ విజయ శ్రీ ని కోరిన గ్రామస్తులు మండల కేంద్రమైన యడ్లపాడు జాతీయ రహదారి నుండి విశ్వనాథ కండ్రిక వరకు గల రోడ్డు కు కొలతలు వేయాలని కోరుతూ ఎమ్మార్వో కు వినతిపత్రం అందించిన రైతులు. ఈ విషియం పై గతంలో ఏప్రిల్ 4వ తేదీన గ్రామ పంచాయతీ నిర్ణయించిన గ్రామస్తులు. అయితే ఇంతవరకు కొలత కొలవక పోవడంతో గ్రామానికి చెందిన గ్రామస్తులు సోమవారం తహసీల్దార్ విజయశ్రీ ని కలిసి విషయం గుర్తు చేశారు. పంచాయితీ కార్యదర్శి 4వ తేదీన ఇచ్చిన పత్రం కాపీని తహసిల్దార్ కు అందజేశారు.

Read More

సమస్యలను ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 1100 ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు సంబంధించి ఫిర్యాదులను నేరుగా collectorate నరసరావుపేట లో లేదా ఆయా మండలాల్లో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కర వేదిక లో గాని ఫిర్యాదులు సమర్పించవచ్చని తెలిపారు. పరిష్కార వేదికకు హాజరు కాలేని వారు టోల్ ఫ్రీ నెంబర్ 1100 కు ఫోన్ చేసి ఫిర్యాదుల నమోదు చేయించుకోవచ్చని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. ఇచ్చిన ఫిర్యా దులకు సంబంధించిన స్థితిని తెలుసుకు నేందుకు మరియు సమాచారం తెలుసుకొనుటకు టోల్ ఫ్రీ నెంబర్ 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అలాగే నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి దానికి సంబంధించి సమాచారం ఏమన్నా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100 (డబల్ వన్ డబల్ జీరో) కి…

Read More

మహానాడు విజయవంతం మన బాధ్యత : మాజీమంత్రి ప్రత్తిపాటి “దేవని గడప కడపలో జరిగి తొలిమహానాడు విజయవంతం మనందరి ప్రధాన బాధ్యత. తెలుగుదేశం పార్టీ జాతీయఅద్యక్ష ఎన్నిక మొదలు అనేక సంస్థాగత నిర్ణయాలకు కేంద్రబిందువు కానున్న మహానాడు మనకెంతో ప్రత్యేకం. ఈ మహానాడులో యువత, మహిళలు, రైతుల సంక్షేమం సహా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ప్రధాన అజెండాగా పలు నిర్ణయాలను అధినాయకత్వం ప్రకటించనుంది. అదేవిధంగా కూటమిప్రభుత్వ ఏడాది పాలనా విజయాలు, భవిష్యత్ ఆలోచనలపై మహానాడులో సమగ్రచర్చ జరగనుంది. మూడురోజులు కన్నుల పండువగా జరిగే తెలుగుప్రజల మహాపండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. వర్షం వచ్చినా కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పోలీస్, రెవెన్యూ తదితర విభాగాలు, స్థానిక నాయకుల సహాకారంతో మహానాడుకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని చర్యలు చేపట్టారు. కడపలో జరుగుతున్న తొలి మహానాడుకు నియోజకవర్గం నుంచి టీడీపీ శ్రేణులు, నారా.. నందమూరి అభిమానులు…

Read More

శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ మేనేజర్ ఆత్మహత్య సుమారు40లక్షల నుంచి60లక్షల వరకు స్వాహా శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీస్ వారు డబ్బులు కట్టాలని పదే పదే ఒత్తిడి ఒత్తిళ్లు తాళ్లలేక ఆత్మహత్య చేసుకున్న జక్క శ్రీరామ్ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు చున్నీ తో ఉరివేసుకొని ఆత్మహత్య గణపవరం లోని జక్క శ్రీరామ్ కుమార్ ఇంట్లో ఘటన, ఘటనా స్థలాన్ని పరిశీలించి న నాదెండ్ల SI జీ. పుల్లారావు వివరాలు ఇలా…..నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ని జక్క వారి వీధి కి చెందిన జక్క శ్రీరామ్ కుమార్ గత ఆరు సంవత్సరాల నుంచి చిలకలూరిపేట శ్రీరామ్ ఫైనాన్స్ నందు రికవరీ మేనేజర్ గా పని చేస్తున్నాడు.శ్రీరామ్ ఫైనాన్స్ కు సంబంధించి న రికవరీ డబ్బులు ఆఫీస్ కు చెల్లింపు లు చేయకుండా శ్రీరామ్ కుమార్ జల్సా లకు వాడుకున్నాడు. మొత్తం సుమారు40లక్షల నుంచి60లక్షల వరకు ఉన్న నేపథ్యంలో శ్రీరామ్…

Read More

మహానాడు ను జయప్రదం చేయండి…. ఎమ్మెల్యే అరవింద బాబు…. 27,28,29 తేదీలలో కడప నగరంలో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనిఎమ్మెల్యే అరవిందబాబు తెలియజేశారు. సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ యువనేత లోకేష్ సారధ్యంలో జరుగుతున్న మహానాడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. పార్టీ శ్రేణులకు స్వయంగా లోకేష్ బాబు దిశా నిర్దేశం చేయనున్నారని అన్నారు. 40 సంవత్సరాల తర్వాత ఈ మహానాడులో లోకేష్ కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడనున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Read More

రేపు మహా ధర్నా రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి బర్లీ పొగాకు ను కంపెనీలు వెంటనే కొనుగోలు చేయాలి చిలకలూరిపేట NRT సెంటర్ ITC కంపెనీ ఎదుట ఉదయం 10గంటలు కు మహా ధర్నా కు పొగాకు రైతులు పిలుపు గుంటూరు, ప్రకాశం,, బాపట్ల ,పల్నాడు, ఉమ్మడి కర్నూలు జిల్లా ల పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి ధర్నాకు రావాలని రైతు సంఘాల నాయకులు ఇప్పటికే సన్నాహాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతుల వద్ద నుంచి పొగాకు కొనాలి-రైతులు పొగాకు బోర్డు పరిధిలో కి బర్లీ పొగను ను చేర్చాలి-రైతులు ఈ డిమాండ్ లతో రైతులు రేపు ఉదయం ITC ఎదుట ధర్నా చేయనున్నారు.

Read More

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్. ★ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 75 ఫిర్యాదులు అందాయి. ★ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు. ★ అమరావతి గ్రామానికి చెందినటువంటి సంపంగి పవిత్ర అను ఆమెకు పవన్ కుమార్ అతనితో సంవత్సరాల క్రితం వివాహం అయినట్లు, వివాహం సమయంలో పవన్ కుమార్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పి వివాహం జరిపించినట్లు, వివాహానికి…

Read More

సమస్యలపై పరిష్కారం దిశగా మంచి మనస్సుతో ఉదారతను చాటుకున్న జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన (PGRS) ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ,వికలాంగుల సమస్యలపై పరిష్కారం దిశగా మంచి మనస్సుతో ఉదారతను చాటుకున్న జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబువారిసమస్యలనుఅడిగితెలుసుకుని,సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను పిలిచి వెంటనే పరిష్కరించాలని సూచించారుఉన్నత అధికారులతోఫోన్ లో మాట్లాడి వారిలో భరోసా కల్పించారు.

Read More