పార్టీ కార్యాలయంలో విజయోత్సవ దినాన్ని ఘనంగా నిర్వహించిన పార్టీ శ్రేణులు
2019 నుండి 2024 వరకూ జరిగిన విధ్వంసకర పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విమోచన కలిగి,అభివృధి వైపు పయనించే ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రోజుగా జూన్ 4 వ తేదీని విజయోత్సవ దినంగా పార్టీ శ్రేణులు నిర్ణయించడం జరిగింది.2024 జూన్ 4 వ తేదీన యావత్తు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తీసుకున్న చారిత్రక నిర్ణయం రాష్ట్ర చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు విజయోత్సవ దినాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరిముల్లా మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ లు విజయోత్సవానికి గుర్తుగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేయడం జరిగింది.
Trending
- మండల అధ్యక్షులు నల్లమోతు మాధవరావు ఆధ్వర్యంలో నాదెండ్ల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం
- చిలకలూరిపేట రూరల్ మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది
- జనతా వారధి ఫిర్యాదుకు తక్షణ స్పందన
- మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట టౌన్ లో నిర్వహించడం జరిగింది
- పేదల సొంతింటి కల సాకారంతో వారి గౌరవం, భద్రతకు ప్రభుత్వం మద్ధతుగా నిలుస్తోంది : ప్రత్తిపాటి
- జనసేన సభ్యత్వ నమోదు మహోత్సవం
- మాచర్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- పిడుగురాళ్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది



