Author: chilakaluripetalocalnews@gmail.com

జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు చేతుల మీదుగా “షైనింగ్ స్టార్” అవార్డు.. కేజీబీవీ విద్యార్థిని షీక్ నాగూర్..1000 మార్కులకు గాను 926 మార్కులు 20వేల చెక్ అందుకున్న విద్యార్థిని.. చిలకలూరిపేట: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో పేట రూరల్ పరిధిలోని పోతవరం కేజీబీవీ విద్యార్థిని షీక్ నాగూర్ షర్మీ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది.1000 మార్కులకు గాను 926 మార్కులు సాధించి గొప్ప విజయాన్ని అందుకుంది.షర్మీకి పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదుగా “షైనింగ్ స్టార్” అవార్డు లభించింది.ఈ విజయం ఆమె కృషికి, పట్టుదలకు నిదర్శనం. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ షేక్.అషరీఫున్ మాట్లాడుతూ విద్యారంగంలో మెరిట్ సాధించిన పేద విద్యార్థులను ప్రోత్సహించేలా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్,నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావులకే దక్కుతుందన్నారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించటం సరికొత్త అధ్యాయమన్నారు. కేజీబీవీ పోతవరం…

Read More

చారిత్రక కొండవీడులో యోగా మహోత్సవం యడ్లపాడు మండలంలోని చారిత్రక కొండవీడుకోటలో బుధవారం యోగాంధ్ర కార్యక్రమం అధికారులు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్‌ 21) పురస్కరించుకుని శారీరక, మానసిక ఆరోగ్యానికి దివ్య ఔషధమైన యోగా ప్రాధాన్యత క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ తెలిసేలా జిల్లా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రచించారు. రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర – 2025 పేరుతో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా మే 21 నుంచి జూన్‌ 21 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 100 ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో, చారిత్రక ప్రాంతాల్లో యోగా ప్రచారాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం, ప్రజల్లో ఆరోగ్య స్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా అధికారులు పిల్లల నుంచి వద్ధుల వరకు అవగాహన కల్పిçస్తూ..జిల్లా వ్యాప్తంగా యోగాపై వివిధ రకాల పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలో మంగళవారం…

Read More

చిలకలూరిపేటలో వార్డుల్లో వీధిలైట్ల మరమ్మతులు: మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో చర్యలుచిలకలూరిపేట పట్టణంలోని 29వ వార్డు పీర్ల మన్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు వెలగని వీధిలైట్లను గుర్తించి, వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.మున్సిపల్ సిబ్బందితో కలిసి వెలగని లైట్లను గుర్తించిన కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, వెంటనే వాటిని రిపేరు చేయించేందుకు చర్యలు చేపట్టారు. వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం లేదా లైట్ల లోపాలు తలెత్తడం వల్ల పలుచోట్ల వీధిలైట్లు వెలగడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను, సంబంధిత వార్డు కౌన్సిలర్‌ను ఆదేశించారు. పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు, కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి చురుకుగా వ్యవహరించి, పీర్ల మన్యం ప్రాంతంలోని వెలగని…

Read More

బహిరంగ వేలం నోటిసు చిలకలూరిపేట పురపాలక సంఘమునకు సంబందించిన షాపింగ్ కాంప్లెక్స్ అయినటువంటి శ్రీ ప్రకాశం బిల్డింగ్ -2 మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందలి పాపురూము నెం. 18, 19 మరియు 22, 25 (జనరల్ కేటగిరి), శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ షాపురూము నెం. 15 (జనరల్ కేటగిరి), IDSMT-B BLOCK-1 (జనరల్ కేటగిరి) శ్రీ గాంధీ పార్క్ దక్షిణం వైపు మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ షాపురూము నెం. 1,3, 16, 18, మరియు 19 (జనరల్ కేటగిరి) శ్రీ గాంధీ పార్క్ ఉత్తరం వైపు మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందలి షాపురూము నెం. 2,7,9,10, 11, 12 మరియు 13 (జనరల్ కేటగిరి), శ్రీ వడ్డే నాగేశ్వరరావు మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందలి షాపురూమునెం. 1,3 మరియు 8 (జనరల్ కేటగిరి), శ్రీ సోమేపల్లి సాంబయ్య మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందలి షాపురూమునెం. 6 (D)…

Read More

పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చిలకలూరిపేట పట్టణం ఆరో వార్డులో అమ్మకు ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ఆరో వార్డ్ బూత్ అధ్యక్షురాలు ఆదిమూలం భ్రమరాంబ మరియు పట్టణ అధ్యక్షులు పవన్ కుమార్ గాంధీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ జయరాం రెడ్డి, కోకన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు, ఈ కార్యక్రమం ఇంచార్జ్ ఆదిమూలం గురుస్వామి, కో ఇన్ఛార్జ్ బండారు నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పులిగుజ్జ మహేష్, మాజీ పట్టణ అధ్యక్షులు పొత్తూరి బ్రహ్మానందం, నాదెండ్ల మండల మాజీ అధ్యక్షులు ఆల శివ కోటిరెడ్డి, బిజెపి నాయకులు గట్టా హేమ,ఉప్పాల భాస్కరరావు, గణికపూడి క్రాంతి, గోపి దేశి శ్రీలక్ష్మి, ఆల శ్రీలక్ష్మి, కార్యకర్తలు మహిళా నాయకులు నాయకురాలు పాల్గొన్నారు.

Read More

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మహిళల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహణ అమరావతి రాజధాని ప్రాంత మహిళల పట్ల ఇటీవల ఒక ప్రముఖ ఛానెల్ నందు కొంత మంది వ్యక్తులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ, ఈరోజు స్థానిక మహిళా సంఘాలు, యువజన సంఘాలు మరియు సామాజిక కార్యకర్తలు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీ N.R.T సెంటర్ నందలి రైతు బజార్ వద్ద ప్రారంభమై, గడియారం స్తంభం వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్నవారు ప్లే కార్డులు పట్టుకొని “మహిళలపై దుర్మార్గపు వ్యాఖ్యలు తక్షణం ఆపాలి”, “సమాజం మహిళలను గౌరవించాలి” అనే నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ,మహిళల గౌరవానికి భంగం కలిగించే ఇటువంటి వ్యాఖ్యలు క్షమార్హం కాదని,ఇటువంటి వ్యాఖ్యలను చేసేవారిని చూస్తూ,సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా ప్రధాన…

Read More

మనవళ్లే దాడి చేశారంటూ స్టేషన్లో కేసు నమోదు యడ్లపాడు ఠానా ను ఆశ్రయించిన భాదితులు యడ్లపాడు మండలంలోని కొండవీడు గ్రామంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒకరికి అమ్మమ్మ, మరోకరికి నాయినమ్మ అయ్యే వృద్దురాలిపై దాడి చేశారంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొండవీదు గ్రామానికి చెందిన తోట లక్ష్మీకాంతమ్మ తన మనవళ్లు మహేష్‌బాబు, దమ్ము రామారావులకు తరచు డబ్బులు ఇస్తుంటుంది. ఈ విషయాన్ని వారి తల్లులకు చెప్పిందని ఆగ్రహిస్తూ ఈనె 4వ తేదీన మహేష్‌బాబు తన నాయినమ్మపై గొడవపడి జుట్టుపట్టుకుని కొట్టాడంటూ ఫిర్యాదులో ఫిర్యాదులో పేర్కొంది. దాడి చేయగానే ఆమె కొండవీడు నుంచి చిలకలూరిపేటలో నివాసం ఉంటున్న తన కుమార్తె మాధవి వద్దకు వెళ్లింది. అయినా ఆమెకు ఫోన్లు చేసి మనవళ్లు వేధింపులకు గురి చేయడంతో పోలీసులను ఆశ్రయించి తన గోడును విన్నవించుకుంది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాSప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ టి శివరామకృష్ణ తెలిపారు.

Read More

బక్రీద్ పండగ సందర్భంగా చిలకలూరిపేటలో యదేచ్ఛగా గోవధ.. బక్రీద్ పండగ సందర్భంగా చిలకలూరిపేట లో యదేచ్ఛగా గోవధ జరుగుతా ఉన్న పట్టించుకోని ప్రభుత్వ అధికారులు. చిలకలూరిపేట ఏలూరు రోడ్డులో బాలాజీ థియేటర్ సమీపంలో డంపింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకొని అలాగే గణపవరం శాంతినగర్ లో మరొక డంపింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకొని వాటిని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ చిలకలూరిపేట రహమత్ నగర్ లో ఒక పాయింట్ రాచుమల్లు నగర్ నగర్ దగ్గర ఒక పాయింట్ గుర్రాలు చవిడి దగ్గర ఒక పాయింట్ కబేళా బజార్లో ఒక పాయింట్ పెట్టి నాలుగు ప్రాంతాలలో ఏదేచ్ఛగా గోవధ చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో విచ్చలవిడిగా పశువుల అక్రమ రవాణా జరుగుతా ఉన్న పట్టించుకోని ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా పశువుల సంతల ద్వారా అక్రమ రవాణా అవుతున్న వాటిపై వెంటనే తగు చర్యలు తీసుకొని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఉద్యమం చేయాల్సిన…

Read More

పేటలో గోవధ పై అధికారులు పేపర్ స్టేట్మెంట్లకే పరిమితం, చర్యలు శూన్యం చిలకలూరిపేట:గోవధ నివారణకు ప్రభుత్వాలు, అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ముఖ్యంగా అధికారుల సమన్వయం లోపబూయిష్టముగాను ఉన్నదీ చిలకలూరిపేట నియోజకవర్గంలో గోవధ నిరాటంకంగా కొనసాగుతోంది. అధికారులు పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప, వాస్తవానికి చర్యలు శూన్యమని గోరక్షకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోని మున్సిపల్ కమిషనర్ చిలకలూరిపేటలో గోవధపై అనేక ఫిర్యాదులు వస్తున్నా, మున్సిపల్ కమిషనర్ వాటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.ఫిర్యాదులు అందినా, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల గోవధకు పాల్పడుతున్న వారిలో భయం లేకుండా పోయిందని, ఇది మరింతగా రెచ్చిపోవడానికి దారితీస్తోందని బాధితులు చెబుతున్నారు. అధికారులు తమ బాధ్యతలను విస్మరించడం వల్ల పవిత్రమైన గోజాతికి అన్యాయం జరుగుతోందని పలువురు వాపోతున్నారు. కమిటీల ఏర్పాటుపై అస్పష్టత గోవధకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు…

Read More

జూన్ 8న సీనియర్ సిటిజెన్లతో యోగాంధ్ర: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావు పేట,జిల్లా కేంద్రం నరసరావు పేటతో పాటు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల పట్టణాలలో జూన్ 08న సీనియర్ సిటిజెన్లతో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు తెలిపారు. వృద్ధుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్న యోగాంధ్ర కార్యక్రమంపై అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 9 సోమవారం గ్రామాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో యోగాంధ్ర ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా వ్యాప్తంగా 5,000 ప్రాంతాల్లో ఏకకాలంలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు స్థలాలను ఎంపిక చేసి, ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.

Read More