Author: chilakaluripetalocalnews@gmail.com

దాచేపల్లి బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో జనతా భారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి జనతా వారిది కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా 22/01/2026న దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ కు సంబంధించి నిన్న జరిగిన సందర్శనలో గుర్తించిన పలు సమస్యల గురించి మరియు నిలియంపేట కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను గురించి వివరించి సమస్యల పరిష్కారం కోసం రాతపూర్వకమైన వినతి పత్రన్నీ దాచేపల్లి నగరపంచాయతీ కమిషనర్ వెంకటేశ్వర్లు గారికి బీజేపీ ఆధ్వర్యంలో అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పల నాగేశ్వరరావు గారు, స్టేట్ కౌన్సిల్ నెంబర్ ఆరే వెంకటేశ్వర్లు గారు, యువమోర్చా నాయకులు కొటారి సురేష్ గారు, సీనియర్ నాయకులు మల్లెమారపు నాగేశ్వరరావు గారు మిర్యాల పుల్లారావు గారు పాల్గొనడం జరిగింది

Read More

మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆహ్వానం మేరకు ఎడ్ల ప్రదర్శనకు అతిరథ మహారధులు చిలకలూరిపేటలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రారంభమైన ఎడ్ల ప్రదర్శన కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో అశేషమైన జనంతో ఎడ్ల ప్రదర్శన కార్యక్రమం హోరెత్తుతూ ఉన్నాయి. ఎడ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి గురువారం రాష్ట్ర మంత్రులు జలవలు శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మాజీ మంత్రి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ఎక్స్చేంజి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మైనార్టీ ,న్యాయశాఖ మంత్రి ఫరూక్, పల్నాడు జిల్లా కలెక్టర్ పలువురు అధికారులు పాల్గొననున్నారు

Read More

రాచరికపు పోకడలు… ప్రచారపిచ్చితోనే సర్వేరాళ్లు, పాసు పుస్తకాలపై జగన్ తన బొమ్మలు వేయించుకున్నాడు : అనగాని రాచరికపు పోకడలతో పాటు.. తనలోని ప్రచారపిచ్చివల్లే జగన్ భూహద్దులు నిర్ణయించే సర్వే రాళ్లు, రైతుల పట్టాదార్ పాస్ పుస్తకాలపై తన బొమ్మలేసుకున్నాడని అనగాని తెలిపారు. తవ్వకాల్లోని పురావస్తు విశేషాల్లో రాజుల చరిత్ర బయటపడినట్టు.. భవిష్యత్ లో తన గురించి ముందు తరాలు చెప్పుకోవాలన్న కాంక్షతోనే జగన్ పిచ్చిచర్యలకు పాల్పడ్డాడన్నారు.రాష్ట్రంలోని భూ సమసలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామని, 2027 నాటికి భూముల రీసర్వే తప్పకుండా పూర్తిచేస్తామని ఆయన స్పష్టంచేశారుప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో చిలకలూరిపేటలో జరుగుతున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో భాగంగా నాలుగోరోజు సాయంత్రం పోటీలకు ప్రత్యేక అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ ముళ్లపూడి…

Read More

నేడు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం ఓం కుసుమ పుత్రీచ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవీ ప్రచోదయాత్ వేంగి దేశాన్ని ఏలే కుసుమ శ్రేష్టి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణు వర్ధనుడు (విమలాదిత్య మహారాజు) ఆధీనంలో ఉండేది. క్రీ.శ. 10, 11వ శతాబ్ధాలలో కుసుమ శ్రేష్టి సుమారు 18 పరగణాలను పెనుగొండ ను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాదు. ఆయన , ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. శివుని(నాగేశ్వర స్వామి) ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహం అయిన చాల సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలుగలేదు. రాజ్యానికి వారసులు లేక వారు చింతిచేవారు. ఎన్ని ప్రార్ధనలు చేసినా , నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అపుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా , వారికి దశరధుడు…

Read More

జనత వారిది కార్యక్రమంలో వెల్దుర్తి మండలం మందడి గ్రామం నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిష్కార నిమిత్తం పల్నాడు పోలీస్ ఎస్పీ గారికి బీజేపీ ఆధ్వర్యంలో పిర్యాదు ఇవ్వడం జరిగింది పల్నాడు జిల్లా కారంపూడి ఇందిరాగాంధీ కాలనీ నివాసి వెంకటకోటేశ్వరి వెల్దుర్తి మండలం మందడి గ్రామ నివాసి మొగిలి వెంకటేశ్వర్లు కుమారుడు సిమోను తో వివాహం జరిగింది తదుపరి వివాహ సంబందించిన విషయం గురించి పల్నాడు జిల్లా ఎస్పీ గారికి కు బీజేపీ ఆధ్వర్యంలో పిర్యాదు చేయగా వెంటనే స్పందించిన పల్నాడు జిల్లా ఎస్పీ గారు కారంపూడి పోలీసు వారితో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు బీజేపీ పల్నాడు జిల్లా కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం లభించేలా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి ఆధ్వర్యంలో “జనతా వారధి” కార్యక్రమం 3 వ సోమవారం ప్రజల నుండి వినతులు స్వీకరించటం తదుపరి సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు అందించడం జరిగింది పల్నాడు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఆవరణలో ప్రజా సమస్యలను స్వీకరించిన సంబంధిత అధికారులకు సమర్పించడం జరిగింది అలాగే రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు రెవెన్యూ సమస్యలపై రీ సర్వే తదితర సమస్యలపై పల్నాడు జిల్లా కలెక్టర్…

Read More

అట్టహాసంగా జాతీయ స్థాయిలో ఒంగోలు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ప్రారంభించిన..ప్రత్తిపాటి,గొట్టిపాటి, శ్రీ కృష్ణ దేవరాయలు చిలకలూరిపేట : స్థానిక గోల్కొండ గార్డెన్స్ ఆవరణలో పత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు ,ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలోపల్నాటి పౌరుషానికి ప్రతిక మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఎడ్ల పందేలను ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన మన అభిమాన నాయకులు మాన్యులు గౌరవనీయులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు.పల్నాడు జిల్లా ఇంచార్జి మంత్రి యంగ్ అండ్ రెబల్ లీడర్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు.యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పల్నాడు జిల్లా పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారు ,… పోటీలు ప్రారంభించే ముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తి శేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30 వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం..…

Read More

చిలకలూరిపేటలో సమర్త్ చేనేత ట్రైనింగ్ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ సాహు చిలకలూరిపేటలో చేనేతలకు ఉచితంగా సమర్త్ చేనేత కార్యక్రమం ప్రారంభం ఈరోజు చిలకలూరిపేట భావన ఋషి నగర్ లో చేనేత సమర్త్ ట్రైనింగ్ ప్రారంభించటం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీవర్స్ సర్వీస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ సాహు ( సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్) ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ చేనేతలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా స్కీంలు ప్రవేశపెట్టి 15% నుంచి 100% వరకు సబ్సిడీ చేనేతలకు అందిస్తున్నది చేనేతలకు వృత్తి నైపుణ్యం పెంపొందించి వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు ట్రైనింగ్ 40 రోజులు జరుగుతునదని ట్రైనింగ్ అనంతరం వాళ్లకి ట్రైనింగ్ సర్టిఫికెట్స్ తొ పాటు వారికి 90% సబ్సిడీతో పరికరాలను అందిస్తారు,15% సిల్క్ అండ్ కాటన్ యారన్ ఇవ్వనున్నట్లు తెలియజేశారు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత చేనేత ముద్ర రుణాలను అందిస్తామని తెలియజేశారు…

Read More

చిలకలూరిపేట బస్టాండ్‌లో ‘టెండర్’ ప్రకారం అమ్మకాలు లేవు? నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు! చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్‌లో దుకాణదారుల మధ్య వివాదం ముదురుతోంది. నిబంధనల ప్రకారం వ్యాపారాలు సాగాల్సిన చోట, కొందరు అధికారుల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఆరు నెలలుగా ఈ సమస్య కొనసాగుతున్నా, స్థానిక అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారుల పక్షపాత వైఖరి – బాధితుల ఆవేదనబస్టాండ్‌లో దుకాణాలు నిర్వహించే వారు నెలకు లక్షల రూపాయల అద్దెలు చెల్లిస్తున్నారు. అయితే, టెండర్ నిబంధనల ప్రకారం ఏ వస్తువులు అమ్మాలి, ఏవి అమ్మకూడదు అనే నిబంధనలను కొందరు యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. దీనివల్ల నిబంధనలు పాటించే వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. “ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరొక న్యాయమా?” అంటూ బాధితులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ గొడవలు పలుమార్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినా పరిష్కారం లభించలేదు.విచారణ పేరుతో కాలయాపన?మరో విచారకరమైన విషయం ఏమిటంటే,…

Read More