Author: chilakaluripetalocalnews@gmail.com

పశుపోషణతో అదనపు ఆదాయం : ప్రత్తిపాటిరైతుల సహకారంతో సంగం వ్యవస్థను మరింత వృద్ధిలోకి తెస్తాం : దూళిపాళ్ల తాము సృష్టించిన దొంగ ఓట్లు పోతాయన్న భయంతోనే వైసీపీ ‘సర్’ పై దుష్ప్రచారం చేస్తోంది‘సర్’ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా నిష్ఫక్షపాతంగా జరుగుతోందని, ప్రజా ప్రభుత్వంలో జవాబుదారీ తనం ఉంటుందని, జగన్ ప్రభుత్వంలా దుర్మార్గాలకు పాల్పడదని ప్రత్తిపాటి చెప్పారు. ఎవరి ఓటును ఎవరూ తొలగించే అవకాశమే లేదని, అలా చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ప్రత్తిపాటి తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు తాము సృష్టించిన దొంగ ఓట్లు పోతాయన్న భయంతోనే వైసీపీ తప్పుడు ప్రచారానికి తెరలేపిందన్నారు. ‘సర్’ పై కావాలనే వైసీపీ తమ సాక్షి మీడియాలో దుష్ప్రచారం చేయిస్తూ ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఓట్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ, ఆ పార్టీ అవినీతి మీడియా చేసే విషప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ప్రత్తిపాటి కోరారు. ధూళిపాళ్ల.. సంగం టర్నోవర్ పెంచి లాభాల్ని రైతు కుటుంబాల సంక్షేమానికి వెచ్చిస్తున్నారుపశుఫోషణతో రైతు కుటుంబాలకు…

Read More

పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్ డీఆర్ఓ గారికి రాష్ట్రంలో సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరిస్తున్న మానవ మలమూత్ర వ్యర్థాల (Fecal Sludge) అక్రమ డంపింగ్ నివారణ, FSTP/STP విస్తరణకు తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా జనతా వారధి తరపున వినతిపత్రం సమర్పణ విషయం: రాష్ట్రంలో సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరిస్తున్న మానవ మలమూత్ర వ్యర్థాల (Fecal Sludge) అక్రమ డంపింగ్ నివారణ, FSTP/STP విస్తరణకు తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా వినతి. భారతీయ జనతా పార్టీ “జనతా వారధి” కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటినీ సందర్శిస్తూ, ప్రజల సామూహిక మరియు సామాజిక సమస్యలను తెలుసుకుంటోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయి పరిశీలనలో ఒక భయంకరమైన, అత్యంత ఆందోళనకరమైన నిజం మా దృష్టికి వచ్చింది. రాష్ట్రంలో ప్రతిరోజూ ప్రైవేట్ మరియు మున్సిపల్ సక్షన్ వాహనాల ద్వారా వేల లీటర్ల మానవ మలమూత్ర వ్యర్థాలు (Fecal Sludge) సేకరించబడుతున్నాయి. అయితే, ఈ వ్యర్థాలు చివరకు ఎక్కడికి…

Read More

పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డ్వాక్రా మహిళల సమస్యలపై జనతా వారధి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్‌చార్జ్ డిఆర్ఓ గారికి డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం జనతా వారధి తరపున వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారి సూచనల మేరకు పల్నాడు జిల్లా జనతా వారధి టీం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో DWCRA / SHG సంఘాల పనితీరు, మహిళా సాధికారత, SERP & MEPMA వ్యవస్థల పనితీరు, ఆడిట్ల పారదర్శకతపై సమగ్ర సమీక్ష నిర్వహించి అవసరమైన సంస్కరణలు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంలో ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాలపై స్వతంత్ర సామాజిక ఆడిట్ నిర్వహించడం, ప్రతి సంఘానికి డిజిటల్ అకౌంటింగ్ మరియు పారదర్శక డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేయడం, రుణ మంజూరులో జరిగే డిడక్షన్లు, బీమాలు, ఛార్జీల వివరాలను లిఖితపూర్వకంగా అందించడం…

Read More

శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం విజయవంతం కేంద్ర, రాష్ట్ర బీజేపీ పార్టీ దిశానిర్దేశం మేరకు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి మార్గదర్శకత్వంలో, మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, శావల్యాపురం మండల అధ్యక్షులు శ్రీ గట్టుపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ వారపు జనతా వారధి కార్యక్రమం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 7 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ప్రజలు తమ సమస్యలను ఈ విధంగా తెలియజేశారు: ఈ సందర్భంగా వచ్చిన ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం భారతీయ…

Read More

చిలకలూరిపేటలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవాలు ఘనంగా నిర్వహణ చిలకలూరిపేట : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిలకలూరిపేటలోని మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యులు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో గల కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, రైతు సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి…

Read More

పల్నాడు జిల్లా బిజెపి కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించి 1 గంటలకు ముగింపు చేయడం జరిగింది. ఈ జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించడం జరిగింది ఈరోజు జరిగిన జనతా వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు పాల్గొని వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది వచ్చిన పిర్యాదులు అచంపేట్ మండలం నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల గురించి ఫిర్యాదులు రావడం జరిగింది పాల్గొన్న నాయకులు: ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా జనతా వారధి…

Read More

టీడ్కో గృహాల ఓటర్ల మ్యాపింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: నవతరం పార్టీ చిలకలూరిపేట: పట్టణ పరిధిలోని ఏపీ టీడ్కో గృహాలలో నివసిస్తున్న వేలాది మంది ఓటర్ల వివరాల మ్యాపింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఎన్నికల అధికారులను కోరారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)–2026 కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించిన ఓరియంటేషన్ వర్క్‌షాప్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. పట్టణంలోని టీడ్కో గృహాలలో నివసిస్తున్న సుమారు పదివేల మంది ఓటర్ల వివరాలు ఓటర్ల జాబితాలో సక్రమంగా నమోదుకాకపోతే ప్రజాస్వామ్య ప్రక్రియకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడ్కో గృహాల ఓటర్లను ఏ విధంగా మ్యాపింగ్ చేస్తారో స్పష్టమైన వివరణ ఇవ్వడంతో పాటు, అవసరమైతే వారికి ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటామని మండల తహసీల్దార్…

Read More

అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య.. భార్యాభర్తల అరెస్ట్ 📍 చిలకలూరిపేట అక్రమ సంబంధం కారణంగా ఓ వ్యక్తిని అత్యంత క్రూరంగా హత్య చేసిన కేసును చిలకలూరిపేట రూరల్ పోలీసులు ఛేదించి నిందితులైన భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. గురువారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ వి. హనుమంతరావు కేసు వివరాలను వెల్లడించారు. ఘటన వివరాలు చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన షేక్ జాకీర్ హుస్సేన్ (45) టింకరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి పట్టణానికి చెందిన షేక్ కాలేషా భార్య మనీషాతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం కారణంగా కాలేషా, మనీషా దంపతుల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ సంబంధం కారణంగా తమ కుటుంబ జీవితం దెబ్బతింటోందని భావించిన కాలేషా, జాకీర్‌ను హత్య చేయాలని పథకం రచించాడు. ఈ పథకానికి మనీషా కూడా సహకరించింది. హత్య ఎలా జరిగింది? జూన్…

Read More

నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి పుల్లారావు 📍 చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ విజయానికి కార్యకర్తల కృషే మూలమని, నియోజకవర్గంలో టీడీపీ జెండా తప్ప మరో జెండా ఎగరని స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సోషల్ మీడియాలో చురుకుగా ఉండి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక ప్రత్తిపాటి గార్డెన్స్‌లో బుధవారం నిర్వహించిన బీఎల్ఓల అవగాహన సమావేశంలో రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన భాష్యం రామకృష్ణను టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. రాజధాని అభివృద్ధిలో కేంద్రం కీలకం అమరావతికి చట్టబద్ధత కల్పించడం, నిర్మాణానికి నిధులు అందించడం, కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా రాజధాని అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా…

Read More

చిలకలూరిపేట లోకల్ న్యూస్ మోదీ రికార్డు ఎప్పటికీ చెక్కు చెదరదు : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట: దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 4,399 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక గంగా పార్వతీ సమేత ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ, మోదీ సుదీర్ఘకాలం దేశ ప్రధానిగా చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరవలేరని పేర్కొన్నారు. ప్రధాని హోదాలో మోదీ మొదటిసారిగా 2014లో చిలకలూరిపేటకు వచ్చిన సమయంలోనే ఆయన సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతారని తాను చెప్పానని, ఆ మాట నేడు నిజమైందని ప్రత్తిపాటి తెలిపారు. దేశంలో అత్యంత అనుభవజ్ఞులైన నాయకులు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి అని పేర్కొన్న ఆయన, వారి నాయకత్వంలో దేశం మరియు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కేంద్రం–రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పోటీపడటం గర్వించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ మరియు కూటమి నాయకులు పెద్ద…

Read More