Author: chilakaluripetalocalnews@gmail.com

శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ మేనేజర్ ఆత్మహత్య సుమారు40లక్షల నుంచి60లక్షల వరకు స్వాహా శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీస్ వారు డబ్బులు కట్టాలని పదే పదే ఒత్తిడి ఒత్తిళ్లు తాళ్లలేక ఆత్మహత్య చేసుకున్న జక్క శ్రీరామ్ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు చున్నీ తో ఉరివేసుకొని ఆత్మహత్య గణపవరం లోని జక్క శ్రీరామ్ కుమార్ ఇంట్లో ఘటన, ఘటనా స్థలాన్ని పరిశీలించి న నాదెండ్ల SI జీ. పుల్లారావు వివరాలు ఇలా…..నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ని జక్క వారి వీధి కి చెందిన జక్క శ్రీరామ్ కుమార్ గత ఆరు సంవత్సరాల నుంచి చిలకలూరిపేట శ్రీరామ్ ఫైనాన్స్ నందు రికవరీ మేనేజర్ గా పని చేస్తున్నాడు.శ్రీరామ్ ఫైనాన్స్ కు సంబంధించి న రికవరీ డబ్బులు ఆఫీస్ కు చెల్లింపు లు చేయకుండా శ్రీరామ్ కుమార్ జల్సా లకు వాడుకున్నాడు. మొత్తం సుమారు40లక్షల నుంచి60లక్షల వరకు ఉన్న నేపథ్యంలో శ్రీరామ్…

Read More

మహానాడు ను జయప్రదం చేయండి…. ఎమ్మెల్యే అరవింద బాబు…. 27,28,29 తేదీలలో కడప నగరంలో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనిఎమ్మెల్యే అరవిందబాబు తెలియజేశారు. సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ యువనేత లోకేష్ సారధ్యంలో జరుగుతున్న మహానాడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. పార్టీ శ్రేణులకు స్వయంగా లోకేష్ బాబు దిశా నిర్దేశం చేయనున్నారని అన్నారు. 40 సంవత్సరాల తర్వాత ఈ మహానాడులో లోకేష్ కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడనున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Read More

రేపు మహా ధర్నా రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి బర్లీ పొగాకు ను కంపెనీలు వెంటనే కొనుగోలు చేయాలి చిలకలూరిపేట NRT సెంటర్ ITC కంపెనీ ఎదుట ఉదయం 10గంటలు కు మహా ధర్నా కు పొగాకు రైతులు పిలుపు గుంటూరు, ప్రకాశం,, బాపట్ల ,పల్నాడు, ఉమ్మడి కర్నూలు జిల్లా ల పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి ధర్నాకు రావాలని రైతు సంఘాల నాయకులు ఇప్పటికే సన్నాహాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతుల వద్ద నుంచి పొగాకు కొనాలి-రైతులు పొగాకు బోర్డు పరిధిలో కి బర్లీ పొగను ను చేర్చాలి-రైతులు ఈ డిమాండ్ లతో రైతులు రేపు ఉదయం ITC ఎదుట ధర్నా చేయనున్నారు.

Read More

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్. ★ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 75 ఫిర్యాదులు అందాయి. ★ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు. ★ అమరావతి గ్రామానికి చెందినటువంటి సంపంగి పవిత్ర అను ఆమెకు పవన్ కుమార్ అతనితో సంవత్సరాల క్రితం వివాహం అయినట్లు, వివాహం సమయంలో పవన్ కుమార్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పి వివాహం జరిపించినట్లు, వివాహానికి…

Read More

సమస్యలపై పరిష్కారం దిశగా మంచి మనస్సుతో ఉదారతను చాటుకున్న జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన (PGRS) ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ,వికలాంగుల సమస్యలపై పరిష్కారం దిశగా మంచి మనస్సుతో ఉదారతను చాటుకున్న జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబువారిసమస్యలనుఅడిగితెలుసుకుని,సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను పిలిచి వెంటనే పరిష్కరించాలని సూచించారుఉన్నత అధికారులతోఫోన్ లో మాట్లాడి వారిలో భరోసా కల్పించారు.

Read More

కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమంలో భాగంగా పులివెందులలో జన సమీకరణ భాగంగా సమావేశం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు.. ఇంచార్జ్ బీటెక్ రవి, ఈనెల 27, 28, 29న కడపలో నిర్వహించే పులివెందులలో నియోజకవర్గంలో తొండూరు మండల హెడ్ క్వార్టర్ లో అన్ని గ్రామాల ముఖ్య నాయకులతో సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి గారితో పాటు ముఖ్య నాయకులతో కలిసి జన సమీకరణ తదితర ఏర్పాట్లపై సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు తదితరులు పాల్గొన్నారు.

Read More

రాయలసీమ వేదికగా తెలుగుదేశం పార్టీ పండుగ లాంటి మహానాడు జరుగుతున్న సందర్బంగా మహానాడు ను విజయవంతం చేయాలని పెనుకొండ నియోజకవర్గం చెందిన యువత సైకిల్ యాత్ర తెలుగుదేశం తరుఫున,44 మంది తెలుగుదేశం పార్టీ యువత కు పులివెందుల నియోజకవర్గంలో ఆహ్వానించి వాళ్ళతో మాట్లాడిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు ఇంచార్జ్ బీటెక్ రవి గారు,జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమంలో భాగంగా పులివెందులలో జన సమీకరణ భాగంగా సమావేశం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు.. ఇంచార్జ్ బీటెక్ రవి, ఈనెల 27, 28, 29న కడపలో నిర్వహించే పులివెందులలో నియోజకవర్గంలో లింగాల మండల హెడ్ క్వార్టర్ లో అన్ని గ్రామాల ముఖ్య నాయకులతో సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి గారితో పాటు ముఖ్య నాయకులతో కలిసి జన సమీకరణ తదితర ఏర్పాట్లపై సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు తదితరులు పాల్గొన్నారు.

Read More

మున్సిపల్ కార్యాలయంలో అవినీతి చేసిన గంగ భవాని ని అరెస్ట్ చేయండి CI రమేష్ ను వేడుకున్న సస్పెండ్ అయిన ఉద్యోగులు చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన సస్పెండ్ అయిన మున్సిపల్ ఉద్యోగులు CI రమేష్ కు వినతిపత్రం అందించిన భాదితులు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతి కి మాకు ఎటువంటి సంబంధం లేదు అవినీతి చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గంగా భవాని ని త్వరగా అరెస్ట్ చేయండి-బాధిత ఉద్యోగులు గంగా భవాని ని అరెస్ట్ చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయి-బాధిత ఉద్యోగులు వినతిపత్రం లో 15మంది బాధిత ఉద్యోగుల పేర్లు వ్రాసి ci రమేష్ కు అందించిన సస్పెండైన ఉద్యోగులు

Read More

గురజాల డీఎస్పీగా జగదీశ్ గురజాల డిఎస్పీ గా జగదీశ్ శనివారం రాత్రి మళ్లీ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆదివారం సివిల్స్ పరీక్షకు హాజరయ్యేందుకు విజయవాడ వెళ్లారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో పనిచేస్తారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 10న డీఎస్పీగా ఉన్న జగదీశ్ ని రాజకీయ కారణాలతో డీఐజీకి ఎటాచ్ చేస్తూ అనధికార ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆ రోజు నుంచి గురజాల డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉంది. సత్తెనపల్లి డీఎస్పీ ఇన్ఛార్జిగా భాద్యతలు తీసుకున్నారు. పల్నాడులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, గుండ్లపాడు జంట హత్యలు, రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంగా ఉండటం, డీఎస్పీ పోస్టు కీలకంగా ఉన్న నేపథ్యంలో ఖాళీగా ఉంచడం పద్ధతి కాదని గుర్తించిన పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకసారి డీజీపీకి ఎటాచ్ అయిన అధికారికి తిరిగి అక్కడే పోస్టింగ్ ఇవ్వడం అరుదు. దాచేపల్లి, మాచవరం మండలాల పరిధిలోని రెండు కేసుల్లో అధికార పార్టీకి…

Read More