Author: chilakaluripetalocalnews@gmail.com

పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షు బాధ్యతలు స్వీకరించిన మల్లెల శివ నాగేశ్వరరావుకు ఘన సన్మానం చేసిన ప్రజా సంఘాలు మీడియా మిత్రులుపల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా మల్లెల శివ నాగేశ్వరావు నియమితులైన సందర్భంగా మల్లెల న్యూస్ పలనాడు జిల్లా ఇన్చార్జి నాగండ్ల వెంకట్రావు మరియు చిలకలూరిపేట లోకల్ న్యూస్ పల్నాడు జిల్లా ఇన్చార్జి చప్పిడి బాలస్వామి మిత్ర బృందం ఆధ్వర్యంలో స్థానిక కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ కార్యాలయం నందు ఘనంగా సన్మానించడం జరిగింది . ఈ సన్మాన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాల ఐక్యవేదిక చైర్మన్ బి శ్రీను నాయక్ బి చిన్న నాయక్ జాను న్యూస్ సలికినీడి నాగరాజు డి గోపి నాయక్ ఎం వెంకటేష్ నాయక్ పి శ్రీనివాసరావు డి వెంకట్ పి వెంకట్ బుల్లోడు కే వాసు గూడూరు సుబ్బు ఎం వంశీ ఎన్ వెంకటేష్ తదితర ప్రజా…

Read More

మల్లెల శివ నాగేశ్వరావు ను ఘనంగా సన్మానించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సభ్యులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపునాడు ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ వంగూరు రాజా, సుంకర రమేష్ రాష్ట్ర అధికార ప్రతినిధి, జయ కృష్ణ ఎన్టీఆర్ జిల్లా బిజెపి సీనియర్ నాయకులు చిలకలూరిపేటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కార్యాలయంలో పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా మల్లెల శివ నాగేశ్వరావు పదవి దకడంతో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో రాష్ట్ర కాపునాడు ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్ రావు (ప్రముఖ న్యాయవాది), గోవింద్ శంకర్ శ్రీనివాస్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చౌడవరపు రామారావు జనసేన పార్టీ నాయకులు, సనాతన ధర్మ కమిటీ చైర్మన్ తోట సతీష్ కుమార్ నాయుడు, చిలకలూరిపేట పెయింటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వడ్రానపు వీరా రావు, తదితరులు పాల్గొన్నారు.

Read More

భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఆత్మీయ సమావేశం స్థానిక చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు పి వి న్ మాధవ్ ఆగస్టు నాలుగో తారీఖున పల్నాడు జిల్లా నరసరావు పేటకు మొట్టమొదటిసారిగా విచ్చేయు సందర్భంగా ఆరోజు జరిగే కార్యక్రమాలు జయప్రదం చేయడం కోసం సమావేశంలో పాల్గొన్న నాయకులు అందరూ జన సమీకరణ గురించి ఏకగ్రీవంగా జయప్రదం చేయాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి జయరామిరెడ్డి, పట్టణ అధ్యక్షులు కోట పవన్ గాంధీ, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు , ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు పొట్రు పూర్ణచంద్రరావు , ఓ బి సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, మాజీ కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ…

Read More

జగ్గాపురంలో వైసీపీకి షాక్ 54 మంది జనసేనలోకి! ఎడ్లపాడు మండలం, జగ్గాపురం గ్రామానికి చెందిన 54 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల ఆకర్షితులై, జనసేన నాయకుల సేవాభావాన్ని చూసి పార్టీలో చేరుతున్నామని తెలిపారు. జనసేనతోనే గ్రామాల అభివృద్ధి, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని తాము నమ్ముతున్నామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ పరిపాలనకు ఆకర్షితులవుతున్నారని, ఆయన గ్రామీణ వ్యవస్థలను బలపరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారికి సంపూర్ణ మద్దతు, సముచిత గౌరవం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో ముఖ్యులు తులసి రత్తయ్య, చౌడవరపు రామరావు, తెనాలి…

Read More

చిలకలూరిపేట-ఓడరేవు జాతీయ రహదారిపై పసుమర్రు వద్ద రోడ్డు ప్రమాదం సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని ఢీకొన్న గుర్తు తెలియని వాహనం స్పాట్ లొనే వ్యక్తి మృతి…. ధ్వంసమైన సైకిల్ చిలకలూరిపేట రూరల్ పోలీసులు కు సమాచారం ఇచ్చిన హైవే పై పని చేస్తున్న సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించి న రూరల్ పోలీసులు మృతి చెందిన వ్యక్తి పట్టణంలో ని బొందిలి పాలెం ప్రాంతానికి చెందిన బీకం శ్రీనివాస్ సింగ్ గా గుర్తింపు

Read More

చిలకలూరిపేట MEO గా సత్యనారాయణ సింగ్ భాద్యతలు చిలకలూరిపేట మండల విద్యా శాఖ అధికారిగా బి. సత్యనారాయణ సింగ్ నియామకం సోమవారం ఉదయం చిలకలూరిపేట మండల కార్యాలయంలో భాద్యతలు స్వీకరించిన MEO నరసరావుపేట ZP హైస్కూలు నుంచి బదిలీ పై ఇక్కడకు వచ్చిన సత్యనారాయణ సింగ్ ఆగస్టు నెలలో MEO గా పదోన్నతి కల్పించనున్న విద్యా శాఖ ఇప్పటి వరకు చిలకలూరిపేట లో ఇంచార్జి MEO గా పని చేసిన శ్రీనివాసరావు కు సత్తెనపల్లి మండలానికే పూర్తి భాద్యతలు కేటాయింపు పాఠశాలల్లో పరిశుభ్రత పాటించక పోతే చర్యలు తప్పవు-MEO పాఠశాలల్లోనాణ్యమైన మధ్యాహ్న భోజనం విద్యార్థులు కు అందించాలన్న-MEO చిలకలూరిపేట మండలం బొప్పుడి గ్రామంలో పలు పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు చేసిన-MEO సత్యనారాయణ సింగ్

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనధికార లే అవుట్ ల క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన అవకాశాన్ని వినియోగించుకోవాలికేంద్ర ప్రభుత్వ ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు నిధులను కేటాయించడం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడటం ఎంతో హర్షించదగ్గ విషయం నిధులు కేటాయించినందుకు ప్రధానమంత్రి కి పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నా సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వం లో 2025 జూన్ 30వ తేదీలోపు అనధికారికంగా వేసిన లేఔట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ సదవకాశం ను ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు లే అవుట్ వేసిన యజమానులు వెంటనే స్పందించి తమ తమ ప్లాట్లు లేఔట్లు క్రమబద్ధీకరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.…

Read More

తిమ్మాపురం కొత్త బైపాస్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం వేగంగా డీవైర్ ను ఢీకొన్న బుల్లెట్ వాహనం చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వెళుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం బుల్లెట్ వాహనం పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఘటన స్థలాన్ని పరిశీలించి న యడ్లపాడు పోలీసులు గాయపడిన వారిని గుంటూరు వైద్యశాలకు తరలించారు మేడికొండురు మండలం పాలడుగు గ్రామనికి చెందిన వారిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది

Read More

చిలకలూరిపేట కాపు కళ్యాణ్ మండపం పునర్ నిర్మాణ కార్యక్రమం లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావుఈరోజు ఉదయం 10 గంటల కు స్థానిక కృష్ణారెడ్డి డొంక లో ఉన్న చిలకలూరిపేట కాపు కళ్యాణ్ మండపం పునర్ నిర్మాణ కార్యక్రమం లో భాగంగా కళ్యాణ మండపం ముఖ ద్వారాన్ని ఏర్పాటు కోసం పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది . తదుపరి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న ముఖ్య కాపు నాయకులు నిర్మాణ కార్యక్రమాన్ని ఎలా కొనసాగించాలి అనే అంశంపై మీటింగు ఏర్పాటు చేసుకొని అందులో ముఖ్య నాయకులను తాత్కాలిక కమిటీ గా ఏర్పాటు చేసుకొని ఆర్థిక వనరుల కోసం పట్టణంలోని కాపు కుటుంబ సభ్యులను అలాగే నియోజకవర్గంలో ఉన్న కాపు కుటుంబ సభ్యులను కలిసి నిర్మాణ పనుల గురించి వివరించి ఆర్థిక సహాయం కోసం తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరదామని పాల్గొన్న కాపు కుటుంబ…

Read More

, పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజవర్గ స్థాయిలో కన్వీనర్ ఆరె వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో…… గురజాల శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి కళ్యాణ మండపంలో * కార్గిల్ విజయ్ దివాస్ * సందర్భంగా అమర జవాన్లకు నివాళులర్పించడం జరిగినది…..

Read More