Browsing: ప‌ల్నాడు న్యూస్

పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ అరుణ్ బాబు గారు నేడు (04.06.2025) వెల్దుర్తి గ్రామాన్ని సందర్శించి ప్రజా సమస్యల పరిష్కారంపై దాఖలైన ఫిర్యాదుల (PGRS) నాణ్యతను స్వయంగా…

జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం నాగార్జునసాగర్ యోగా స్పూర్తి తో వికసించింది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకూ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్న…

ఈజిప్టులో పర్యటిస్తున్న బృందం ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు వ్యూహాత్మక ప్రణాళికతో ప్రపంచ పర్యటన నిర్వహిస్తున్న అఖిలపక్ష బృందాల్లో ఒకటైన సుప్రియా సులే నేతృత్వంలోని బృందం ఈజిప్టులో పర్యటిస్తోంది. ముందుగా…

రేపు నాగార్జున సాగర్ వద్ద యోగాంధ్ర నరసరావు పేట,జిల్లాలోని ప్రముఖ పర్యాటక పర్యాటక ప్రదేశం నాగార్జునసాగర్ వద్ద రేపు ఉదయం 6 గంటల నుండి 8 గంటల…

పల్నాడు జిల్లా… నరసరావుపేట నరసరావుపేట ఎమ్మెల్యే డా’చదలవాడ అరవింద బాబు మీడియా సమావేశం వైసీపీ తీరు మారాలి తీరు మారకపోవటం వల్ల 11 సీట్లకి పరిమితం చేశారు…

జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులకు,మండల అధ్యక్షులకు మరియు పట్టణ నాయకులకు గ్రామ అధ్యక్షులకు,కార్యకర్తలకు నమస్కారం జనసేన పార్టీ అధిష్టానం… డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి…

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు…

ప్రేమ పేరుతో మోసానికి వంచనకు గురయ్యాను.. నాకు న్యాయం చేయండి అని స్పందనలో పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ఏఆర్ కానిస్టేబుల్, దుర్గాప్రసాద్ ఇరువురు కూడా నన్ను…

రాష్ట్రానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ చైర్మన్ నియామకం FCI కమిటీ AP చైర్మన్ గా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ను నియమిస్తూ…

జూన్ 4 – వెన్నుపోటు దినంవెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతం చేద్దాం అంటూ పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు అబద్దపు హామీలతో అధికారం…