చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకంభారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాన్యశ్రీ పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ నాయకత్వంలో చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాత పోలీస్ స్టేషన్ వద్ద గల వెల్లంపల్లి రాము షాపు వద్ద జిఎస్టిని పేద ప్రజలకు అనుకూలంగా మార్పు చేసినందుకు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల తరఫున బిజెపి ఆధ్వర్యంలో మాన్యశ్రీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ పాలాభిషేకం కార్యక్రమంలో చిలకలూరిపేట పట్టణ బిజెపి అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ్ కుమార్ పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు…
Author: chilakaluripetalocalnews@gmail.com
భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మద్ది నగర్ వద్దగల వడ్డెర కాలనీలో గణనాధునికి పూజలు నిర్వహించారుభారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి స్ఫూర్తితో అలాగే పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరు శశి కుమార్ గారి ఆదేశాల మేరకు చిలకలూరిపేట మున్సిపల్ ఏరియా లో ఉన్న స్లమ్ ఏరియాలను సందర్శించి వార్డుల్లో ఉన్న సమస్యలు గురించి తెలుసుకోవటానికి ఈరోజు ఆదివారం ఉదయం 11 గంటలకు వడ్డెర కాలనీ సందర్శించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మద్దినగర వద్ద గల వడ్డెర కాలనీలో ఏర్పాటుచేసిన గణనాధునికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులకు కాలనీవాసులు ఘనస్వాగతం పలికి పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ్ కుమార్ కు దుశ్యాలవ తో సత్కరించడం జరిగింది. తదుపరి కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సృజలా స్రవంతి వాటర్ ప్లాంట్ ను సందర్శించడం…
చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ ను సత్కరించిన బిజెపి నాయకులు చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ వారి కార్యాలయంలో కలిసి ఘనంగా సన్మానించిన చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ నాయకులు ఆగస్టు 15 వ తేదీ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించిన చిలకలూరిపేట పట్టణ ప్రజలకు జాతీయ భావాన్ని తెలియజేసిన సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ను భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా సన్మానించడం జరిగింది. అలాగే చిలకలూరిపేట నేషనల్ హైవే కి సమీపంలో మున్సిపల్ శాఖ తరపున 100 అడుగుల జాతీయ జెండాను నెలకొల్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున మున్సిపల్ కమిషనర్ కు విన్నవించడం జరిగింది సదరు విషయంపై మున్సిపల్ కమిషనర్ త్వరలో స్థల సేకరణ చేసి జాతీయ జెండాను నిర్మిద్దామని హామీ ఇవ్వడం జరిగింది వారు ఇచ్చిన హామీకి సంతోషించి బిజెపి నాయకులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు…
పల్నాడు జిల్లా నుండి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మేకల హనుమంతరావును ఘనంగా సన్మానించిన పలనాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నరసరావుపేట మున్సిపల్ గెస్ట్ హౌస్ లో మేకల హనుమంతరావుని భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా శాఖ నుండి ఘనంగా సన్మానించడం జరిగింది పల్నాడు జిల్లా బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనందుకు మేకల హనుమంతరావు గారికి అభినందనలు తెలియజేసిన పల్నాడు జిల్లా అధ్యక్షులు శశి కుమార్ గారు పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ మల్లెల శివ నాగేశ్వరావు గారు జిల్లా కార్యదర్శి గట్ట హేమ కుమార్ గారు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు పవన్ కుమార్ కిసాన్ మౌర్చ్ జిల్లా ప్రెసిడెంట్ రంజిత్ గారు . ఆంధ్రప్రదేశ్ సమైక్య వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు శివయ్య. పాల్గొనడం జరిగింది
చిలకలూరిపేట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రమేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మల్లెల శివ నాగేశ్వరరావు మిత్ర బృందం చిలకలూరిపేట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ప్రముఖ న్యాయవాది తోట శ్రీనివాసరావు బిజెపి పట్టణం ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య రాధా రంగా మిత్రమండలి కన్వీనర్ అచ్చుకొల మురళీకృష్ణ బిజెపి నాయకులు వరికూటి నాగేశ్వరరావు సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్ కుమార్ న్యాయవాది గణి్పిశెట్టి శ్రీనివాస్ తదితరులు చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రమేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతన మార్కెట్ యార్డు డైరెక్టర్ నెల్లూరి శాంతి ప్రియ ని ఘనంగా సత్కరించిన ప్రత్తిపాటి పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీకి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవి వచ్చిన సందర్భంగా నెల్లూరి శాంతిప్రియ ని చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రత్తిపాటి వారి గృహమునందు వారి ఇరువురిని దుశ్యాలువాతో ఘనంగా సత్కరించినారు, నెల్లూరి శాంతి ప్రియ మాట్లాడుతూ మా మీద, మా పార్టీ మీద నమ్మకంతో మాకు ఈ బాధ్యతలు అప్పగించిన మాకు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవకి సహకరించిన చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కి వారి ధన్యవాదములు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరు రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట లో ఉత్తమ పురస్కార అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం నిర్వహించిన బిజెపి నాయకులు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ పురస్కార్ అవార్డు పొందిన అతిధులకు చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమంలో చిలకలూరిపేట ఎమ్మార్వో షేక్ మహమ్మద్ హుస్సేన్, చిలకలూరిపేట రూరల్ సీఐ బి సుబ్బనాయుడుని ఘనంగా సత్కరించడం జరిగింది వారు ఇరువురు ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని చిలకలూరిపేటభారతీయ జనతా పార్టీ తరపున కోరుచున్నాము.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్ట హేమ కుమార్, పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరు యశ్వంత్ రంజిత్, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పులిగుజ్జు మహేష్,…
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించని వైయస్సార్సీపి పార్టీని రద్దు చేయాలి… మల్లెల శివ నాగేశ్వరావు(BJP) భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని తమ ఇంట్లో జరుగుతున్న ఒక పండుగ వాతావరణం లాగా నిర్వహించడం జరిగింది కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి వారి అనుచరులు ఎవ్వరు స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించకపోవడం జాతి ఔన్నత్యాన్ని అగౌరపరచినట్లయితేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్న మల్లెల శివ నాగేశ్వరావు(భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు). ప్రపంచ దేశాలు గర్వపడేలా భారతదేశం లో ప్రజలు ఆగష్టు 15 వ తేదీన జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. వైస్సార్సీపీ నాయకులు జండా పండుగను నిర్వహించక పోవడం భారతదేశ జాతి గౌరవాన్ని జాతి ఔన్నత్యాన్ని అగౌరపరుస్తున్న వైఎస్ఆర్సిపి పార్టీని ఎలక్షన్ కమిషన్ వారు వెంటనే పార్టీని రద్దు చేయాలని ఈ సందర్భంగా పల్నాడు జిల్లా భారతీయ…
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా 79స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ చిలకలూరిపేట బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్ట హేమ కుమార్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పరాంకుశం శ్రీనివాస్ రావు,మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోట్రు పూర్ణచంద్రరావు, చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ కన్వీనర్ తాటిపర్తి జయరాం రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తూబాటి రాజ్యలక్ష్మి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరు ఈశ్వర్ రంజిత్,మాజీ జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు పల్నాడు జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పులిగుజ్జు మహేష్, మాజీ నాదెండ్ల మండల అధ్యక్షుడు ఆల శివ కోటిరెడ్డి ,వరకూటి నాగేశ్వరరావు, ఉప్పాల భాస్కరరావు, మాజీ పట్టణ అధ్యక్షుడు…
కృషితో నాస్తి దుర్భిక్షం….. ఏ కార్యం సిద్ధించాలన్నా. నెరవేరాలన్నా’సాధన’ అవసర మంటారు. ఏ కళలో రాణించాలన్నా సాధన అవసరం. సంగీతం, నాట్యంలో రాణించాలంటే సాధనతో ముడిపడి వుంటుంది. కళలే కాకుండా జ్ఞానానికి, భగవంతునిమీద భక్తి అన్నిటికీ సాధన అవసరం. సాధనతోనే ప్రతిదీ సాధ్యం. భగవంతుని సాన్నిధ్యానికి దగ్గరవడానికి, జ్ఞానానికి నవవిధభక్తులు సాధనాలు సోపానాలైతే ఆ సోపానాలు ఎక్కడానికి సాధనే కావాలి. కలిప్రభావము కారణంగా ఈ కలియుగంలో సాధనకు కుదురు ఉండదు. మనిషిగా అన్నిటిలోనూ సందేహమే. గురువు మీద, సదాచారాల మీద, సంప్రదాయాల మీద అన్నిటిలోనూ సందేహమే. అన్నిటి మీదా, అందరి మీదా అనుమానం కల మనిషికి సాధన సాధ్యపడటం కష్టమంటారు. సాధనకు మరోపేరు కృషి అంటారు. కృషితో నాస్తి దుర్భిక్షం అని అంటారు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అని కూడా అన్నారు. పెద్దలను, అర్హులైన జ్ఞానవంతులను, గురువులను మాతాపితరులను గౌరవించడం నుండి సాధన మొదలుపెట్టాలి. వారి శుభాశీస్సులు సాధనకు తోడవుతాయి.…









