మాచర్ల పట్టణంలో జనతా వాది కార్యక్రమం నిర్వహించడం జరిగింది
మాచర్ల పట్టణంలోని పట్టణ కార్యాలయంలో జనతా వారిది కార్యక్రమం పట్టణ అధ్యక్షులు ఓర్సు క్రాంతికుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణంలో ఇచ్చినటువంటి టీడ్ కొ ఇళ్లఅవకతవకల గురించి అర్జీలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనతా వారిది కన్వీనర్ బొగ్గవరపు మస్తాన్ రావు గారు కోకన్వీనర్ అమర్ సురేష్ బాబు గారు సీనియర్ నాయకులుపోకూరి కాశీపతి గారు జిల్లా నాయకులు ఆలేటి సజ్జనీలు గారు పాల్గొన్నారు



