నిస్వార్థ సేవకు నీరాజనం ‘ప్రదాత’గా చరణ్ తేజ ప్రకటించిన జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో…

పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన జనతా వారధి కార్యక్రమం లొ భాగంగా పల్నాడు జిల్లా కార్యాలయం లొ పిర్యాదు ఇవ్వడం జరిగింది…

పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో గురువారంజరిగిన జనతా వారధి కార్యక్రమ సందర్బంగా దూర్గి మండలం పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ…

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విజిలెన్స్ పంజా.. అచ్చంపేటలో భారీగా బియ్యం స్వాధీనం. పల్నాడు జిల్లా అచ్చంపేటలో 82 బస్తాల (37.25 క్వింటాళ్లు) PDS బియ్యం సీజ్.…

పేట పట్టణంలో ఆక్రమణలు బోర్డులకే పరిమితమైన నిబంధనలు! చిలకలూరిపేట పట్టణంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి అధికారులు చేపట్టిన చర్యలు “మూడు రోజుల ముచ్చట”గా మారుతున్నాయి.…

పదవీ గండమే టీమ్ 11 ను అసెంబ్లీ గడప తొక్కిస్తోంది : ప్రత్తిపాటి “ పదవీ గండమే టీమ్ 11ను అసెంబ్లీ గడప తొక్కేలా చేస్తోంది. తమను…

కొండవీడు ఉత్సవాల ముగింపు ప్రత్యేక కథనం చరిత్రను వర్తమానానికి అన్వయించి.. కొండవీడు ఉత్సవాల నిర్వహణతో ప్రత్తిపాటి తన సమర్థత చాటుకున్నారు : బీసీ జనార్ధన్ రెడ్డి14వ శతాబ్దంలో…

కొండవీడు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంలో ప్రత్తిపాటి అభినవ అణిపోతారెడ్డిగా నిలిచారు: కందుల దుర్గేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల కృషి వల్లే రాష్ట్రంలో ఈ…

ప్రముఖ శైవ క్షేత్రంగా పేరుగాంచిన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత రాజేంద్రప్రసాద్ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు స్వామివారి సన్నిధికి విచ్చేసిన…

చిలకలూరిపేటలో వినూత్న మోసం: వ్యాపారులు జాగ్రత్త చిలకలూరిపేట: పట్టణంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయక వ్యాపారుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వేల రూపాయలు కాజేస్తున్నారు. తాజాగా మున్సిపల్…