పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి నియోజకవర్గ. రాజుపాలెం మండలం దేవరంపాడు అద్దంకి-నార్కట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం… అతివేగంతో బైకును ఢీకొట్టిన కారు… బైక్ పై ప్రయాణిస్తున్న నెమలిపురి గ్రామానికి…
Browsing: #palnadunews
పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ అరుణ్ బాబు గారు నేడు (04.06.2025) వెల్దుర్తి గ్రామాన్ని సందర్శించి ప్రజా సమస్యల పరిష్కారంపై దాఖలైన ఫిర్యాదుల (PGRS) నాణ్యతను స్వయంగా…
జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం నాగార్జునసాగర్ యోగా స్పూర్తి తో వికసించింది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకూ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్న…
రేపు నాగార్జున సాగర్ వద్ద యోగాంధ్ర నరసరావు పేట,జిల్లాలోని ప్రముఖ పర్యాటక పర్యాటక ప్రదేశం నాగార్జునసాగర్ వద్ద రేపు ఉదయం 6 గంటల నుండి 8 గంటల…
పల్నాడు జిల్లా… నరసరావుపేట నరసరావుపేట ఎమ్మెల్యే డా’చదలవాడ అరవింద బాబు మీడియా సమావేశం వైసీపీ తీరు మారాలి తీరు మారకపోవటం వల్ల 11 సీట్లకి పరిమితం చేశారు…
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు…
ప్రేమ పేరుతో మోసానికి వంచనకు గురయ్యాను.. నాకు న్యాయం చేయండి అని స్పందనలో పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ఏఆర్ కానిస్టేబుల్, దుర్గాప్రసాద్ ఇరువురు కూడా నన్ను…
రాష్ట్రానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ చైర్మన్ నియామకం FCI కమిటీ AP చైర్మన్ గా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ను నియమిస్తూ…
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్,…
రామచంద్ర స్వామి వార్ల ప్రతిష్ఠా మహోత్సవంలో జీవి ఆంజనేయులుపాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గం, నూజెండ్ల మండలం, యోగిరెడ్డిపాలెం గ్రామo లో శ్రీసీతారామలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వార్ల…









