చిలకలూరిపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘర్ ఘర్ తిరంగా అభియాన్ యాత్ర ఘనంగా నిర్వహించారు

చిలకలూరిపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ స్టేట్ అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు శశి కుమార్ ఆదేశాల మేరకు ఆగస్టు 15 వారోత్సవాల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ యాత్ర ఈరోజు ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ నుండి చౌత్రా సెంటర్ ఆంజనేయస్వామి గుడి మీదగా సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద పూలమాలవేసి ఎనార్టీ సెంటర్ వరకు కొనసాగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ చిలకలూరిపేట బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్ట హేమ కుమార్,మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోట్రు పూర్ణచంద్రరావు, చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ కన్వీనర్ తాటిపర్తి జయరాం రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తూబాటి రాజ్యలక్ష్మి, కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరు రంజిత్ మాజీ జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు మాజీ జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పులిగుజ్జు మహేష్, మాజీ నాదెండ్ల మండల అధ్యక్షుడు ఆల శివ కోటిరెడ్డి ,వరకూటి నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి మాచర్ల శ్రీనివాసరావు, ఉప్పాల భాస్కరరావు, మాజీ పట్టణ అధ్యక్షుడు పొత్తూరి బ్రహ్మం దడ బడ పుల్లయ్య, చిలకలూరిపేట మీడియా సెల్ రావి కింది రామకృష్ణ బిజెపి నాయకులు మల్ల కోటి రాధ రంగా మిత్ర మండలి చిలకలూరిపేట నియోజకవర్గ కన్వినర్ అచుకోల మురళి ఆర్ఎస్ఎస్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి మండాది ఫణి కుమారు ఆర్ఎస్ఎస్ నాయకులు రాము,సుధాకర్ చండ్రపట్ల సీతారామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు

Share.
Leave A Reply