పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన మల్లెల శివ నాగేశ్వరావు కు ఘన సన్మానం
పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియామకం పొందిన మల్లెల శివ నాగేశ్వరావు ను బాపట్ల జిల్లా కాపు నాయకులు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం లో పాల్గొన్న బాపట్ల జిల్లా ప్రెసిడెంట్ లక్కకుల నాగేశ్వరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనపర్తి రామారావు వీరు మాట్లాడుతూ గత 40సంవత్సరాలనుండి ఓకే పార్టీ లో కొనసాగుతు పేద ప్రజలకు ఎన్నో సేవకార్యక్రమాలు నిర్వహిస్తున్న మల్లెల శివ నాగేశ్వరావు మరెన్నో పదవులు అధిరోహించాలని ఆకాంక్షస్తున్నాము అని కొనియాడారు ఈ సన్మాన కార్యక్రమం లో జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ప్రెసిడెంట్ గోవిందు శంకర్ శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి వాట్టెం శ్రీనివాసరావు సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఎడ్లపాడు మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డది.
- సంబరాలు చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నాయకులు
- చిలకలూరిపేట నియోజవర్గ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్ లో పాల్గొన్న బిజెపి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
- చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కార వేదిక లొ పిర్యాదుల వెల్లువ
- వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు
- గణపవరం గ్రామంలో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం
- రూరల్ మండలాల్లో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం
- చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమం



